వాలంటీర్ అప్లికేషన్ లో జగనన్న సురక్ష సర్వే షెడ్యూల్ చేయబడిన తేదీకి వారం రోజులు ముందు ప్రారంభం అవుతుంది. వాలంటీర్ జగనన్న సురక్ష సర్వే చేసి, ప్రజలకు అవసరమయ్యే సర్వీసులు గుర్తించి […]
జగనన్న అమ్మఒడి 2023-24 వార్షిక సంవత్సరానికి సంబంధించి జూన్ 28న లబ్ధిదారులకు అమౌంట్ విడుదల చేయనున్న నేపథ్యంలో, లబ్ధిదారుల ఈ కేవైసీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రారంభమైన అమ్మ ఒడి […]
ఈరోజు లోపు రైతుబంధు లబ్ధిదారుల వివరాలను పోర్టల్ లో సిద్ధం చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. యాసంగి రైతుల వివరాలు ఆధారంగా రైతులను ప్రస్తుత సీజన్ కి కూడా అందుబాటులో ఉంచేలా […]
బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయం పథకానికి సంబంధించి తొలి విడత లో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వనున్నారో ప్రభుత్వం ప్రకటించింది. జూలై 15 న తొలి విడత అమౌంట్ వీరికే తొలి విడత […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఎవరికైనా సంక్షేమ పథకాలు,రేషన్ కార్డ్ మరియు ఏవైనా సర్టిఫికెట్ల సమస్యలు ఉంటే వాటిని త్వరితగతిన పరిష్కరించి లబ్ధిదారులకు ఆయా సర్టిఫికెట్లు […]
సంగారెడ్డి జిల్లా కొల్లూరు లో నిర్మించిన ఆసియాలోనే అతిపెద్ద గృహ సముదాయమైనటువంటి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. 60 వేల మంది ఒకే చోట ఉండేలా అతిపెద్ద […]
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి PM కిసాన్ సంబంధించి 14వ విడత అమౌంట్ ను కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ కేవైసీ పెండింగ్ ఉన్నటువంటి రైతులు […]
ఈనెల 16 నాటికి వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ పూర్తయి, పాస్బుక్ పొందిన వారు కొత్తగా రైతుబంధుకు అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జిల్లాల్లో రైతుల నుంచి AEOలు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. […]
వైయస్సార్ నేతన్న నేస్తం లబ్ధిదారులకు ఊరట కలిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2023 24 కి సంబంధించి వెరిఫికేషన్ ఈ కేవైసీ నిబంధనలను సడలించింది. ఇప్పటివరకు పాత లబ్ధిదారుల గైడ్లైన్స్ ప్రకారం, సచివాలయం […]
తెలంగాణ లో సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోవాలి అనుకునే వారికి గృహ లక్ష్మి పథకం తీసుకువచ్చిన ప్రభుత్వం ఇందుకు సంబంధించి అర్హతలను ప్రకటిస్తూ పూర్తి మార్గ దర్శకాలు జారీ చేసింది. […]