భవిష్యత్తులో ఉద్యోగుల స్థానంలో ఏఐ, ఇప్పటికే పలు సంస్థల్లో ఉద్యోగుల కోత

కృత్రిమ మేధ (AI – Artificial Intelligence ) ఆధారిత టూల్‌ చాట్‌జీపీటీ (ChatGPT), Google Bard సహా ఇతర AI టూల్స్ తో ఉద్యోగుల భవిష్యత్‌ మరింత ప్రమాదంలో పడనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆయా రంగాల్లో మనుషులు చేస్తున్న పనుల్ని ఏఐ టూల్స్‌తో చేయనుండడంతో.. ఆ టూల్స్‌ అభివృద్దిని అడ్డుకోవాలంటూ ఇప్పటికే ఎలాన్‌ మస్క్‌ సహా పలువురు ప్రముఖులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ తరుణంలో మీడియా రంగం నుంచి, టెక్నాలజీ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై…

Read More

శ్రీ విజయ పురం నగరం, జనాభా, పాత పేరు, వాతావరణం, భాషలు, సంస్కృతి మరియు ఇతర వివరాలు

శ్రీ విజయ పురం భారతదేశంలోని అండమాన్ మరియు నికోబార్ దీవుల రాజధాని నగరం. దీని పాత పేరు పోర్ట్ బ్లెయిర్. శ్రీ విజయ పురం నగరం బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ ద్వీపం యొక్క తూర్పు తీరంలో నెలకొని ఉంది. శ్రీ విజయ పురం పేరు విశిష్టత “శ్రీ విజయ పురం” అనే పధం సంస్కృతం నుంచి ఆవిర్భవించింది. సంస్కృతం లేదా తెలుగు భాషలో శ్రీ విజయ పురం అంటే విజయానికి చిహ్నంగా చెప్పవచ్చు.  వలసవాద వారసత్వాన్ని ముగింపుగా…

Read More

శ్రీహరికోట To చందమామ, చంద్రయాన్ 3 ప్రయాణం సాగిందిలా

జూలై 14న ప్రారంభమైన చంద్రయాన్ 3 ప్రస్థానం ఆగస్టు 23 వరకు 40 రోజుల పాటు సుదీర్ఘంగా సాగి చంద్రుడి పై విజయవంతంగా ముగిసింది. మొదటి రోజు నుంచి 45వ రోజు వరకు చంద్రయాన్ 3 ప్రయాణానికి సంబంధించిన ఆ ముఖ్యమైన ఘట్టాలను ఇప్పుడు గుర్తు చేసుకుందాం. 40 రోజుల ప్రయాణం సాగిందిలా.. 14 July 2023 – శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి పొగలు చిమ్ముతూ చంద్రయాన్ 3 నిగికి ఎగసింది. LVM 3…

Read More

Ragi Millet: రాగి జావ లో ఉండే పోషక గుణాలు తెలుసా? ఇది ఎలా తయారు చేస్తారో చెక్ చేయండి

వేసవికాలంలో శరీరంలో వేడినీ తగ్గించే పదార్థాలు తీసుకోవడం వలన ఆరోగ్యానికి మరింత మేలు చేకూరుతుంది. మరి శరీరం వేడిని తగ్గించే పదార్థాలు చూస్తే, వీటిలో మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పుచ్చకాయ, కీర దోసకాయ వంటి వాటితో పాటు రాగిజావ ముందు వరుసలో ఉంటుంది. రాగిజావను వేసవిలోనే కాదు అన్ని కాలాల్లో కూడా సేవించవచ్చు. ఈ రాగి జావలో ఉండే ప్రత్యేకతలు ఏంటి? ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. రాగి జావ లో ఉండే పోషక పదార్థాలు రాగుల్లో…

Read More

మేడారం జాతర అసలు ఎలా పుట్టిందో తెలుసా!

తెలంగాణలో మేడారం జాతర లేదా సమ్మక్క సారక్క జాతర అనేది చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఆదివాసీల జాతర. ఈ జాతర పేరు వినని వారు అంటూ తెలంగాణ రాష్ట్రంలో గాని చుట్టుపక్కల ప్రాంతాల్లో గాని ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి సమ్మక్క సారక్క జాతర అసలు చరిత్ర ఏంటి? మేడారం జాతర ఎలా పుట్టింది? జంపన్న వాగు కున్న చరిత్ర ఏంటి ఈ విషయాలన్నీ మీకోసం. సమ్మక్క అద్భుత శక్తులు గురించి మనకు 13వ…

