Latest Posts

  • Vasathi Deevena Status: జగనన్న వసతి దీవెన విడుదల.. స్టేటస్ ఇలా చెక్ చేయండి

    Vasathi Deevena Status: జగనన్న వసతి దీవెన విడుదల.. స్టేటస్ ఇలా చెక్ చేయండి

    వసతి దీవెన పథకానికి సంబంధించి రెండవ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ను సీఎం ఈరోజు విడుదల చేశారు. మీ వసతి దీవెన అమౌంట్ కి సంబంధించి పేమెంట్ స్టేటస్ ఈ విధంగా తెలుసుకోండి

    Read more


  • టిడిపి అధికారంలోకి వస్తే గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్లను కొనసాగిస్తాం..అయితే కొన్ని మార్పులు ఉంటాయని తెలిపిన లోకేష్

    టిడిపి అధికారంలోకి వస్తే గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్లను కొనసాగిస్తాం..అయితే కొన్ని మార్పులు ఉంటాయని తెలిపిన లోకేష్

    గ్రామ వార్డు సచివాలయాలు మరియు వాలంటీర్ల వ్యవస్థపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేస్తారు. ఇప్పటికే సచివాలయాలను కొనసాగిస్తామని పలమార్లు పేర్కొన్న ఆయన తాజాగా వాలంటీర్లకు సంబంధించి కూడా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. గ్రామ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని అయితే గ్రామ వార్డు సచివాలయాలను మరియు వాలంటీర్లను పంచాయతీలకు అనుసంధానం చేస్తామని ప్రకటించారు. అదేవిధంగా సర్పంచులకు అధికారాలను తిరిగి కల్పిస్తామని మరియు తమ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ వేతనాలు…

    Read more


  • వైయస్సార్ రైతు భరోసా అప్డేట్..అర్హులైన జాబితా ప్రదర్శన ఎప్పుడంటే

    వైయస్సార్ రైతు భరోసా అప్డేట్..అర్హులైన జాబితా ప్రదర్శన ఎప్పుడంటే

    వ్యవసాయ శాఖ పై కీలక సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రైతు భరోసా కి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు.ఈ ఏడాది వైయస్సార్ రైతు భరోసా పథకం కింద రైతులకు డబ్బులు జమ చేసేందుకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. రైతు భరోసా 2023 ఎప్పుడంటే ? ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయ్యే ముందు నాటికి అనగా మే నెలలోనే వైఎస్ఆర్ రైతు భరోసా జమ చేయాలని అందుకు అనుగుణంగా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఇక…

    Read more


  • ఈనెల 26న జగనన్న వసతి దీవెన.. ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

    ఈనెల 26న జగనన్న వసతి దీవెన.. ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

    రాష్ట్ర వ్యాప్తంగా ఐటిఐ,పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్ తదితర కోర్సులు చదువుతున్న వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా 20 వేల రూపాయలను రెండు విడతల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. వీరందరికీ గత ఏడాది రెండో విడత పెండింగ్ అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల

    Read more


  • Ap Temple Booking : ఇకపై ఏపి లో దేవుడి సేవలు అన్నీ ఆన్లైన్ లో ఇలా బుక్ చేసుకోవచ్చు

    Ap Temple Booking : ఇకపై ఏపి లో దేవుడి సేవలు అన్నీ ఆన్లైన్ లో ఇలా బుక్ చేసుకోవచ్చు

    ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలను సందర్శించాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై ఏకంగా 175 ప్రముఖ ఆలయాల్లోని సేవలను ముందస్తు బుక్ చేసుకునే సదుపాయం కల్పించిన దేవాదాయ శాఖ.. కొత్త వెబ్ పోర్టల్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇలా బుక్ చేయండి

