Latest Posts

  • ఏ బ్యాంకులలో తక్కువ వడ్డీ కి లోన్ పొందవచ్చో తెలుసా? బ్యాంకుల వారీగా పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు

    ఏ బ్యాంకులలో తక్కువ వడ్డీ కి లోన్ పొందవచ్చో తెలుసా? బ్యాంకుల వారీగా పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు

    భారత రిజర్వ్ బ్యాంక్ రేపో రేటు కి అనుగుణంగా పర్సనల్ లోన్ (వ్యక్తిగత రుణాల) పై రేట్లు ఆధార పడి ఉంటాయి. అయితే డిపాజిట్ ల మాదిరి వీటికి ఫిక్స్డ్ వడ్డీ రేటు ఉండదు. కొంత గరిష్ట , కనిష్ట పరిమితులు మాత్రమే ఉంటాయి. వ్యక్తిగత రుణాలు సాధారణంగా రుణం తీసుకునే వ్యక్తి యొక్క క్రెడిట్ స్కోర్ మరియు ఇతర అంశాలపై ఆధార పడి ఉంటాయి. పర్సనల్ లోన్ తక్కువ వడ్డీకి లభించడానికి కింది అంశాలు ముఖ్యం…

    Read more


  • Vasathi Deevena Update : వసతి దీవెన మరోసారి వాయిదా.. కొత్త డేట్ ఎప్పుడంటే

    Vasathi Deevena Update : వసతి దీవెన మరోసారి వాయిదా.. కొత్త డేట్ ఎప్పుడంటే

    జగనన్న వసతి దీవెన రెండో ఇన్స్టాల్మెంట్ మరోసారి వాయిదా పడింది. గత విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ అమౌంట్ ఏప్రిల్ 17న అనంతపురం జిల్లా సింగనమల, నారసాల పర్యటనలో భాగంగా విడుదల చేయాల్సి ఉండగా ఈ కార్యక్రమం వాయిదా పడినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కొత్త డేట్ ఎప్పుడంటే జగనన్న వసతి దీవెన రెండో installment అమౌంట్ ఏప్రిల్ 26వ తేదీన అనంతపురం జిల్లా, సింగనమల పర్యటన లో భాగంగా ముఖ్యమంత్రి విడుదల చేయనున్నారు. Vasathi Deevena Release…

    Read more


  • మే రెండో వారంలో మత్స్యకార భరోసా..నేటి నుంచి వేట నిషేదం

    మే రెండో వారంలో మత్స్యకార భరోసా..నేటి నుంచి వేట నిషేదం

    ఏటా వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద 21 నుంచి 60 సంవత్సరాల లోపు వయస్సు కలిగి, మత్స్యకారులుగా జీవనోపాధి కొనసాగిస్తున్న మృత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నది. సముద్ర జలాల్లో చేపలు, రొయ్యల సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు, రొయ్యల సంరక్షణ కోసం ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు సముద్రంలో వేటను ప్రభుత్వం నిషేధిస్తుంది. ఈ సమయంలో వీటి పునరుత్పత్తి ఎక్కువగా ఉంటుంది. కావున…

    Read more


  • ప్రభుత్వ పథకాల అమలు మరియు పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులు

    ప్రభుత్వ పథకాల అమలు మరియు పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులు

    రాష్ట్రంలో అమలవుతన్న ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ఉన్నతాధికారులతో క్షేత్రస్థాయి సందర్శనలు, తనిఖీలు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అన్ని జిల్లాలకు ప్రత్యేక సీనియర్ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది గత 46 నెలల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం నవరత్నాల పేరుతో అనేక పథకాలను, కార్యక్రమాలను చేపట్టింది. వీటిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులు నెలలో రెండు సార్లు తమకు కేటాయించిన…

    Read more


  • ఈ నెల 17 న జగనన్న వసతి దీవెన అమౌంట్ విడుదల

    ఈ నెల 17 న జగనన్న వసతి దీవెన అమౌంట్ విడుదల

    JVD POSTPONED TO 26.04.2023 జగనన్న వసతి దీవెన రెండో క్వార్టర్ అమౌంటుని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 17 న విడుదల చేయనుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ రెండో క్వార్టర్ అమౌంట్ ని ఇప్పటివరకు విడుదల చేయలేదు పలుమార్లు వాయిదా వేసుకుంటూ వచ్చినటువంటి ప్రభుత్వం ఎట్టకేలకు ఈ అమౌంట్ను ఏప్రిల్ 17న అనంతపురం జిల్లా సింగనమల పర్యటనలో భాగంగా సీఎం విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. సీఎం పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా…

