Latest Posts

  • ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన టోల్ చార్జీలు..ప్రయాణికులపై ఎంత భారం పడనుందంటే

    ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన టోల్ చార్జీలు..ప్రయాణికులపై ఎంత భారం పడనుందంటే

    దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల (National Highways) పై ఉన్న టోల్ ప్లాజాల వద్ద వసూలు చేసే టోల్ చార్జీలు ఏప్రిల్ ఒకటి నుంచి భారీగా పెరగనున్నాయి. ఈ చార్జీల పెంపు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుంది. రోడ్ల నిర్వహణకు, మరమ్మత్తులకు ఈ చార్జీలను వసూలు చేస్తారు. ఇందుకు సంబంధించి ప్రతి ఏటా ఏప్రిల్ 1 నుంచి చార్జీల పెంపును నేషనల్ హైవే అథారిటీ లిమిటెడ్ పెంచుకుంటూ వస్తుంది.. ఈసారి ఎంత చార్జీలను పెంచారు గత సంవత్సరం…

    Read more


  • మరోసారి వాయిదా పడిన వసతి దీవెన.. ఇంకెప్పుడు అమౌంట్ వేస్తారంటే

    మరోసారి వాయిదా పడిన వసతి దీవెన.. ఇంకెప్పుడు అమౌంట్ వేస్తారంటే

    జగనన్న వసతి దీవెన పథకం సంబంధించి వాయిదాల పర్వం కొనసాగుతోంది. గత ఏడాది డిసెంబర్ లో విడుదల కావాల్సి ఉన్న వసతి దీవెన రెండో విడత అమౌంట్ తొలుత ఫిబ్రవరి, తర్వాత మార్చ్ కి వాయిదా పడింది. మార్చ్ 31 న అమౌంట్ విడుదల చేయనున్నట్లు ప్రకటించినా తిరిగి ఏప్రిల్ కి వాయిదా వేయడం జరిగింది. అయితే ఏప్రిల్ లో ఏ తేదీన విడుదల చేస్తారు అనేది ఇంకా ప్రకటించలేదు. అయితే చాలా వరకు ఏప్రిల్ మొదటి…

    Read more


  • TS: తెలంగాణలో రైతులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ మూడో వారం నుంచి యాసంగి ధాన్యం కొనుగోలు

    TS: తెలంగాణలో రైతులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ మూడో వారం నుంచి యాసంగి ధాన్యం కొనుగోలు

    తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. యాసంగి సీజన్లో పండించినటువంటి ధాన్యాన్ని ఏప్రిల్ మూడో వారం నుంచి కొనుగోలు ప్రారంభించాలని నిర్ణయించింది.

    Read more


  • ఏపీలో ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్..పెండింగ్ బిల్లుల విడుదల కు ముహూర్తం ఖరారు

    ఏపీలో ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్..పెండింగ్ బిల్లుల విడుదల కు ముహూర్తం ఖరారు

    ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పెండింగ్ బిల్లులను క్లియర్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

    Read more


  • AP: రబీ ధాన్యం సేకరణ డేట్ ప్రకటించిన ప్రభుత్వం.. పంట నష్ట పరిహారం, ఎరువుల పై కీలక అప్డేట్స్

    AP: రబీ ధాన్యం సేకరణ డేట్ ప్రకటించిన ప్రభుత్వం.. పంట నష్ట పరిహారం, ఎరువుల పై కీలక అప్డేట్స్

    ఏపీలో ధాన్యం సేకరణ డేట్ ను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు నుంచి రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ

    Read more


  • ఏపి లో ఏప్రిల్ 3 నుంచి 7 వరకు పెన్షన్ పంపిణీ.. ముఖ్యమైన సూచనలు జారీ చేసిన ప్రభుత్వం

    ఏపి లో ఏప్రిల్ 3 నుంచి 7 వరకు పెన్షన్ పంపిణీ.. ముఖ్యమైన సూచనలు జారీ చేసిన ప్రభుత్వం

    ఏపి లో ప్రతి నెల 1 వ తేదీనే పెన్షన్ పంపిణీ చేస్తూ వస్తున్న ప్రభుత్వం ఈ సారి ఆర్థిక సంవత్సరం ముగింపు మరియు వారాంతపు సెలవుల నేపథ్యంలో ఏప్రిల్ 03 నుంచి పెన్షన్ పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఏప్రిల్ 03 న కూడా ఎప్పటిలా తెల్లవారు జామునే పంపిణీ చేయడం కుదరదు. మూడో తేదీ మధ్యాహ్నం లేదా మరుసటి రోజు అనగా ఏప్రిల్ 04 నుంచి పూర్తి స్థాయిలో పెన్షన్ పంపిణీ జరగనున్నట్లు తెలుస్తుంది.…

