Wetlands Day 2024: నేడు ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం – Interesting Facts

జీవవైవిధ్యం, నీటి వనరులు మరియు సమాజ శ్రేయస్సు కోసం చిత్తడి నేలలు కీలకం. వీటి ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీన ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈరోజు 1971లో చిత్తడి నేలలపై రామ్‌సర్ ఒప్పందాన్ని ఆమోదించిన తేదీని సూచిస్తుంది. భూమి యొక్క పర్యావరణ సమతుల్యానికి చిత్తడి నేలలు కీలకం. అవి మొక్క మరియు జంతు మనుగడకు మద్దతునిస్తాయి. నీటిని శుద్ధి చేస్తాయి. తీరప్రాంతాలను స్థిరీకరించడంలో దోహదపడతాయి. మొక్కలకు పోషకాలను…

Read More

Interesting Facts: అయోధ్య రామ మందిరం గురించిన ఆసక్తికరమైన విషయాలు మీ కోసం

అయోధ్య రామమందిరం, ఇప్పుడు ప్రతి నోటా ఇదే మాట, ఇంతలా దేశవ్యాప్తంగా రామనామాన్ని వ్యాపింప చేసిన ఈ గొప్ప కట్టడం ఉత్తరప్రదేశ్‌లో ని అయోధ్యలో ఉంది. రాముడు జన్మస్థలం లో ఈ పవిత్ర మందిరం నిర్మించబడినందున దీనికి ఇంతటి ప్రాముఖ్యత సంతరించుకుందని చెప్పవచ్చు. రామ విగ్రహం యొక్క ప్రాణ ప్రతిష్ఠ 22 జనవరి 2024న జరుగుతుంది. ఈ నేపథ్యంలో అయోధ్య రామమందిరం గురించిన ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం. మతపరమైన మరియు చారిత్రక ప్రాముఖ్యత: ఇది రామ…

Read More

భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ముఖ్యమైన సంఘటనలు

భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో పలు ముఖ్యమైన సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జాతీయ ఉద్యమంలో ముఖ్యమైన సంఘటనలు ►1857 ➡ తొలి తిరుగుబాటు Sepoy Mutiny (1857-1858) ►1862 ➡ తొలి హై కోర్టు గా కలకత్తా ఏర్పాటు(మే లో), జూన్ లో మద్రాస్, బాంబే హైకోర్టు ఏర్పాటు. [As per Indian High courts act 1861] ►1878 ➡ వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ – పత్రికా స్వేచ్ఛను హరించే చట్టం ►1885 ➡…

Read More

తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త.. మరో రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభం కాబోతున్నాయి. ఈ నెల 24న ప్రధాని నరేంద్రం మోదీ ఒకేసారి 9 వందేభారత్‌ రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. వీటిలో విజయవాడ-చెన్నై వందే భారత్‌ మరియు కాచిగూడ-యశ్వంత్‌పూర్ కూడా ఉన్నాయని రైల్వే అధికారులు తెలిపారు.  తెలుగు రాష్ట్రాలను కనెక్ట్ చేస్తూ ఇప్పటికే రెండు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్లల్లో నడుస్తున్న వందే భారత్ రైళ్లకు మంచి క్రేజ్ లభిస్తోంది. విజయవాడ-చెన్నై…

Read More

మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే ఏమిటి? ఈ బిల్లు ఎలా పుట్టింది? పూర్తి డీటైల్స్ మీకోసం

ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకటే చర్చ, అదే మహిళా రిజర్వేషన్ బిల్లు పైన. కేంద్ర క్యాబినెట్ అమృతం తెలిపినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్ పార్లమెంట్ గడపను తాకింది. ప్రస్తుతం విపక్షాలు మరియు అధికారపక్షం అందరి మద్దతు తో భారీ మెజారిటీ తో లోక్ సభ లో నెగ్గిన ఈ బిల్లు సులభంగా రాజ్య సభ లో కూడా నెగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. అసలు మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే ఏంటి? ఇది చట్ట రూపం దాల్చిన తర్వాత ఏమవుతుంది?…