    Read more


  • Aadhar Name Update : ఆధార్ లో మీ పేరులో తప్పులు ఉంటె ఇలా ఆన్లైన్ లో మార్చుకోండి

    Aadhar Name Update : ఆధార్ లో మీ పేరులో తప్పులు ఉంటె ఇలా ఆన్లైన్ లో మార్చుకోండి

    ,

    ఆధార్ మన జీవితాల్లో ఒక కీలక భాగమైపోయింది. ప్రతి ముఖ్యమైన డాక్యుమెంట్స్ కి ఆధార్ లింక్ తప్పనిసరి చేస్తున్నారు. బ్యాంక్ ఖాతా, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, NREGA కార్డ్, రేషన్ కార్డ్ ఇలా ప్రతి చోట ఆధార్ ను లింక్ చేస్తున్నారు. ప్రతి సంక్షేమ పథకానికి ఆధార్ సీడింగ్ తప్పనిసరి అయింది. అయితే ఆధార్ లో డేటా తప్పు ఉంటే? ఖచ్చితంగా మార్చుకోవాలి, లేదంటే మనకు చాలా అవాంతరాలు ఎదురవుతాయి. ఆధార్ లో ఎక్కువగా అడ్రస్,…

    Read more


  • ఆధార్ వినియోగదారులకు గుడ్ న్యూస్..త్వరలో ఇంటి నుంచే బయోమెట్రిక్ థంబ్

    ఆధార్ వినియోగదారులకు గుడ్ న్యూస్..త్వరలో ఇంటి నుంచే బయోమెట్రిక్ థంబ్

    ,

    ఆధార్ కార్డ్ కలిగిన వారందరికీ గుడ్ న్యూస్.. ఆధార్  కి సంబంధించి ఇప్పటికే అడ్రస్ ను మనం ఆన్లైన్ లో మార్చుకునే సౌలభ్యం ఉంది. అడ్రస్ తో పాటు, పేరు లో చిన్న చిన్న సవరణలు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ వంటివి కూడా ఇంటి వద్దనే ఉండి ఆన్లైన్ లో ఫీజ్ చెల్లించి మార్చుకోవచ్చు. వీటితో పాటు ప్రస్తుతం ఏదైనా బ్యాంక్ లేదా ఇతర ఆన్లైన్ సేవలకు సంబంధించి ఈ కేవైసి చేయాలంటే కూడా ఆధార్…

    Read more


  • ఈబీసీ నేస్తం అమౌంట్ విడుదల..15000 జమ.. స్టేటస్ ఇలా చెక్ చేయండి

    ఈబీసీ నేస్తం అమౌంట్ విడుదల..15000 జమ.. స్టేటస్ ఇలా చెక్ చేయండి

    2023 ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి అమౌంట్ విడుదల.. మీ పేమెంట్ స్టేటస్ వివరాలు ఈ విధంగా చెక్ చేయండి

    Read more


  • Volunteer Awards Postponed: వాలంటీర్ సేవా అవార్డుల కార్యక్రమం వాయిదా.. తిరిగి ఎప్పుడంటే

    Volunteer Awards Postponed: వాలంటీర్ సేవా అవార్డుల కార్యక్రమం వాయిదా.. తిరిగి ఎప్పుడంటే

    2023 సంవత్సరానికి సంబంధించి ఈ సేవ అవార్డులను ఏప్రిల్ 14న ప్రారంభిస్తామని తొలుత ప్రకటించినప్పటికీ ఈ కార్యక్రమం వాయిదా పడింది.

