భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ముఖ్యమైన సంఘటనలు

భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో పలు ముఖ్యమైన సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జాతీయ ఉద్యమంలో ముఖ్యమైన సంఘటనలు ►1857 ➡ తొలి తిరుగుబాటు Sepoy Mutiny (1857-1858) ►1862 ➡ తొలి హై కోర్టు గా కలకత్తా ఏర్పాటు(మే లో), జూన్ లో మద్రాస్, బాంబే హైకోర్టు ఏర్పాటు. [As per Indian High courts act 1861] ►1878 ➡ వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ – పత్రికా స్వేచ్ఛను హరించే చట్టం ►1885 ➡…

Read More

Anti Aging Foods: పురుషులు ఎక్కువ కాలం యవ్వనంగా ఉండాలంటే ఏం తినాలి? ఒకసారి మెనూ చూడండి

మనిషి జీవితంలో యవ్వనం అనేది కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉండే దశ..వృద్ధాప్యాన్ని మనం ఎంత ఆపాలన్న ఆపలేము అయితే వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా ఎక్కువ కాలం యవ్వనంగా కనబడేలా ఉండేందుకు మాత్రం మనం ప్రయత్నించవచ్చు. మనం ఎక్కువ కాలం యవ్వనంగా ఉండాలన్నా లేదా మనలో త్వరగా వృద్దాప్య ఛాయలు కనపడకుండా ఉండాలన్నా మన ఆహారపు అలవాట్లు, మనం చేసే పని, వ్యాయామ అలవాట్లు అందుకు అనుగుణంగా ఉండాలి. ముఖ్యంగా పురుషులలో బయట పని చేసే వారి…

Read More

ఉగాది పచ్చడి తినడం వలన కలిగే లాభాలు ఏంటో తెలుసా? ఉగాది పచ్చడి విశిష్టత మరియు తయారీ విధానం

తెలుగు రాష్ట్రాల లో ఉగాది పర్వదినాన్ని కొత్త సంవత్సరాది గా లేదా తెలుగు సంవత్సరాది గా జరుపుకుంటాము.చైత్ర మాసం ఆరంభాన్ని ఉగాది పండుగ గా జరుపుకోవడం మన సంప్రదాయం. కర్ణాటక లో యుగాది, మహారాష్ట్ర లో గుడీ పాడవ అనే పేర్లతో ఉగాది పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది శోభకృత్ నామ సంవత్సరం పేరుతో మనం జరుపుకుంటున్నాం. సంవత్సరం మొత్తం ఎలా ఉంటుందో ఏ రాశి కి ఏ విధంగా ఉందనుందో తెలుసుకునేందుకు మనం పంచాంగ శ్రవణం…

Read More

పేటీఎంకు భారీ ఊరట..పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు మరో 15 రోజులు గడువు

ఇటీవల ఆర్‌బీఐ ‘పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌’ (PPBL) 2024 ఫిబ్రవరి 29 తరవాత నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 16న (ఇవాళ) ఆ గడువు తేదీని మార్చి 15, 2024కి పొడిగిస్తూ ఆర్‌బీఐ కీలక ప్రకటన చేసింది. మార్చి 15 తర్వాత నిబంధనలు అమల్లోకి వస్తాయని సెంట్రల్‌ బ్యాంక్‌ స్పష్టం చేసింది. పేటీఎం  వ్యాలెట్‌, పేమెంట్స్‌ ద్వారా కోట్లాది రూపాయల మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై బయటి…

Read More

తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త.. మరో రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభం కాబోతున్నాయి. ఈ నెల 24న ప్రధాని నరేంద్రం మోదీ ఒకేసారి 9 వందేభారత్‌ రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. వీటిలో విజయవాడ-చెన్నై వందే భారత్‌ మరియు కాచిగూడ-యశ్వంత్‌పూర్ కూడా ఉన్నాయని రైల్వే అధికారులు తెలిపారు.  తెలుగు రాష్ట్రాలను కనెక్ట్ చేస్తూ ఇప్పటికే రెండు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్లల్లో నడుస్తున్న వందే భారత్ రైళ్లకు మంచి క్రేజ్ లభిస్తోంది. విజయవాడ-చెన్నై…