Read More

చంద్రయాన్ 3 పై అన్ని దేశాలు ప్రశంసిస్తుంటే ఈ దేశం మాత్రం అక్కసు వెళ్లగక్కింది

చంద్రయాన్ 3, భారత దేశ చిత్రపటాన్ని ప్రపంచ పటంలో మరోసారి నిలబెట్టిన ఉపగ్రహం.. భారత నేలపై నుంచి సగర్వంగా నింగిలోకి ఎగిరిన చంద్రయాన్ 3 40 రోజుల యాత్రను ముగించి దిగ్విజయంగా ఆగస్టు 23 సాయంత్రం 6.03 నిమిషాల సమయంలో చంద్రుడి నేలను ముద్దాడింది. అయితే మరొక విషయం ఏమిటంటే, చందమామపై కాలు మోపిన నాలుగో దేశం భారత్ అయితే దక్షిణ ధృవం పై తొలిసారి కాలు మోపిన రికార్డు భారత్ సొంతం చేసుకుంది. భారత సత్తా…

Read More

శ్రీహరికోట To చందమామ, చంద్రయాన్ 3 ప్రయాణం సాగిందిలా

జూలై 14న ప్రారంభమైన చంద్రయాన్ 3 ప్రస్థానం ఆగస్టు 23 వరకు 40 రోజుల పాటు సుదీర్ఘంగా సాగి చంద్రుడి పై విజయవంతంగా ముగిసింది. మొదటి రోజు నుంచి 45వ రోజు వరకు చంద్రయాన్ 3 ప్రయాణానికి సంబంధించిన ఆ ముఖ్యమైన ఘట్టాలను ఇప్పుడు గుర్తు చేసుకుందాం. 40 రోజుల ప్రయాణం సాగిందిలా.. 14 July 2023 – శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి పొగలు చిమ్ముతూ చంద్రయాన్ 3 నిగికి ఎగసింది. LVM 3…

Read More

భవిష్యత్తులో ఉద్యోగుల స్థానంలో ఏఐ, ఇప్పటికే పలు సంస్థల్లో ఉద్యోగుల కోత

కృత్రిమ మేధ (AI – Artificial Intelligence ) ఆధారిత టూల్‌ చాట్‌జీపీటీ (ChatGPT), Google Bard సహా ఇతర AI టూల్స్ తో ఉద్యోగుల భవిష్యత్‌ మరింత ప్రమాదంలో పడనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆయా రంగాల్లో మనుషులు చేస్తున్న పనుల్ని ఏఐ టూల్స్‌తో చేయనుండడంతో.. ఆ టూల్స్‌ అభివృద్దిని అడ్డుకోవాలంటూ ఇప్పటికే ఎలాన్‌ మస్క్‌ సహా పలువురు ప్రముఖులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ తరుణంలో మీడియా రంగం నుంచి, టెక్నాలజీ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై…

Read More

పొలిటికల్ పార్టీల గుర్తింపు ఎలా చేస్తారు

రాజ్యాంగంలోని 15వ భాగంలో 324 నుంచి 329 వరకు గల అధికరణలు కేంద్ర ఎన్నికల సంఘం గురించి వివరిస్తాయి. ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. దీనికి ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణ, నియంత్రణ, పర్యవేక్షణ అధికారాలు ఉన్నాయి. దేశంలో రాజకీయ పార్టీలకు రిజిస్ట్రేషన్ కల్పించడంతోపాటు ఎన్నికల గుర్తులను కేటాయిస్తుంది. సాధారణ ఎన్నికల తర్వాత పార్టీలకు జాతీయ లేదా ప్రాంతీయ హోదా కల్పించడం లేదా తొలగించడం చేస్తుంది. రాజకీయ పార్టీల నమోదు ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951…

Read More

You cannot copy content of this page

error: Content is protected !!