    Read more


  • వైయస్సార్ మత్స్యకార భరోసా టైం లైన్స్ విడుదల

    వైయస్సార్ మత్స్యకార భరోసా టైం లైన్స్ విడుదల

    ఏటా వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద 21 నుంచి 60 సంవత్సరాల లోపు వయస్సు కలిగి, మత్స్యకారులుగా జీవనోపాధి కొనసాగిస్తున్న మృత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నది. సముద్ర జలాల్లో చేపలు, రొయ్యల సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు, రొయ్యల సంరక్షణ కోసం ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు సముద్రంలో వేటను ప్రభుత్వం నిషేధిస్తుంది. దీంతో ఉపాధి కోల్పోయే అర్హులైన మత్స్యకార కుటుంబాలకు ఈ…

    Read more


  • వాలంటీర్స్ అంటే ఎవరు? ప్రశ్నించిన సుప్రీం కోర్టు..ఢిల్లీ హైకోర్టుకు ఏపి వాలంటీర్ కేసు

    వాలంటీర్స్ అంటే ఎవరు? ప్రశ్నించిన సుప్రీం కోర్టు..ఢిల్లీ హైకోర్టుకు ఏపి వాలంటీర్ కేసు

    రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 50 ఇళ్లకు ఒకరు చప్పున గ్రామ వార్డు వాలంటీర్లను గతం లో నియమించడం జరిగింది. అయితే వీరి నియామకం మరియు చట్టబద్దత పై పలు కేసులు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు గతంలో దాఖలు అయ్యాయి. తాజాగా మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం సుప్రీం కోర్టు వరకు వెళ్ళడం చర్చనీయాంశమైంది . సుప్రీం కోర్టు వరకు వెళ్ళిన కేస్ ఏది? వాలంటీర్లు మరియు సచివాలయ సిబ్బంది కి…

    Read more


  • Volunteer Seva Awards: తూర్పు గోదావరి కొవ్వూరు సేవా లిస్ట్ విడుదల

    Volunteer Seva Awards: తూర్పు గోదావరి కొవ్వూరు సేవా లిస్ట్ విడుదల

    ముఖ్యమంత్రి ఈ నెల 14 న కొవ్వూరు నుంచి ప్రారంభించనున్న వాలంటీర్ సేవా అవార్డ్స్ లిస్ట్ విడుదల అయింది

    Read more


  • జగనన్న వసతి దీవెన అమౌంట్ విడుదల తేదీ ఖరారు

    జగనన్న వసతి దీవెన అమౌంట్ విడుదల తేదీ ఖరారు

    రాష్ట్రంలోని ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ చదివే విద్యార్థుల వసతి, భోజన, రవాణా ఖర్చులకోసం ఏటా రెండు వాయిదాలలో 20వేల వరకు విద్యార్థుల తల్లుల ఖాతాలలో జమ చేసే జగనన్న వసతి దీవెన పథకం అమౌంట్ విడుదల తేదీని ప్రభుత్వం ఖరారు వేసింది. JVD వసతి దీవెన మరోసారి వాయిదా.. 26 ఏప్రిల్ న విడుదల గత ఏడాది డిసెంబర్ లో విడుదల కావాల్సిన వసతి దీవెన రెండో విడత అమౌంట్ తొలుత ఫిబ్రవరి, తర్వాత మార్చ్ కి…

    Read more


  • దేశవ్యాప్తంగా కోవిడ్ ఉధృతి నేపథ్యంలో సీఎం కీలక ఆదేశాలు

    దేశవ్యాప్తంగా కోవిడ్ ఉధృతి నేపథ్యంలో సీఎం కీలక ఆదేశాలు

    దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కోవిడ్ ఉదృతి రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ పై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సీఎం ద్వారా కీలక ఆదేశాలు ఇవే రాష్ట్రంలో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా అధికారులందరూ అన్ని విధాలుగా అప్రమత్తత తో ఉండాలని…

    Read more


  • పొదుపు మహిళల కోసం ‘అర్బన్ మార్కెట్లు’

    పొదుపు మహిళల కోసం ‘అర్బన్ మార్కెట్లు’

    పట్టణంలో నివసించే మహిళల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి స్వయం సహాయక సంఘాల మహిళలు స్వయంగా తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్ కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మెప్మా ద్వారా పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అర్బన్ మార్కెట్లను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం,విశాఖలో నెలకొల్పిన అర్బన్ మార్కెట్లు విజయవంతం అయ్యాయి. దీంతో రాష్ట్రంలోని 123 కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఈ నెలలోనే…

