Latest Posts

  • Mission Vatsalya Last Date : మిషన్ వాత్సల్య పథకానికి అప్లై చేయుటకు నేడే చివరి అవకాశం

    Mission Vatsalya Last Date : మిషన్ వాత్సల్య పథకానికి అప్లై చేయుటకు నేడే చివరి అవకాశం

    మిషన్ వాత్సల్య అప్లై చేసుకునే వారికి ముఖ్య గమనిక..ఈ పథకానికి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 30 చివరి తేదీ. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర అభ్యర్థన మేరకు ఏప్రిల్ 15 వరకు ఉన్న గడువును ఏప్రిల్ 30 కి కేంద్ర ప్రభుత్వం పొడిగించిన విషయం తెలిసిందే. దాదాపు నెల రోజుల పైనే ఇందుకోసం కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం గడువు కల్పించింది. Mission Vatsalya Last Date : 30.04.2023…

    Read more


  • Smart Town Scheme: జగనన్న స్మార్ట్ టౌన్ పథకం ద్వారా ప్లాట్స్ బుకింగ్ గడువు పొడిగింపు

    Smart Town Scheme: జగనన్న స్మార్ట్ టౌన్ పథకం ద్వారా ప్లాట్స్ బుకింగ్ గడువు పొడిగింపు

    మధ్యతరగతి కుటుంబాలు మరియు ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా తీసుకు వచ్చినటువంటి MIG లేఔట్లలో ప్లాట్ల కొనుగోలుకు సంబంధించిన జగనన్న స్మార్ట్ టౌన్ పథకం అప్లికేషన్ కడుగును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఇప్పటికే MIG లే అవుట్లను గుర్తించి వాటిలో ప్లాట్లను విక్రయిస్తున్న విషయం తెలిసిందే. అయితే వీటికి అనుకున్నంత స్థాయిలో స్పందన లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విక్రయాలకు సంబంధించి అప్లికేషన్ గడువును పొడిగిస్తూ వస్తుంది. తాజాగా జగనన్న స్మార్ట్…

    Read more


  • ఏపి లో ఇకపై అప్లై చేసుకోకుండానే నిమిషాల్లో క్యాస్ట్ సర్టిఫికెట్లు.. పూర్తి డీటెయిల్స్ చూడండి

    ఏపి లో ఇకపై అప్లై చేసుకోకుండానే నిమిషాల్లో క్యాస్ట్ సర్టిఫికెట్లు.. పూర్తి డీటెయిల్స్ చూడండి

    ఆంధ్రప్రదేశ్ టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. Caste Certificate అనగా కుల ధృవీకరణ పొందాలనేకునే 10 వ తరగతి పూర్తి అయిన విద్యార్థులు ఇకపై ఎలాంటి అప్లికేషన్ లేకుండా నిమిషాల్లో క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇలా పొందవచ్చు

    Read more


  • Jaganannaku Chebudam : మే 9 నుంచి జగనన్నకు చెబుదాం.. అసలు ఏంటి ఈ పథకం? ప్రజలు జగనన్నకు ఏం చెప్పుకోవచ్చు?

    Jaganannaku Chebudam : మే 9 నుంచి జగనన్నకు చెబుదాం.. అసలు ఏంటి ఈ పథకం? ప్రజలు జగనన్నకు ఏం చెప్పుకోవచ్చు?

    ఏపీలో ప్రజల సమస్యలను విని అక్కడికక్కడే పరిష్కరించే లక్ష్యంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జగనన్నకు చెబుదాం అనే ఒక కొత్త ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని మే 9 నుంచి ప్రారంభిస్తుంది. ఇందుకోసం 1 9 0 2 ఏదైతే ప్రస్తుతం హెల్ప్ లైన్ నెంబర్ ఉందో అదే హెల్ప్ లైన్ నెంబర్ ను ఈ కార్యక్రమానికి కూడా వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించడం జరిగింది అసలు జగనన్నకు చెబుదాం కార్యక్రమం ఎలా పనిచేస్తుంది? ఎం చెప్పుకోవచ్చు? స్పందన అనే…

