–
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తోంది. ఇప్పటికే పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలైన ఈ కార్యక్రమం మంచి ఫలితాలు ఇవ్వడంతో, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల్లో అమలు చేయాలని నిర్ణయించారు. 90 రోజుల తర్వాత మొదటి సమీక్ష నిర్వహించనున్నారు. ‘ముస్తాబు’ కార్యక్రమం లక్ష్యాలు విద్యార్థులు రోజూ పాటించాల్సిన పరిశుభ్రత నియమాలు…
Read more