    Read more


  • SADAREM REGISTRATION TYPE FOR SLOT BOOKING

    Slot Booking Registration Types 1.General 2.First Appeal 3.Second Appeal General Use this option for New slot registration First Appeal If the General slot Sadarem Id is “Rejected or the certificate containing low percentage,temporary certificate” cases can register slot in First Appeal. Second Appeal If the First Appeal SadareId is also Rejected or issued Temporary Certificate…

    Read more


  • యాసంగి ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలని సీఎం ఆదేశాలు

    యాసంగి ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలని సీఎం ఆదేశాలు

    తెలంగాణ లో యాసంగి వరి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు పౌర సరఫరాల శాఖ కమిషనర్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. ఇందుకు సంబంధించి సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం జరిపి సంబంధిత ఏర్పాట్లు పూర్తి చేయాలని కొరారు. ఇక ఈ సీజన్ లో కూడా సుమారు 7 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ సీజన్…

    Read more


  • Volunteer Awards Date: ఆరోజే వాలంటీర్ల కు అవార్డులు, సన్మానం..ఎంతమంది ఎంపిక అంటే

    Volunteer Awards Date: ఆరోజే వాలంటీర్ల కు అవార్డులు, సన్మానం..ఎంతమంది ఎంపిక అంటే

    ,

    Breaking: వాలంటీర్ సేవ అవార్డుల కార్యక్రమం మే మొదటి వారానికి వాయిదా ప్రతి ఏటా ఉత్తమ సేవలు అందిస్తున్న గ్రామ వార్డు వాలంటీర్ల కు ప్రభుత్వం సేవా అవార్డులు, సన్మానాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఈ ఏడాది కూడా వాలంటీర్లకు సన్మానం కార్యక్రమాన్ని ప్రభుత్వం నెలరోజుల పాటు నిర్వహించనుంది. సేవా అవార్డులు ఎప్పుడంటే ఏప్రిల్ 14 నుంచి గ్రామ వార్డు వాలంటీర్లకు సేవ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ 14న లాంచనంగా…

    Read more


  • EBC Nestham Date: అగ్రవర్ణ OC మహిళలకు గుడ్ న్యూస్. ఆరోజే ఈబిసి నేస్తం అమౌంట్ విడుదల

    EBC Nestham Date: అగ్రవర్ణ OC మహిళలకు గుడ్ న్యూస్. ఆరోజే ఈబిసి నేస్తం అమౌంట్ విడుదల

    అగ్రవర్ణ మహిళలకు ఈ బీసీ నేస్తం పథకానికి సంబంధించి తేదిని ప్రకటించిన ప్రభుత్వం. ఆ రోజే మహిళల ఖాతాలో 15వేల రూపాయలు జమ

    Read more


  • Aadhaar at home : ఇకపై ఇంటి వద్దనే ఆధార్ నమోదు.. ఎవరికి అంటే

    Aadhaar at home : ఇకపై ఇంటి వద్దనే ఆధార్ నమోదు.. ఎవరికి అంటే

    ,

    ఆధార్ సంబంధించి ఇటీవల పలు రకాల ప్రత్యేక సేవలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో, కొత్తగా ఇంటి వద్దనే ఆధార్ నమోదు చేసుకునే మరో కొత్త ఫీచర్ ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.

    Read more


  • గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట గ్యాస్ ధరలు

    గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట గ్యాస్ ధరలు

    గ్యాస్ వినయోగదారులకు గుడ్ న్యూస్.. దేశీయంగా గ్యాస్ ధరల మార్గదర్శకాలు సవరించిన మరుసటి రోజు కేంద్ర క్యాబినెట్ మరొక కీలక నిర్ణయం తీసుకుంది. CNG మరియు ధరలను స్థిరీకరించేందుకు, అంతర్జాతీయ ప్రతికూల హెచ్చుతగ్గులకు లోను కాకుండా వీటిపై క్యాప్ లేదా సీలింగ్ ను విధించాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో PNG వంట గ్యాస్ మరియు CNG ధరలు 10 శాతం వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రతికూల మార్కెట్ హెచ్చు తగ్గుల నుంచి ప్రజలకు ఉపశమనం…

    Read more


You cannot copy content of this page