    Read more


  • దేశ చరిత్ర లో తొలి సారి ఇంటి నుంచి ఓటు హక్కు..Vote from Home

    దేశ చరిత్ర లో తొలి సారి ఇంటి నుంచి ఓటు హక్కు..Vote from Home

    దేశ ఎన్నికల చరిత్ర లో తొలిసారిగా ఇంటి నుంచి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం ఎవరికి ఉంటుంది? దేశ వ్యాప్తంగా 80 యేళ్లు పై బడిన వృద్దులు మరియు అంగవైకల్యం ఉన్న దివ్యాంగుల కు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఎప్పటి నుంచి అమలు? కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ను ఎన్నికల…

    Read more


  • ఏప్రిల్ 1 నుంచి ధరలు పెరిగే తగ్గే వస్తువులు ఇవే

    ఏప్రిల్ 1 నుంచి ధరలు పెరిగే తగ్గే వస్తువులు ఇవే

    ఏప్రిల్ 1 అనగా కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి నుంచి పలు వస్తువుల ధరల్లో మార్పులు మనకి కనిపిస్తాయి. ఇందులో ప్రధానంగా బడ్జెట్ మరియు బడ్జెట్ లో పన్నుల పెంపు, సుంకాల వలన ధరలు పెరగటం లేదా తగ్గటం వంటివి జరుగుతాయి.

    Read more


  • Gruhalakshmi Scheme: తెలంగాణలో సొంత స్థలం ఉన్న మహిళలకు 3 లక్షలు

    Gruhalakshmi Scheme: తెలంగాణలో సొంత స్థలం ఉన్న మహిళలకు 3 లక్షలు

    తెలంగాణలో సొంత జాగా ఉందా? అయితే మీకోసం ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. మహిళల పేరిట ఇల్లు కట్టుకునేందుకు మూడు లక్షల రూపాయలు

    Read more


  • Sachivalayam Employees New Job Chart -సచివాలయ ఉద్యోగుల కొత్త జాబ్ చార్ట్

    Sachivalayam Employees New Job Chart -సచివాలయ ఉద్యోగుల కొత్త జాబ్ చార్ట్

    గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు కొత్త జాబ్‌ చార్జ్‌ ఇచ్చింది.

    Read more


  • వైఎస్సార్ కళ్యాణమస్తు షాది తోఫా అప్లై చేసుకునే గడువును తగ్గించిన ప్రభుత్వం.. పెళ్ళైన ఎన్ని రోజుల్లో అప్లై చేయాలంటే

    వైఎస్సార్ కళ్యాణమస్తు షాది తోఫా అప్లై చేసుకునే గడువును తగ్గించిన ప్రభుత్వం.. పెళ్ళైన ఎన్ని రోజుల్లో అప్లై చేయాలంటే

    రాష్ట్ర ప్రభుత్వం వైయస్సార్ కళ్యాణమస్తు షాది తోఫా పథకాల ద్వారా పెళ్లి చేసుకునే వారికి నగదు జమ చేస్తున్న విషయం తెలిసిందే… ఇంకా తేడాది అక్టోబర్ నుంచి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి పెళ్లయిన తర్వాత 60 రోజులు వరకు గడువు ఇచ్చిన ప్రభుత్వం ఈ గడువును మరింత తగ్గించింది. ఇకపై ఎన్ని రోజుల్లో అప్లై చేయాలంటే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునేటటువంటి జంటలు తమ పెళ్లయిన 30…

    Read more


  • Pan Aadhar Link Date : పాన్ ఆధార్ లింకింగ్ గడువు పెంపు..ఈ డేట్ లోపు ఇలా లింక్ చేసుకోండి

    Pan Aadhar Link Date : పాన్ ఆధార్ లింకింగ్ గడువు పెంపు..ఈ డేట్ లోపు ఇలా లింక్ చేసుకోండి

    ,

    పాన్ కార్డ్ కలిగిన వారికి గుడ్ న్యూస్..మార్చ్ 31 తో ముగుస్తున్న గడువు ను మరో మూడు నెలలు పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా జూన్ 30 వరకు ఈ అవకాశాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదే చివరి అవకాశం, ఈ గడువు లోపు చేయని వారికి జూలై 1 నుంచి పాన్ చెల్లుబాటు కాదు. ఇప్పటి వరకు ఆధార్ తో లింక్ చేసుకోని వారు జూన్ 30 లోపు ₹1000 ఫైన్ చెల్లించి…