    Read more


  • ఏపి లో ధాన్యం కొనుగోలు పరిమితి పెంపు.. గరిష్టంగా ఎన్ని బస్తాలు అంటే

    ఏపి లో ధాన్యం కొనుగోలు పరిమితి పెంపు.. గరిష్టంగా ఎన్ని బస్తాలు అంటే

    ఆంధ్రప్రదేశ్ లో ధాన్యం కొనుగోలు పరిమితిని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా రబి ధాన్యం కొనుగోలు ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. ఈనెల 21 వరకు ఎకరాకు 79 బస్తాలు మాత్రమే గరిష్టంగా కొనుగోలు చేస్తుండగా తాజా నిర్ణయంతో ఎకరాకు గరిష్టంగా 95 బస్తాలను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినట్లు రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత మీడియాకు వెల్లడించారు. ఈమెరకు రైతులు ఎవరు ఆందోళన…

    Read more


  • రిజిస్ట్రేషన్ శాఖ లో ఈ స్టాంపింగ్..ఇక అక్రమాలకు చెక్

    రిజిస్ట్రేషన్ శాఖ లో ఈ స్టాంపింగ్..ఇక అక్రమాలకు చెక్

    ఏపీలో రిజిస్ట్రేషన్ శాఖ మరో కీలక ముందడుగు వేసింది. రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమాలను అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం కొత్తగా ఈ స్టాంపింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అసలు ఈ స్టాంపింగ్ విధానమంటే ఏంటి పూర్తి వివరాలు మీకోసం

    Read more


  • పిల్లలకు రాగి జావ బదులు చిక్కి.. విద్యా శాఖ నిర్ణయం

    పిల్లలకు రాగి జావ బదులు చిక్కి.. విద్యా శాఖ నిర్ణయం

    ఏపి లో ఒంటి  పూట బడులు అనగా 11.15 వరకు నిర్వహిస్తుండడంతో పిల్లలకు రాగిజావ బదులు చిక్కి ఇవ్వాలని విద్యా శాఖ నిర్ణయించింది. పిల్లలు ఇంటికి వెళ్లే ముందు మధ్యాహ్నం భోజనం పెడుతున్న నేపథ్యంలో ఆ సమయంలో ఏ రోజైతే రాగిజావ ఇస్తారో అందుకు బదులు చిక్కి ఇవ్వాలని ఈ మేరకు విద్యాశాఖ ఆదేశించింది. తిరిగి వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాగిజావను మెనులో చేర్చాలని నిర్ణయించింది. శ్రీ సత్య సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో పిల్లలలో కాల్షియం…

    Read more


  • భారీగా అంగన్వాడి ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం

    భారీగా అంగన్వాడి ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం

    మహిళా శిశు సంక్షేమ శాఖ పై గురువారం సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అంగన్వాడీలు, నాడు నేడు మరియు సంపూర్ణ పోషణ పథకాల పలు కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంది. అంగన్వాడీలలో నాడు నేడు పనులకు సంబంధించి ఆరా తీసిన ముఖ్యమంత్రి పదివేల అంగన్వాడీలో ప్రస్తుతం పనులు జరుగుతుండగా మిగిలిన 45 వేల అంగన్వాడీల లో కూడా ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టాలని ఆదేశించారు. అంగన్వాడీలలో ఏ ఏ సదుపాయాలు ఉన్నాయి…

    Read more


  • ఏపీలో జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. హెల్త్ స్కీమ్ గడువు పొడిగింపు

    ఏపీలో జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. హెల్త్ స్కీమ్ గడువు పొడిగింపు

    ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. 2023 24 సంవత్సరం వరకు వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ను పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు GO MS 48 ని ప్రభుత్వం జారీ చేసింది. ఇందుకు సంబంధించి కొత్త అక్రిడిటేషన్ పొందటానికి మార్చి 31 న ప్రభుత్వం జీవో 38 నుంచి జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ లో లబ్ధి…

    Read more


  • Rythu Bharosa : రైతు భరోసా కొత్త రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. లాస్ట్ డేట్ ఎప్పుడంటే

    Rythu Bharosa : రైతు భరోసా కొత్త రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. లాస్ట్ డేట్ ఎప్పుడంటే

    ఏపి లో రైతులకు గుడ్ న్యూస్..రైతు భరోసా 2023 సంబంధించి రిజిస్ట్రేషన్స్ ప్రారంభమయ్యాయి.

