Skip to content
Archives: Telugu
-
పింగళి వెంకయ్య (ఆగష్టు 2, 1876 – జూలై 4, 1963), స్వాతంత్య్ర సమర యోధుడు, భారతదేశ జాతీయ పతాక రూపకర్త. అతను 1916లో “భారత దేశానికి ఒక జాతీయ పతాకం” అనే ఆంగ్ల గ్రంథాన్ని రచించాడు. బాల్యం, విద్యాబ్యాసం పింగళి వెంకయ్య, కృష్ణాజిల్లా భట్ల పెనుమర్రు గ్రామంలో 1878 ఆగష్టు 2వ తేదీన జన్మించారు. తండ్రి హనుమంతరాయుడు గారు దివి తాలూకా యార్లగడ్డ గ్రామ కరణం. మాతామహులైన అడివి వెంకటాచలంగారు చల్లపల్లి సంస్థానం ఠాణేదారు. ఆయనకు…
Read more
-
Bal Gangadar Tilak Biography in Telugu : బాల గంగాధర్ తిలక్ అని పిలవబడే కేశవ్ గంగాధర్ తిలక్ భారతీయ జాతీయవాది, ఉపాధ్యాయుడు, పాత్రికేయుడు మరియు స్వాతంత్య్ర కార్యకర్త. బాలగంగాధర తిలక్ భారత స్వాతంత్య్ర ఉద్యమానికి మొదటి నాయకుడు. అతను లాల్ బాల్ పాల్ త్రయం యొక్క ముగ్గురు సభ్యులలో ఒకడు. బ్రిటిష్ వలస అధికారులు అతన్ని “భారత అశాంతికి తండ్రి” అని పిలిచారు. అతనికి “లోకమాన్య” అనే బిరుదు కూడా ఇవ్వబడింది, అంటే “ప్రజలచే…
Read more
-
తెలంగాణలోని పాఠశాలల సమయాలలో మార్పులు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది ఉదయం 9.30 నుంచి 9గంటలకు సాయంత్రం 4.45కి బదులుగా 4.15 గంటలకు పాఠశాల సమయాన్ని మార్చడం జరిగింది
Read more
-
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) సర్టిఫికెట్ గడువును 7 సంవత్సరాల నుంచి జీవిత కాలానికి పొడిగిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోథ్రియాల్ తెలిపారుఇప్పటికే ఏడేళ్ల వ్యవధి ముగిసిన అభ్యర్థులకు టెట్ సర్టిఫికెట్ల రీవాలిడేషన్ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర/యూటీ ప్రభుత్వాలను కోరినట్లు ఆయన తెలిపారు2011 నుంచి ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఏడేళ్ల కాలం గడిచిన అభ్యర్థులకు తాజాగా టెట్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సూచించారు
Read more
-
ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు గాను దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో గ్రంథాలయాలను స్థాపించడం జరిగింది. భారత స్వాతంత్ర పోరాటంలో ఈ గ్రంథాలయాలు ప్రజలను చైతన్య పరచడంలో తమ వంతు పాత్రను పోషించాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని గ్రంథాలయ ఉద్యమంలోని ముఖ్యమైన సంఘటనలను ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ గ్రంథాలయ ఉద్యమం ఈ విధంగా సాగింది [ Library Movement in Telangana]
Read more
-
2018లో నిర్వహించిన ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ పరీక్ష పై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. గతంలో జరిగిన మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ తీర్పును వెలువరించింది. జవాబు పత్రాలను మాన్యువల్ విధానంలో రెండుసార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. మొదటిసారి దిద్దిన ఫలితాలను తొక్కిపెట్టి రెండోసారి దిద్దించి నచ్చిన వారిని ఎంపిక చేసుకొని ఏపీపీఎస్సీ ఫలితాలు ప్రకటించిందని ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం నేడు తీర్పును వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థుల…
Read more
-
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఒక నిమిషం ఆలస్యమైన పరీక్ష హాల్లోకి అనుమతించని నిబంధనని తొలగిస్తూ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఇంటర్ రాసే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అనుమతించాలని ఇంటర్ బోర్డు ఉత్తర్వులలో తెలిపింది. నిమిషం ఆలస్యం అయినా నిబంధన వల్ల చాలా మంది విద్యార్థులు మనో వేదనకు గురై, ఒత్తిడితో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి…
Read more
-
నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో పెను మార్పులకు శ్రీకారం చుట్టింది, 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఏడాదికి రెండుసార్లు టెన్త్, 12 బోర్డు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. సంవత్సరానికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులకు మంచి ప్రతిభ కనబరచడానికి తగినంత సమయం, అవకాశం లభిస్తుందని ఆయన అన్నారు. విద్యార్థులు తాము పూర్తి చేసిన మరియు సిద్ధంగా ఉన్నట్లు భావించే సబ్జెక్టుల్లో…
Read more
-
భారతరత్న పురస్కారం భారతదేశ పౌరులకు అందించే అత్యుత్తమ పురస్కారం. దీనిని జనవరి 2, 1954 సం||లో భారతదేశ మొదటి రాష్ట్రపతి అయిన డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ గారిచే ప్రారంభించబడింది. ఈ అవార్డును ప్రజాసేవ, సాహిత్యం, సైన్స్, కళ మరియు ఇతర ఏ రంగంలో అయినా అత్యున్నత పనితీరు కనబరిచిన వారికి అందించడం జరుగుతుంది. ఈ అవార్డును 1 సం||లో గరిష్టంగా ముగ్గురు వ్యక్తులకు అందిస్తారు. 2024 సంవత్సరానికి గాను కర్పూరీ ఠాకుర్ కు భారత రత్న అవార్డును…
Read more
-
ఆంధ్రప్రదేశ్లో జనవరి 9వ తేదీ నుంచి స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. మొత్తం 10 రోజులు ఈ సెలవులు ఉండనున్నాయి సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలతో పాటు స్కూళ్లు, కాలేజీలకు సెలవులకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో అన్ని స్కూళ్లకు 10 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్ని స్కూళ్లను హెచ్చరించింది.…
Read more
error: Content is protected !!