Read More

పీచు మిఠాయి ని బ్యాన్ చేసిన తమిళనాడు

పీచు మిఠాయి అంటే తెలియని పిల్లలు ఎవరు ఉండరు. అది కూడా 90 s లో పిల్లలకి అయితే ఇది ఎంతో ఇష్టమైన తినుబండారం అని చెప్పవచ్చు. అయితే అప్పట్లో పీచు మిఠాయి రంగులు లేకుండా ఫ్రెష్ గా సహజంగా ఉండేది. ఆ రుచి కూడా వేరుగా ఉండేది. కానీ ఇప్పుడు, వీటికి రంగులు అద్ది అమ్ముతున్నారు. ముఖ్యంగా గులాబీ రంగులో దీనిని ఎక్కువగా వీధి వ్యాపారులు అమ్ముతున్నారు. దీనినే కాటన్‌ క్యాండీ అని కూడా అంటారు….

Read More

రోజు నిద్ర లేవగానే నీరు తాగటం మంచిదేనా? ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలుసా? ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం

రోజు నిద్ర లేవగానే ఒక గ్లాసు నీళ్లు తాగితే మంచిదని మనం వింటూ ఉంటాం. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అలా తాగడం వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా? తాగితే ఎంత మోతాదులో నీళ్లు తాగాలి? పూర్తి డీటెయిల్స్ మీకోసం రోజంతా యాక్టివ్ గా ఉండాలంటే మనం నిద్రలేవగానే మొదట చేయాల్సిన పని ఏంటంటే ఒక గ్లాస్ నీళ్లు తాగటం. ఇది అన్ని విధాలుగా చూసినట్లయితే ఆరోగ్యానికి మంచే చేస్తుంది తప్ప చెడు మాత్రం చేయదు….

Read More

చంద్రయాన్ 3 పై అన్ని దేశాలు ప్రశంసిస్తుంటే ఈ దేశం మాత్రం అక్కసు వెళ్లగక్కింది

చంద్రయాన్ 3, భారత దేశ చిత్రపటాన్ని ప్రపంచ పటంలో మరోసారి నిలబెట్టిన ఉపగ్రహం.. భారత నేలపై నుంచి సగర్వంగా నింగిలోకి ఎగిరిన చంద్రయాన్ 3 40 రోజుల యాత్రను ముగించి దిగ్విజయంగా ఆగస్టు 23 సాయంత్రం 6.03 నిమిషాల సమయంలో చంద్రుడి నేలను ముద్దాడింది. అయితే మరొక విషయం ఏమిటంటే, చందమామపై కాలు మోపిన నాలుగో దేశం భారత్ అయితే దక్షిణ ధృవం పై తొలిసారి కాలు మోపిన రికార్డు భారత్ సొంతం చేసుకుంది. భారత సత్తా…

Read More

Healthy Food for Heart – గుండె ను పదిలంగా ఉంచాలంటే ఏ ఆహారం తినాలి? ఒకసారి మెను చూడండి

గుండె అనేది సకల జీవ రాశులకు అత్యంత కీలక అవయవం. గుండె నిరంతరం మన శరీర భాగాలకు ప్రాణ వాయువును రక్తం రూపంలో అందిస్తూ వ్యర్థ పదార్థాలను బయటకు పంపించేందుకు దోహద పడుతుంది. కొద్ది సేపు గుండె కొట్టుకోవడం ఆగిపోయినా అవయవాలు పని చేయడం మానేస్తాయి. ఇంతటి పదిలమైన గుండె ను కాపాడుకోవడం మన బాధ్యత. ఆరోగ్యంగా జీవించాలంటే గుండెను జాగ్రత్త గా రక్షించుకోవాలి. గుండె ను ఎక్కువగా ప్రభావితం చేసేది మనం తినే ఆహారం లేదా…

Read More

తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త.. మరో రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభం కాబోతున్నాయి. ఈ నెల 24న ప్రధాని నరేంద్రం మోదీ ఒకేసారి 9 వందేభారత్‌ రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. వీటిలో విజయవాడ-చెన్నై వందే భారత్‌ మరియు కాచిగూడ-యశ్వంత్‌పూర్ కూడా ఉన్నాయని రైల్వే అధికారులు తెలిపారు.  తెలుగు రాష్ట్రాలను కనెక్ట్ చేస్తూ ఇప్పటికే రెండు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్లల్లో నడుస్తున్న వందే భారత్ రైళ్లకు మంచి క్రేజ్ లభిస్తోంది. విజయవాడ-చెన్నై…

Read More

You cannot copy content of this page

error: Content is protected !!