–
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది. రైతులకు సరైన సాగు విధానాలపై అవగాహన కల్పించడం, వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించడం, ఆధునిక సాంకేతికతను వ్యవసాయంలో ప్రవేశపెట్టడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా “రైతన్నా… మీ కోసం” (Rythanna Mee Kosam) కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ కార్యక్రమం మార్చి 16 నుండి మార్చి 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు. గ్రామ స్థాయిలో రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి,…
Read more