రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు పోర్టల్ లో గత డిసెంబర్ 22వ తేదీ వరకు పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులకు కొత్తగా నమోదు చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది. వీరితోపాటు పాతవారికి సవరణలకు […]
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బీసీలకు లక్ష రూపాయల పథకం సంబంధించి ప్రస్తుతం అప్లికేషన్స్ కొనసాగుతున్నాయి. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే భారీగా స్పందన లభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక అప్డేట్ […]
ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలు పొందేందుకు ప్రతి ఒక్క లబ్ధిదారుడు ప్రభుత్వం పేర్కొన్నటువంటి ఆరు అంచెల ధ్రువీకరణను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. వీటిలో ఆరు అంశాలు ఏంటంటే : భూమి లేదా […]
ఈ ఏడాదికి సంబంధించి జగనన్న అమ్మఒడి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం జూన్ 28న విడుదల చేయనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. జగనన్న అమ్మఒడి షెడ్యూల్ ( టైం లైన్స్ ) ఇవే […]
రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా TIDCO ఇళ్ళను పంపిణీ చేస్తున్నటువంటి ప్రభుత్వం తాజాగా కృష్ణా జిల్లా గుడివాడ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చేతుల మీదగా 8,912 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయడం […]
దేశవ్యాప్తంగా గత కొన్ని నెలలుగా వంట నూనె ధరలు దిగివస్తున్నాయి. వంట నూనె ధరలను కట్టడి చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఇందుకు దోహదపడుతున్నాయి. ఇటీవల ఆయిల్ కంపెనీలకు […]
బీసీలకు లక్ష రూపాయలు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద అర్హులుగా ఎంపికైన వారికి ప్రభుత్వం లక్ష రూపాయలను అందించడం జరుగుతుంది. జూన్ 9వ తేదీన […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు, నగదు పురస్కారాలు ఇచ్చేందుకు జగనన్న ఆణిముత్యాలు అనే పథకానికి ఎంపికైన వారికి జూన్ 15 నుంచి ప్రభుత్వం […]
ఆధార్ పొంది 10 సంవత్సరాలు దాటినా, ఇప్పటివరకు పదేళ్ల లో ఒక్క సారి కూడా ఆధార్ డేటా అప్డేట్ చేసుకోలేదో అంటువంటి వారికి భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ UIDAI […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఉద్యోగులకు స్పెషల్ పే పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 11వ PRC సిఫార్సుల మేరకు స్పెషల్ పే […]