–
దేశవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. 2026-27 ఖరీఫ్ సీజన్కు సంబంధించిన కనీస మద్దతు ధరలు (MSP) పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి Narendra Modi అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో 14 ఖరీఫ్ పంటలకు కొత్త MSPలను ఆమోదించారు. ఈ నిర్ణయంతో వరి, కందులు, మినుములు, పెసలు, పొద్దుతిరుగుడు వంటి పంటలు సాగు చేసే రైతులకు నేరుగా లాభం చేకూరనుంది. ఇక ఈ సమావేశంలో బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులకు రూ.37,500 కోట్ల…
Read more