    Read more


  • మే నెల పెన్షన్ పంపిణీకి సంబంధించి ముఖ్యమైన సూచనలు

    మే నెల పెన్షన్ పంపిణీకి సంబంధించి ముఖ్యమైన సూచనలు

    రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం మరియు అభివృద్ధి సాధించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలతో కూడిన “నవరత్నాలు” ప్రకటించింది. నవరత్నాలలో భాగంగా, సమాజంలోని పేద మరియు బలహీన వర్గాల ప్రత్యేకించి వృద్ధులు మరియు వికలాంగులు, వితంతువులు కష్టాలను తీర్చడానికి ప్రతి నెల 1 వ నుండి 5 వ తేదీ వరకు పెన్షన్ పంపిణీ చేస్తున్నది. అందులో భాగంగా మే నెల పెన్షన్ పంపిణీ కి సచివాలయం ఉద్యోగులకు మరియు వాలంటీర్లకు సూచనలు జారీ చేసింది. వైఎస్సార్…

    Read more


  • Citizen Outreach Program April – 2023  ఏప్రిల్ నెల సిటిజెన్ ఔట్రీచ్ ప్రోగ్రాం సర్వే చేయు విధానం

    Citizen Outreach Program April – 2023 ఏప్రిల్ నెల సిటిజెన్ ఔట్రీచ్ ప్రోగ్రాం సర్వే చేయు విధానం

    ఏప్రిల్ నెలకి గాను సిటిజన్ ఔట్రీచ్ ప్రోగ్రాం (COP) 28 మరియు 29 తేదీలలో నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిటిజెన్ ఔట్రీచ్ ప్రోగ్రాం – గమనిక Citizen Outreach Program April – 2023 Month Focus points: సర్వే చేయు విధానం : April Month Citizen Outreach Survey Process on Focus Points 1. Aadhaar Service  ప్రశ్న : గ్రామ/ వార్డు సచివాలయాలలో అందుబాటులో ఉన్న ఆధార్ సేవల గురించి మీకు…

    Read more


  • ఏపీలోని పాఠశాలలకు సెలవులు ప్రకటన

    ఏపీలోని పాఠశాలలకు సెలవులు ప్రకటన

    ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలకు వేసవి సెలవులను ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మే 1 నుంచి వేసవి సెలువులు ప్రారంభంకానున్నాయి ఈ విద్యా సంవత్సరానికి గానూ చివరి పని దినంగా ఏప్రిల్ 30వ తేదీగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చివరి రోజు విద్యార్ధులు, తల్లిదండ్రులతో మీటింగ్ (పీటీఎం) నిర్వహించి రిపోర్టు కార్డులను అందించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. తల్లిదండ్రులు తప్పనిసరిగా ఈ సమావేశానికి హాజరయ్యేలా అధికారులు, స్కూళ్ల ప్రధాన ఉపాధ్యాయులు చర్యలు…

    Read more


  • Vasathi Deevena Status: జగనన్న వసతి దీవెన విడుదల.. స్టేటస్ ఇలా చెక్ చేయండి

    Vasathi Deevena Status: జగనన్న వసతి దీవెన విడుదల.. స్టేటస్ ఇలా చెక్ చేయండి

    వసతి దీవెన పథకానికి సంబంధించి రెండవ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ను సీఎం ఈరోజు విడుదల చేశారు. మీ వసతి దీవెన అమౌంట్ కి సంబంధించి పేమెంట్ స్టేటస్ ఈ విధంగా తెలుసుకోండి

    Read more


  • టిడిపి అధికారంలోకి వస్తే గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్లను కొనసాగిస్తాం..అయితే కొన్ని మార్పులు ఉంటాయని తెలిపిన లోకేష్

    టిడిపి అధికారంలోకి వస్తే గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్లను కొనసాగిస్తాం..అయితే కొన్ని మార్పులు ఉంటాయని తెలిపిన లోకేష్

    గ్రామ వార్డు సచివాలయాలు మరియు వాలంటీర్ల వ్యవస్థపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేస్తారు. ఇప్పటికే సచివాలయాలను కొనసాగిస్తామని పలమార్లు పేర్కొన్న ఆయన తాజాగా వాలంటీర్లకు సంబంధించి కూడా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. గ్రామ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని అయితే గ్రామ వార్డు సచివాలయాలను మరియు వాలంటీర్లను పంచాయతీలకు అనుసంధానం చేస్తామని ప్రకటించారు. అదేవిధంగా సర్పంచులకు అధికారాలను తిరిగి కల్పిస్తామని మరియు తమ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ వేతనాలు…