Read More

ఇడ్లీలను ఎన్ని రకాలుగా చేసుకోవచ్చో తెలుసా? వివిధ రకాల ఇడ్లీలు మరియు వాటి తయారీ విధానం చూసేయండి

ఇడ్లీ ని ఎన్నో రకాలు గా చేసుకుని తినవచ్చు. మరి ఎన్ని రకాలు ఇడ్లీ లు ఉన్నాయి, వాటిని ఎలా తయారు చేసుకొని తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Read More

World Water Day : భూమి పై నీరు ఉంటేనే మనం.. నీటికి సంబంధించి ఆసక్తికర అంశాలు మీకోసం

పంచభూతాలలో ఒకటైన నీరు మానవ మనుగడకు భగవంతుడు ప్రసాదించిన అమృతమని చెప్పవచ్చు. నీరు లేనిదే జీవం లేదు మీరు లేకపోతే సర్వం నిర్జీవం. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నీటికి సంబంధించి పలు ఆసక్తికరమైన అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. భూమి పై మూడింట నీరే భూమి యొక్క ఉపరితలంలో దాదాపు 71% నీటితో నిండి ఉంటుంది భూమి పై సుమారు 1.386 బిలియన్ క్యూబిక్ కిలోమీటర్ల నీరు ఉంటుంది, దానిలో 97% ఉప్పునీటి రూపంలో మహా సముద్రాలు…

Read More

Women’s Reservation Bill : 25 యేళ్లు దాటినా అమలు కానీ మహిళా రిజర్వేషన్ బిల్లు.. దీనికి ఎవరు కారణం?

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్.. పాతికేళ్లు దాటిన చట్టసభల గడప దాటని వైనం. దీనికి ఎవరు కారణం

Read More

Countries without Night : భూమి పై సూర్యుడు అస్తమించని దేశాలు ఉన్నాయంటే నమ్ముతారా? ఈ ప్రాంతాల్లో రాత్రి అనేదే ఉండదు

అనంత విశ్వం లో మన భూమి ఒక్కటే మనకు తెలిసి జీవం ఉన్న ఏకైక గ్రహం, ఈ భూమి మనం ఊహించని ఎన్నో వింతలు విశేషాలకు నెలవు అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ భూమి నిరంతరం సూర్యుని చుట్టూ అదే విధంగా తన చుట్టూ తాను భ్రమిస్తూ ఉంటుంది. దీని వలనే మనకు పగలు రేయి ఏర్పడతాయి. ఇది భూమి పై సహజంగా ఉండే దినచర్య. అయితే చీకటి ఎరుగని ప్రాంతాలు కూడా ఈ భూమి…

Read More

Benefits of Sesame : ఎముకల పట్టుత్వానికి నువ్వులు దివ్య ఔషధం..అయితే ఎంత మోతాదులో తినాలో తెలుసా

నువ్వులు మనకు సాధారణంగా తెలుపు, నలుపు రంగుల్లో లభిస్తాయి. నువ్వులు తినడం వలన ఏ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి, ఎంత మోతాదు లో తీసుకోవాలి ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా ఎముకల దృఢత్వానికి నువ్వులు ఎలా దోహద పడతాయి, ఎంత మోతాదు లో తీసుకుంటే మండించి వంటి Intersting facts మీకోసం. ఎముకల పట్టుత్వానికి నువ్వులు మన శరీరమంతా ఎముకల గూడు. ఎముక నిర్మాణానికి కావాల్సిన క్యాల్షియం నువ్వులో అధికంగా ఉంటుంది. ప్రతి 100 గ్రాముల నువ్వులలో సుమారు …

Read More

You cannot copy content of this page

error: Content is protected !!