    Read more


  • నిధుల కొరతతోనే వసతి దీవెన వాయిదా : సిఎస్ జవహర్ రెడ్డి

    నిధుల కొరతతోనే వసతి దీవెన వాయిదా : సిఎస్ జవహర్ రెడ్డి

    జగనన్న వసతి దీవెన పథకం కి సంబంధించి ఎందుకు ఈ పథకాన్ని వాయిదా వేయడం జరిగిందో సి ఎస్ జోహార్ రెడ్డి మీడియాకు వెల్లడించారు

    Read more


  • రేపటి నుంచి తెలంగాణలో కొవిడ్‌ బూస్టర్‌ డోసు

    రేపటి నుంచి తెలంగాణలో కొవిడ్‌ బూస్టర్‌ డోసు

    ఆరోగ్యంతో పాటు ఆర్థిక వ్యవస్థలను అతలా కుతలం చేసిన కరోనా వైరస్‌ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత కొద్ది రోజులుగా తెలంగాణలో కూడా కేసులు అత్యధిక సంఖ్యలో నమోదు అవుతున్నాయి. దీంతో తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి (19-April-2023) నుంచి తెలంగాణలో మళ్లీ కోవిడ్ బూస్టర్‌ డోస్‌ పంపిణీ చెయ్యనున్నారు. 5 ల‌క్ష‌ల కార్బేవ్యాక్స్ టీకా డోసుల‌ను బుధవారం నుంచి అన్ని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.…

    Read more


  • గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి జీతాల పెంపు

    గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి జీతాల పెంపు

    గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి గుడ్ న్యూస్.. 2020 నోటిఫికేషన్ లో ఎంపికైన వారికి ప్రొబేషన్‌ కన్ఫర్మ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరికి పొబ్రేషన్‌ ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే శాఖాపరమైన( Departmental) పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో పాటు, రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ఇది వర్తిస్తుంది. మే 1 నుంచి వీరికి కొత్త పే స్కేళ్లు వర్తిస్తాయని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్…

    Read more


  • Aadhar Camps: ఏప్రిల్ నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

    Aadhar Camps: ఏప్రిల్ నెలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

    ,

    ఏప్రిల్ నెలలో 18,19,20 & 25 ,26 తేదీలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు సచివాలయ ఉద్యోగులు సచివాలయంలో అందుబాటులో ఉన్న అన్ని ఆధార్ సేవల గురించి తెలుపుతూ పబ్లిక్ అవేర్‌నెస్ కోసం మైకులు ఉపయోగించి లేదా చెత్త వ్యాన్‌ల ద్వారా లేదా వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రకటనలు చెయ్యాలి. UIDAI సూచనల మేరకు గత పది సంవత్సరాలలో ఒకసారి కూడా ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకొని వారు గ్రామ సచివాలయాలను సందర్శించి డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి. పదేళ్లు…

    Read more


  • PMSSY : ఆడపిల్లల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్..సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు పెంపు

    PMSSY : ఆడపిల్లల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్..సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు పెంపు

    గుడ్ న్యూస్..సుకన్య సమృద్ధి యోజన పథకం వడ్డీ రేట్లు పెరిగాయి. ఎంత వడ్డీ ఇస్తున్నారు. ఈ పథకం అర్హతలు, అప్లికేషన్ విధానం పూర్తి వివరాలు చెక్ చేయండి