    Read more


  • వైయస్సార్ రైతు భరోసా అప్డేట్..అర్హులైన జాబితా ప్రదర్శన ఎప్పుడంటే

    వైయస్సార్ రైతు భరోసా అప్డేట్..అర్హులైన జాబితా ప్రదర్శన ఎప్పుడంటే

    వ్యవసాయ శాఖ పై కీలక సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రైతు భరోసా కి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు.ఈ ఏడాది వైయస్సార్ రైతు భరోసా పథకం కింద రైతులకు డబ్బులు జమ చేసేందుకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. రైతు భరోసా 2023 ఎప్పుడంటే ? ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయ్యే ముందు నాటికి అనగా మే నెలలోనే వైఎస్ఆర్ రైతు భరోసా జమ చేయాలని అందుకు అనుగుణంగా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఇక…

    Read more


  • ఈనెల 26న జగనన్న వసతి దీవెన.. ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

    ఈనెల 26న జగనన్న వసతి దీవెన.. ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

    రాష్ట్ర వ్యాప్తంగా ఐటిఐ,పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్ తదితర కోర్సులు చదువుతున్న వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా 20 వేల రూపాయలను రెండు విడతల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. వీరందరికీ గత ఏడాది రెండో విడత పెండింగ్ అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల

    Read more


  • Ap Temple Booking : ఇకపై ఏపి లో దేవుడి సేవలు అన్నీ ఆన్లైన్ లో ఇలా బుక్ చేసుకోవచ్చు

    Ap Temple Booking : ఇకపై ఏపి లో దేవుడి సేవలు అన్నీ ఆన్లైన్ లో ఇలా బుక్ చేసుకోవచ్చు

    ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలను సందర్శించాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై ఏకంగా 175 ప్రముఖ ఆలయాల్లోని సేవలను ముందస్తు బుక్ చేసుకునే సదుపాయం కల్పించిన దేవాదాయ శాఖ.. కొత్త వెబ్ పోర్టల్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇలా బుక్ చేయండి

    Read more


  • ఏపి లో ధాన్యం కొనుగోలు పరిమితి పెంపు.. గరిష్టంగా ఎన్ని బస్తాలు అంటే

    ఏపి లో ధాన్యం కొనుగోలు పరిమితి పెంపు.. గరిష్టంగా ఎన్ని బస్తాలు అంటే

    ఆంధ్రప్రదేశ్ లో ధాన్యం కొనుగోలు పరిమితిని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా రబి ధాన్యం కొనుగోలు ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. ఈనెల 21 వరకు ఎకరాకు 79 బస్తాలు మాత్రమే గరిష్టంగా కొనుగోలు చేస్తుండగా తాజా నిర్ణయంతో ఎకరాకు గరిష్టంగా 95 బస్తాలను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినట్లు రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత మీడియాకు వెల్లడించారు. ఈమెరకు రైతులు ఎవరు ఆందోళన…

    Read more


  • రిజిస్ట్రేషన్ శాఖ లో ఈ స్టాంపింగ్..ఇక అక్రమాలకు చెక్

    రిజిస్ట్రేషన్ శాఖ లో ఈ స్టాంపింగ్..ఇక అక్రమాలకు చెక్

    ఏపీలో రిజిస్ట్రేషన్ శాఖ మరో కీలక ముందడుగు వేసింది. రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమాలను అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం కొత్తగా ఈ స్టాంపింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అసలు ఈ స్టాంపింగ్ విధానమంటే ఏంటి పూర్తి వివరాలు మీకోసం

    Read more


  • పిల్లలకు రాగి జావ బదులు చిక్కి.. విద్యా శాఖ నిర్ణయం

    పిల్లలకు రాగి జావ బదులు చిక్కి.. విద్యా శాఖ నిర్ణయం

    ఏపి లో ఒంటి  పూట బడులు అనగా 11.15 వరకు నిర్వహిస్తుండడంతో పిల్లలకు రాగిజావ బదులు చిక్కి ఇవ్వాలని విద్యా శాఖ నిర్ణయించింది. పిల్లలు ఇంటికి వెళ్లే ముందు మధ్యాహ్నం భోజనం పెడుతున్న నేపథ్యంలో ఆ సమయంలో ఏ రోజైతే రాగిజావ ఇస్తారో అందుకు బదులు చిక్కి ఇవ్వాలని ఈ మేరకు విద్యాశాఖ ఆదేశించింది. తిరిగి వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాగిజావను మెనులో చేర్చాలని నిర్ణయించింది. శ్రీ సత్య సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో పిల్లలలో కాల్షియం…

