దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల (National Highways) పై ఉన్న టోల్ ప్లాజాల వద్ద వసూలు చేసే టోల్ చార్జీలు ఏప్రిల్ ఒకటి నుంచి భారీగా పెరగనున్నాయి. ఈ చార్జీల పెంపు శుక్రవారం […]
జగనన్న వసతి దీవెన పథకం సంబంధించి వాయిదాల పర్వం కొనసాగుతోంది. గత ఏడాది డిసెంబర్ లో విడుదల కావాల్సి ఉన్న వసతి దీవెన రెండో విడత అమౌంట్ తొలుత ఫిబ్రవరి, తర్వాత […]
తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. యాసంగి సీజన్లో పండించినటువంటి ధాన్యాన్ని ఏప్రిల్ మూడో వారం నుంచి కొనుగోలు ప్రారంభించాలని నిర్ణయించింది.
దేశ ఎన్నికల చరిత్ర లో తొలిసారిగా ఇంటి నుంచి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం […]
ఏప్రిల్ 1 అనగా కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి నుంచి పలు వస్తువుల ధరల్లో మార్పులు మనకి కనిపిస్తాయి. ఇందులో ప్రధానంగా బడ్జెట్ మరియు బడ్జెట్ లో పన్నుల పెంపు, సుంకాల వలన ధరలు పెరగటం లేదా తగ్గటం వంటివి జరుగుతాయి.