–
తెలంగాణలోని మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ టీచర్స్ MLC ఎన్నికలలో (ఉపాధ్యాయ ఎమ్మెల్సీ) స్థానంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బలపరిచిన అభ్యర్థి ఏవీఎన్రెడ్డి శుక్రవారం విజయం సాధించారు. 21 రౌండ్ల కౌంటింగ్ అనంతరం ఏవీఎన్ రెడ్డి 13,436 ఓట్లను సాధించి, మ్యాజిక్ ఫిగర్ 12,709 ఓట్లను అధిగమించి విజయం సాధించారు. GHMC అదనపు కమిషనర్ (లీగల్) మరియు రిటర్నింగ్ అధికారి ప్రియాంక ఎన్నికల ప్రక్రియను వివరిస్తూ మొత్తం 25,868 ఓట్లు పోల్ అయ్యాయని, విజేతగా ప్రకటించడానికి అభ్యర్థి 12,709 ఓట్లను…
Read more