    Read more


  • భారీగా అంగన్వాడి ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం

    భారీగా అంగన్వాడి ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం

    మహిళా శిశు సంక్షేమ శాఖ పై గురువారం సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అంగన్వాడీలు, నాడు నేడు మరియు సంపూర్ణ పోషణ పథకాల పలు కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంది. అంగన్వాడీలలో నాడు నేడు పనులకు సంబంధించి ఆరా తీసిన ముఖ్యమంత్రి పదివేల అంగన్వాడీలో ప్రస్తుతం పనులు జరుగుతుండగా మిగిలిన 45 వేల అంగన్వాడీల లో కూడా ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టాలని ఆదేశించారు. అంగన్వాడీలలో ఏ ఏ సదుపాయాలు ఉన్నాయి…

    Read more


  • ఏపీలో జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. హెల్త్ స్కీమ్ గడువు పొడిగింపు

    ఏపీలో జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. హెల్త్ స్కీమ్ గడువు పొడిగింపు

    ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. 2023 24 సంవత్సరం వరకు వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ను పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు GO MS 48 ని ప్రభుత్వం జారీ చేసింది. ఇందుకు సంబంధించి కొత్త అక్రిడిటేషన్ పొందటానికి మార్చి 31 న ప్రభుత్వం జీవో 38 నుంచి జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ లో లబ్ధి…

    Read more


  • Rythu Bharosa : రైతు భరోసా కొత్త రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. లాస్ట్ డేట్ ఎప్పుడంటే

    Rythu Bharosa : రైతు భరోసా కొత్త రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. లాస్ట్ డేట్ ఎప్పుడంటే

    ఏపి లో రైతులకు గుడ్ న్యూస్..రైతు భరోసా 2023 సంబంధించి రిజిస్ట్రేషన్స్ ప్రారంభమయ్యాయి.

    Read more


  • నిధుల కొరతతోనే వసతి దీవెన వాయిదా : సిఎస్ జవహర్ రెడ్డి

    నిధుల కొరతతోనే వసతి దీవెన వాయిదా : సిఎస్ జవహర్ రెడ్డి

    జగనన్న వసతి దీవెన పథకం కి సంబంధించి ఎందుకు ఈ పథకాన్ని వాయిదా వేయడం జరిగిందో సి ఎస్ జోహార్ రెడ్డి మీడియాకు వెల్లడించారు

    Read more


  • రేపటి నుంచి తెలంగాణలో కొవిడ్‌ బూస్టర్‌ డోసు

    రేపటి నుంచి తెలంగాణలో కొవిడ్‌ బూస్టర్‌ డోసు

    ఆరోగ్యంతో పాటు ఆర్థిక వ్యవస్థలను అతలా కుతలం చేసిన కరోనా వైరస్‌ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత కొద్ది రోజులుగా తెలంగాణలో కూడా కేసులు అత్యధిక సంఖ్యలో నమోదు అవుతున్నాయి. దీంతో తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి (19-April-2023) నుంచి తెలంగాణలో మళ్లీ కోవిడ్ బూస్టర్‌ డోస్‌ పంపిణీ చెయ్యనున్నారు. 5 ల‌క్ష‌ల కార్బేవ్యాక్స్ టీకా డోసుల‌ను బుధవారం నుంచి అన్ని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.…

    Read more


  • గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి జీతాల పెంపు

    గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి జీతాల పెంపు

    గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి గుడ్ న్యూస్.. 2020 నోటిఫికేషన్ లో ఎంపికైన వారికి ప్రొబేషన్‌ కన్ఫర్మ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరికి పొబ్రేషన్‌ ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే శాఖాపరమైన( Departmental) పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో పాటు, రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ఇది వర్తిస్తుంది. మే 1 నుంచి వీరికి కొత్త పే స్కేళ్లు వర్తిస్తాయని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్…

    Read more


You cannot copy content of this page