తెలంగాణలో రెండో రోజు 1,278 కోట్ల నిధులను జమ చేసిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల్లో 39 లక్షల మందికి అమౌంట్ వర్షాకాలం ఖరీఫ్ పంటకు సంబంధించి రైతుబంధు పంట […]
జూలై నెల కి సంబందించి ఇప్పటికే ఉచిత పంటల బీమా అమౌంట్ విడుదల చేసిన ప్రభుత్వం మరో నాలుగు పథకాల అమౌంట్ ను కూడా ఇదే నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. […]
జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఈకెవైసి తీసుకునే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. పలు చోట్ల కొన్ని సాంకేతిక సమస్యలు ఉండటం వలన కొంత ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. రేపు […]
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, జూనియర్ కాలేజ్ ల నుండి విద్యార్థుల డేటా ప్రభుత్వానికి అందాల్సి ఉంది. జూలై 10 వ తారీకు వరకు ఆ ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి వాలంటీర్ […]
తెలంగాణలో ఈరోజు నుంచి రైతుబంధు లబ్ధిదారుల ఈ ఏడాది ఖరీఫ్ పెట్టుబడి సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 70 లక్షల మందికి అమౌంట్ ఈ ఏడాది 70 లక్షల […]
జూనియర్ లాయర్ల కు గుడ్ న్యూస్..వరుసగా అయిదో ఏడాది కొత్తగా ‘లా’ గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన యువ లాయర్లకు వైఎస్సార్ లా నేస్తం అమౌంట్ ను సీఎం విడుదల చేశారు. 2677 […]
రాష్ట్రవ్యాప్తంగా జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ఈ ఏడాది అమౌంట్ ను ముఖ్యమంత్రి ఈనెల 28న విడుదల చేయనున్నారు. 28న మన్యం జిల్లా కురుపాం పర్యటనలో భాగంగా ఉదయం 10 గంటలకు […]
తెలంగాణలో ఉన్నటువంటి దళితులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రెండో విడత దళిత బంధు పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం వివరాలను కూడా ప్రకటించడం జరిగింది. […]
Reverification list లో ఉన్న వారికి NBM గ్రీవెన్స్ లో RIASE చెస్తే వాళ్ళ పేర్లు EKYC కు ఇస్తారా? Will not come immediately, అర్హులైన కొందరు పేర్లు PROV […]
రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న సురక్ష పథకానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఎవరికైనా అర్హత ఉండి కూడా సంక్షేమ పథకాలు అందకపోయినా, సర్టిఫికెట్లు అందకపోయినా ఈ పథకం ద్వారా […]