    Read more


  • ఏపి లో హిజ్రాలకు గుడ్ న్యూస్.. వీరి కోసం కొత్త పాలసీ

    ఏపి లో హిజ్రాలకు గుడ్ న్యూస్.. వీరి కోసం కొత్త పాలసీ

    ఏపి లో ఉండే ట్రాన్స్ జెండర్లకు గుడ్ న్యూస్.. వీరి కోసం ప్రత్యేక పాలసీని అమల్లోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి

    Read more


  • Mission Vatsalya Date: మిషన్ వాత్సల్య గడువు పెంపు..పూర్తి అర్హతలు ఇవే

    Mission Vatsalya Date: మిషన్ వాత్సల్య గడువు పెంపు..పూర్తి అర్హతలు ఇవే

    మిషన్ వాత్సల్య అప్లై చేసుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్.. ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు గడువును పొడిగించిన ప్రభుత్వం. ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు మీకోసం

    Read more


  • ఏ బ్యాంకులలో తక్కువ వడ్డీ కి లోన్ పొందవచ్చో తెలుసా? బ్యాంకుల వారీగా పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు

    ఏ బ్యాంకులలో తక్కువ వడ్డీ కి లోన్ పొందవచ్చో తెలుసా? బ్యాంకుల వారీగా పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు

    భారత రిజర్వ్ బ్యాంక్ రేపో రేటు కి అనుగుణంగా పర్సనల్ లోన్ (వ్యక్తిగత రుణాల) పై రేట్లు ఆధార పడి ఉంటాయి. అయితే డిపాజిట్ ల మాదిరి వీటికి ఫిక్స్డ్ వడ్డీ రేటు ఉండదు. కొంత గరిష్ట , కనిష్ట పరిమితులు మాత్రమే ఉంటాయి. వ్యక్తిగత రుణాలు సాధారణంగా రుణం తీసుకునే వ్యక్తి యొక్క క్రెడిట్ స్కోర్ మరియు ఇతర అంశాలపై ఆధార పడి ఉంటాయి. పర్సనల్ లోన్ తక్కువ వడ్డీకి లభించడానికి కింది అంశాలు ముఖ్యం…

    Read more


  • Vasathi Deevena Update : వసతి దీవెన మరోసారి వాయిదా.. కొత్త డేట్ ఎప్పుడంటే

    Vasathi Deevena Update : వసతి దీవెన మరోసారి వాయిదా.. కొత్త డేట్ ఎప్పుడంటే

    జగనన్న వసతి దీవెన రెండో ఇన్స్టాల్మెంట్ మరోసారి వాయిదా పడింది. గత విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ అమౌంట్ ఏప్రిల్ 17న అనంతపురం జిల్లా సింగనమల, నారసాల పర్యటనలో భాగంగా విడుదల చేయాల్సి ఉండగా ఈ కార్యక్రమం వాయిదా పడినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కొత్త డేట్ ఎప్పుడంటే జగనన్న వసతి దీవెన రెండో installment అమౌంట్ ఏప్రిల్ 26వ తేదీన అనంతపురం జిల్లా, సింగనమల పర్యటన లో భాగంగా ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు. Vasathi Deevena Release…

    Read more


  • మే రెండో వారంలో మత్స్యకార భరోసా..నేటి నుంచి వేట నిషేదం

    మే రెండో వారంలో మత్స్యకార భరోసా..నేటి నుంచి వేట నిషేదం

    ఏటా వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద 21 నుంచి 60 సంవత్సరాల లోపు వయస్సు కలిగి, మత్స్యకారులుగా జీవనోపాధి కొనసాగిస్తున్న మృత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నది. సముద్ర జలాల్లో చేపలు, రొయ్యల సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు, రొయ్యల సంరక్షణ కోసం ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు సముద్రంలో వేటను ప్రభుత్వం నిషేధిస్తుంది. ఈ సమయంలో వీటి పునరుత్పత్తి ఎక్కువగా ఉంటుంది. కావున…

    Read more


You cannot copy content of this page