రైతుల కోసం కొత్త పథకం ప్రారంభం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడి రైతులకు శుభవార్త అందించింది. పశువులకు అవసరమైన పశుగ్రాసం పెంపకం (Fodder Cultivation Scheme) కోసం ప్రభుత్వం ఉపాధిహామీ పథకం (MGNREGS) […]
దివ్యాంగుల పింఛన్ల పరిశీలనకు కొత్త షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల అక్టోబర్ 8వ తేదీ నుంచి వికలాంగుల పింఛన్ల రీ అసెస్మెంట్ (Re-assessment) […]
విద్యార్థుల కలలకు కొత్త దారితీసే పథకం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి విద్యార్థుల భవిష్యత్తు కోసం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకునే ప్రతి విద్యార్థికీ […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధి దిశగా మరో వినూత్న అడుగు వేస్తోంది. ఇక పర్యాటకులు సందర్శనీయ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రత్యేకంగా కారవాన్ వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కారవాన్లు పర్యాటకులను […]
ఆధార్ అప్డేట్ కి సంబంధించి కేంద్ర ఆధార్ ప్రాధికార సంస్థ UIDAI కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఐదు సంవత్సరాల సమయంలో మరియు 15 సంవత్సరాలు సమయంలో మాత్రమే బయోమెట్రిక్ అప్డేట్ […]
రాష్ట్రంలోని రైతులు తమ ఈ క్రాప్ పంటల నమోదు ప్రక్రియను తప్పనిసరిగా అక్టోబర్ 25 లోగా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావు ఆదేశించారు. ప్రస్తుత నమోదు ప్రక్రియ […]
ఆటో డ్రైవర్ సేవలో (Auto Driver Sevalo) పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో మరియు క్యాబ్ […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం (అక్టోబర్ 4, 2025) విజయవాడ సింగ్నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.15,000 ఆర్థిక సాయం అందించే పథకంను లాంఛనంగా ప్రారంభించనున్నారు. […]
భూమి యజమానులు, అభివృద్ధి దారులకు శుభవార్త. ప్రభుత్వం భూ వినియోగ మార్పిడి (Land Use Conversion 2025) ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ కొత్త నిబంధనలు ప్రకటించింది. ఇకపై భవన నిర్మాణ […]