    Read more


  • EPFO : ఉద్యోగుల ప్రోవిడెంట్ ఫండ్ పై వడ్డీ పెంచిన CBT..ఎంత వడ్డీ చెల్లిస్తారంటే

    EPFO : ఉద్యోగుల ప్రోవిడెంట్ ఫండ్ పై వడ్డీ పెంచిన CBT..ఎంత వడ్డీ చెల్లిస్తారంటే

    ఉద్యోగుల శాలరీ నుంచి ప్రతి నెల కట్ అయ్యే ఎంప్లాయ్ ప్రోవిడెంట్ ఫండ్ భవిష్యనిధి (ఈపీఎఫ్) డిపాజిట్ల పై చెల్లించేవడ్డీ రేటును 8.15 శాతంగా ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022-23) గానూ ఈవడ్డీరేటును చెల్లించాలని మార్చ్ 27 న సమావేశమైన సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీ (CBT) ఈ మేరకు నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. గతేడాది ఉన్న 8.1% వడ్డీరేటునే యథాతథంగా కొనసాగించనున్నట్లు వార్తలు వెలువడినప్పటికి ఇందులో 0.05% పెంచుతూ నిర్ణయం…

    Read more


  • ఏప్రిల్ లో బ్యాంకులకు 15 రోజులు సెలవులు

    ఏప్రిల్ లో బ్యాంకులకు 15 రోజులు సెలవులు

    ఏప్రిల్ 1 నుంచి (2023-2024) కొత్త ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభం కానుంది. ఏప్రిల్ నెలలో కేవలం 15 రోజులే పనిచేయనున్నాయి! ఆదివారాలతో పాటు లోక‌ల్ హాలిడేస్, రెండవ – నాల్గవ శనివారాలు సహా 15 రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడతాయి. బ్యాంకు పనుల కోసం తిరిగే వారు బ్యాంక్ సెలవుల గురించి తెలుసుకోవ‌డం ఎంతో ముఖ్యం. ఏప్రిల్ నెలకు సంబంధించిన సెలవుల లిస్టును ఆర్బీఐ ఇటీవలే విడుదల చేసింది. సెలవులను బట్టి మీ పనిని ప్లాన్ చేసుకోవాల్సి…

    Read more


  • MGNREGA: ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్.. ఏపి తెలంగాణ లో జీతం పెంపు

    MGNREGA: ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్.. ఏపి తెలంగాణ లో జీతం పెంపు

    జాతీయ ఉపాధి హామీ పథకం లేదా NREGA పథకం వర్కర్ల కు గుడ్ న్యూస్.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి సంబంధించి రోజు వారి వేతనాన్ని సవరించింది. ఈ మేరకు రాష్ట్రాల వారిగా సవరించిన వేతనంతో ఉత్తర్వులు జారి చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఎంత వేతనం పెంచారు? ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి 257 నుంచి 272 రూపాయలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు…

    Read more


  • YSR ఆసరా అమౌంట్ పడలేదా? ఈ డీటైల్స్ చెక్ చేయండి

    YSR ఆసరా అమౌంట్ పడలేదా? ఈ డీటైల్స్ చెక్ చేయండి

    వైఎస్సార్ ఆసరా మూడో విడత అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మార్చ్ 25 నుంచి ఏప్రిల్ 5 వరకు ఉత్సవాలను కూడా ప్రభుత్వం నిర్వహిస్తుంది. అయితే చాలా మంది తనకు ఇంకా రుణ మాఫీ అమౌంట్ పడలేదు అని కంగారు పడుతున్నారు. ఎందుకు ఇంకా అమౌంట్ పడలేదు, ఎప్పుడు పడుతుంది అనే దానిపై పూర్తి వివరాలు మీకోసం దశల వారీగా అమౌంట్ విడుదల చేస్తున్నారు గత ఏడాది మాదిరిగా నే ఈ ఏడాది కూడా…

    Read more


  • Deposit Rates: బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలనుకుంటే కాస్త ఆగండి..మళ్లీ పెరగనున్న వడ్డీ రేట్లు.

    Deposit Rates: బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలనుకుంటే కాస్త ఆగండి..మళ్లీ పెరగనున్న వడ్డీ రేట్లు.

