తెలంగాణ లో పెట్టుబడుల వెల్లువ,స్వచ్ఛ్ బయో రూ.1000 కోట్ల పెట్టుబడి.. 500 మందికి ఉద్యోగాలు

తెలంగాణకు హైదరాబాద్ కు కంపెనీలు క్యూ కడుతున్నాయి. పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ట్రిప్ సక్సెస్ అవుతున్నట్లె కనిపిస్తుంది. ఇప్పటికే ట్రైజెంట్ టెక్నాలజీస్ హైదరాబాద్లో మా సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకు రాగా ప్రస్తుతం స్వచ్ఛ్ బయో సంస్థ 1000 కోట్లు పెట్టేందుకు ముందుకు వచ్చింది. బయో ఫ్యూయల్స్ తయారు చేసే సంస్థ స్వచ్ఛ్ బయో తెలంగాణలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. త్వరలోనే తెలంగాణలో సెకండ్ జనరేషన్ సెల్యులోసిక్…

Read More

హైదరాబాద్ లో Trigyn Technologies, వెయ్యి మందికి ఉద్యోగాలు

హైదరాబాద్ లో మరో కంపెనీ అడుగుపెడుతోంది. ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ (Trigyn Technologies Limited) హైదరాబాద్ లో తమ అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సెంటర్ నెలకొల్పనుంది. అమెరికా పర్యటనలో ఉన్న  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని అధికారుల బృందంతో Trigyn కంపెనీ ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే సెంటర్ పై ఈ సందర్భంగా చర్చలు జరిపారు. Trigyn కంపెనీ డేటా అనలిటిక్స్,…

Read More

Ramoji Rao Biography – రామోజీరావు జీవిత చరిత్ర మరియు విశేషాలు

రామోజీరావు ఈ పేరు ఒక వ్యక్తి ది కాదు ఒక వ్యవస్థ ది. ఇది ఏదో ఒక్కరు అనే మాట కాదు ఎంతోమంది నమ్మే నిజం. మార్గదర్శి, ఈనాడు, ఈటీవీ నెట్వర్క్, ప్రియా ఫుడ్స్, ఉషా కిరణ్ మూవీస్, ఈటీవీ భారత్, అన్నదాత, రామోజీ ఫిలిం సిటీ ఇలా ఒకటా, రెండా! వివిధ పరిశ్రమలలో తన మార్కును నెలకొల్పిన తెలుగు దిగ్గజం రామోజీరావు. ఒక ఎడిటర్ గా, పారిశ్రామికవేత్తగా, సంఘసంస్కర్తగా, సినీ నిర్మాతగా అద్భుత విజయాలు సాధించిన…

Read More

Oscar 2024 : ఆస్కార్ అవార్డ్స్ పూర్తి విజేతల జాబితా ఇదే

96 వ ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం  అట్టహాసంగా ప్రారంభమైంది. క్లాస్ ఏంజల్స్ లోని డాల్ఫి థియేటర్లో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటికే పలు క్యాటగిరీలకు సంబంధించినటువంటి అవార్డులను అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పటివరకు అనౌన్స్ చేసినటువంటి అవార్డుల జాబితాను కింద లిస్టులో చూడండి. 96వ ఆస్కార్‌ అకాడమీ అవార్డు విజేతల జాబితా ! [Oscar 2024 Winners List] ఇప్పటివరకు విడుదలైనటువంటి అవార్డులలో పూర్ థింగ్స్ మరియు ఓపెన్‌హైమర్‌ సత్తా చాటాయి. ఎక్కువ అవార్డులను వాటి…

Read More

ప్రపంచ సుందరి 2024 క్రిస్టినా పిస్కోవా గురించి ఆసక్తికరమైన విషయాలు మీకోసం

ముంబైలో 9 మార్చి 2024న జరిగిన మిస్ వరల్డ్ 2024 అందాల పోటీలలో చెక్ రిపబ్లిక్‌కు చెందిన మోడల్ క్రిస్టినా పిస్కోవా (Krystyna Pyszková) టైటిల్ ను గెలుచుకున్నారు. ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకునే ముందు, ఆమె గతంలో మిస్ చెక్ రిపబ్లిక్ 2022 కిరీటాన్ని పొందింది. ఈ నేపథ్యంలో క్రిస్టినా పిస్కోవా గురించిన బయోగ్రఫీ మరియు ఆసక్తికరమైన అంశాలు మీకోసం. క్రిస్టినా పిస్జ్కోవా బయోగ్రఫీ [ Krystyna Pyszková Biography ] పూర్తి పేరు క్రిస్టినా…

Read More

Women’s Day : అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎలా ప్రారంభమైందో తెలుసా?

అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఏమిటి, ఎందుకు జరుపుకుంటారు మరియు అది ఎలా ప్రారంభమైంది..ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (IWD), ప్రతి సంవత్సరం మార్చి 8 న జరుపుకుంటారు. ఇది మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ పురోగతి మరియు లింగ సమానత్వం చాటేందుకు జరుపుకునే వేడుక. అసలు మహిళా దినోత్సవం కి పునాది ఎలా పడింది? మహిళా దినోత్సవం కి పునాది 1857 లోనే పడిందని చెప్పాలి. తక్కువ వేతనాలు…

Read More

మేడారం జాతర అసలు ఎలా పుట్టిందో తెలుసా!

తెలంగాణలో మేడారం జాతర లేదా సమ్మక్క సారక్క జాతర అనేది చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఆదివాసీల జాతర. ఈ జాతర పేరు వినని వారు అంటూ తెలంగాణ రాష్ట్రంలో గాని చుట్టుపక్కల ప్రాంతాల్లో గాని ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి సమ్మక్క సారక్క జాతర అసలు చరిత్ర ఏంటి? మేడారం జాతర ఎలా పుట్టింది? జంపన్న వాగు కున్న చరిత్ర ఏంటి ఈ విషయాలన్నీ మీకోసం. సమ్మక్క అద్భుత శక్తులు గురించి మనకు 13వ…

Read More

పీచు మిఠాయి ని బ్యాన్ చేసిన తమిళనాడు

పీచు మిఠాయి అంటే తెలియని పిల్లలు ఎవరు ఉండరు. అది కూడా 90 s లో పిల్లలకి అయితే ఇది ఎంతో ఇష్టమైన తినుబండారం అని చెప్పవచ్చు. అయితే అప్పట్లో పీచు మిఠాయి రంగులు లేకుండా ఫ్రెష్ గా సహజంగా ఉండేది. ఆ రుచి కూడా వేరుగా ఉండేది. కానీ ఇప్పుడు, వీటికి రంగులు అద్ది అమ్ముతున్నారు. ముఖ్యంగా గులాబీ రంగులో దీనిని ఎక్కువగా వీధి వ్యాపారులు అమ్ముతున్నారు. దీనినే కాటన్‌ క్యాండీ అని కూడా అంటారు….

Read More

పేటీఎంకు భారీ ఊరట..పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు మరో 15 రోజులు గడువు

ఇటీవల ఆర్‌బీఐ ‘పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌’ (PPBL) 2024 ఫిబ్రవరి 29 తరవాత నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 16న (ఇవాళ) ఆ గడువు తేదీని మార్చి 15, 2024కి పొడిగిస్తూ ఆర్‌బీఐ కీలక ప్రకటన చేసింది. మార్చి 15 తర్వాత నిబంధనలు అమల్లోకి వస్తాయని సెంట్రల్‌ బ్యాంక్‌ స్పష్టం చేసింది. పేటీఎం  వ్యాలెట్‌, పేమెంట్స్‌ ద్వారా కోట్లాది రూపాయల మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై బయటి…

Read More

Electoral Bonds Scheme: ఎలక్టోరల్ బాండ్లు అంటే ఏమిటీ?

Electoral Bonds Scheme:ఎన్నికల బాండ్లు. పార్టీలకు విరాళాలిచ్చేందుకు ఉద్దేశించిన ప్రామిసరీ నోట్ల వంటి పత్రాలు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. భారతదేశానికి చెందిన వ్యక్తులు/సంస్థలు ఎవరైనా స్టేట్ బ్యాంక్ఆ ఫ్ ఇండియా తాలూకు ఎంపిక చేసిన శాఖల్లో వీటిని కొనుగోలు చేసి తమకు నచి్చన పార్టీకి విరాళంగా ఇవ్వవచ్చు. ఇవి రూ.1,000, రూ.కోటి ముఖవిలువతో ఉంటాయి. జారీ అయిన 15 రోజుల్లోపు వీటిని నగదుగా మార్చుకోవాలి. లేదంటే ఆ…

Read More

You cannot copy content of this page

error: Content is protected !!