ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముస్లిం మైనారిటీలకు వర్తింప చేస్తున్నటువంటి షాదీతోఫా పథకాన్ని ఇకపై ముస్లింలోని ఇతర వెనకబడిన కులాలకు వర్తింప చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దూదేకుల […]
భూమి కొనుకలు పథకం ద్వారా భూములను పొందిన దళిత రైతులకు గుడ్ న్యూస్ అందించింది. ఆ భూములపై రుణాలన్నింటినీ మాఫీ చేసి వాటిపై రైతులకు పూర్తి హక్కులను కల్పించాలని నిర్ణయం తీసుకుంది. […]
రాష్ట్రవ్యాప్తంగా రేషన్ బియ్యం ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తున్నటువంటి MDU మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల యజమానులకు కూడా వైయస్సార్ వాహన మిత్ర అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. వైఎస్ఆర్ వాహన మిత్ర మరియు కాపు నేస్తం పథకాలకు సంబంధించి సచివాలయాలకు ప్రభుత్వం కీలక […]
జగనన్న అమ్మ ఒడి పథకాన్ని గత నెల 28న ముఖ్యమంత్రి అట్టహాసంగా ప్రారంభించడం జరిగింది. అయితే 15 రోజులు దాటినా ఇప్పటివరకు అమ్మ ఒడి చాలామందికి చేరలేదు. ఇంకా ఎంతమందికి అమౌంట్ […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిరు వ్యాపారులకు, వీధి వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించే జగనన్న తోడు పథకం ఈ ఏడాది అమౌంట్ ను జూలై 18 న విడుదల చేయనున్న సీఎం. ఈ […]
వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద చేనేత కార్మికుల పాలిట ఒక వరం. చేనేత కార్మికుల కుటుంబాలకు సంవత్సరానికి 24 వేల రూపాయల ఆర్థిక సహాయం కొరకు ప్రవేశపెట్టబడిన పథకమే వైఎస్ఆర్ […]
విదేశాల్లో ఉన్నత విద్య.. ప్రతి విద్యార్థి స్వప్నం! కాని అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లోని అత్యున్నత శ్రేణి యూనివర్సిటీల్లో అడుగుపెట్టాలంటే.. రూ.50లక్షల నుంచి రూ.కోటి వరకు ఫీజులు, ఇతరత్రా వ్యయాలకు వెచ్చించాలి! […]
గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలోని స్వయం సహాయక సంఘాలు తీసుకున్న ఋణాలను సక్రమంగా తిరిగి చెల్లించుటకు మరియు వారిపై పడిన వడ్డీ భారాన్ని తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ రాయితీ […]
ఏపి లో భూమి హక్కులు మరియు పేదలకు వ్యవసాయ భూమి పంపిణీ సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 54 వేల ఎకరాల భూమి ని పంపిణీ చేయనున్న ప్రభుత్వం రాష్ట్ర […]