    భారతీయ బ్యాంకులలో డిపాజిట్లపై లేదా లోన్లపై వడ్డీ రేట్లు తరచు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించే రెపోరేట్ ఆధారంగా మారుతూ ఉంటాయి. వరుసగా గత సంవత్సరం నుంచి ఇప్పటివరకు నాలుగు సార్లు రేపు పెంచిన రిజర్వ్ బ్యాంక్ తాజాగా మరోసారి పెంచడానికి సిద్దమైంది. కాబట్టి బ్యాంకుల్లో మీ అమౌంట్ డిపాజిట్ చేయాలనుకుంటే కాస్త ఆగితే మంచిది.. అయితే రుణం పొందాలనుకునే వారు మాత్రం ఇప్పుడు తీసుకుంటే బెటర్. రేపో రెట్ అంటే ఎంటి? వడ్డీకి రెపోరేట్…

    Read more


  • ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్య

    ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్య

    ,

    విద్యా హక్కు చట్టాన్ని అనుసరించి ప్రైవేటు మరియు అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో పేద పిల్లలకు 25 శాతం సీట్లలో ప్రవేశాల కోసం ఈ విద్యా సంవత్సరానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలు, దివ్యాంగులు, అనాధలకు ప్రాధాన్యం.. లాటరీ పద్ధతిలో ఎంపిక  2023 విద్యా సంవత్సరానికి గాను ఏపీ RTE సెక్షన్ 12.1.C కింద ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఉచితంగా అడ్మిషన్స్ కోసం దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. 22…

    Read more


  • రేషన్ కార్డు లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఆధార్ అనుసంధానం గడువు పొడిగింపు

    రేషన్ కార్డు లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఆధార్ అనుసంధానం గడువు పొడిగింపు

    ,

    దేశంలోని నకిలీ రేషన్ కార్డులను గుర్తించడానికి రేషన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి మార్చి 31 గా ఇదివరకు జారీ చేసిన ఉత్తర్వులలో తెలిపింది. అయితే ఇప్పటికీ చాలామంది రేషన్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ చేసుకోని కారణంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 తో ముగియనున్న గడువును మరో మూడు నెలలు అంటే జూన్ 30 వరకు గడువును…

    Read more


  • Ujjwala Scheme: సిలిండర్ పై ₹200 రాయితీ ప్రకటించిన కేంద్రం..9.59 కోట్ల మందికి లబ్ది

    Ujjwala Scheme: సిలిండర్ పై ₹200 రాయితీ ప్రకటించిన కేంద్రం..9.59 కోట్ల మందికి లబ్ది

    ప్రధాన మంత్రి ఉజ్జ్వల పథకం లబ్ధిదారులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ పథకం కింద దేశ వ్యాప్తంగా 9.59 కోట్ల మంది గ్యాస్ వినియోగ దారులకు సిలిండర్ పై ₹200 రూపాయల రాయితీ ప్రకటించింది. PMUY ద్వారా సిలిండర్ పొందిన అందరికీ 14.2 కేజీల గృహ సిలిండర్ల పై ఈ రాయితీ వర్తిస్తుంది. ఏడాది కి 12 సిలిండర్ల వరకు ఈ రాయితీ ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.…

    Read more


  • ఏపి మరియు తెలంగాణ లో విద్యుత్ వినియోగ దారులకు గుడ్ న్యూస్

    ఏపి మరియు తెలంగాణ లో విద్యుత్ వినియోగ దారులకు గుడ్ న్యూస్

    ప్రతి ఏటా ఏప్రిల్ ఒకటి తర్వాత సాధారణంగా విద్యుత్ చార్జీలను పెంచుతూ వస్తున్నటువంటి ప్రభుత్వాలు, ఈసారి తెలుగు రాష్ట్రాల విద్యుత్ వినియోగదారులకు భారీ ఊరట ను కల్పించాయి. ఈ సారి విద్యుత్ చార్జీలు పెంచము ఈ ఏడాది వినియోగదారుల పై విద్యుత్ భారం మూపబోమని ఏపి ERC మరియు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించాయి. ఏపీలో విద్యుత్ చార్జీల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ఏపీఈఆర్సి చైర్మన్ తెలిపారు. ఇప్పటికే SC,ST లకు 200 యూనిట్ల సబ్సిడీ, నాయి బ్రాహ్మణులు,…

    Read more


You cannot copy content of this page