Skip to content
Archives: Telugu
-
ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 3 నుంచి ఒంటి పూట బడులు ప్రకటిస్తూ పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒంటిపూట బడుల టైమింగ్: ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఉంటుంది. అయితే ఎక్కడైతే టెన్త్ పరీక్షలు జరుగుతాయో ఆ పాఠశాలల్లో రెండు పూటలా అనగా పూర్తి రోజు సెలవు గా ప్రకటించడం జరిగింది. అయితే వాటి బదులు మరో రోజున వారికి పాఠాలను నిర్వహించాలని పేర్కొంది. ఏప్రిల్ 03 నుంచి 18 వరకు…
Read more
-
రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి 18 వరకు జరగనున్న టెన్త్ పబ్లిక్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. విద్యార్థులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందిలేకుండా అన్ని జాగ్రత్తలు చేపడుతున్నారు. వారికి అవసరమైన ఫర్నిచర్, మంచినీటి సదుపాయంతో పాటు అత్యవసర సమయాల్లో సేవలందించేందుకు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతారు. విద్యార్థులు ఒత్తిడికిగురికాకుండా చర్యలు చేపట్టారు. కొత్తగా పునర్విభజించిన 26 జిల్లాల ప్రాతిపదికన ఇవి జరుగుతాయి. ఈసారి మొత్తం 6.64 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.…
Read more
-
అనాథలు, తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయి నిరాదరణకు గురవుతున్న చిన్నారులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించేందుకు ఏర్పాటుచేసిన పాఠశాల హీల్ ప్యారడైజ్. అనాథలు, తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయి నిరాదరణకు గురవుతున్న చిన్నారులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించేందుకు ఏర్పాటుచేసిన పాఠశాల హీల్ ప్యారడైజ్. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు సీబీఎస్ఈ సిలబస్ ఆంగ్ల మాధ్యమంలో కార్పొరేటు పాఠశాలలకు దీటుగా బోధించే విద్యాసంస్థ ఇది. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో 30 ఎకరాల విశాల…
Read more
-
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు ఉదయం 9 గంటలు దాటి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. నిబంధనల ప్రకారం ఉదయం 8.45 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఓఎంఆర్ పత్రాన్ని విద్యార్థులు పూర్తి చేయాలి. ఉదయం 8.00 నుంచి 8.45 గంటల వరకు పరీక్షకు అనుమతిస్తారు. కచ్చితంగా ప్రశ్నపత్రాన్ని 9 గంటలకు ఇస్తారు. ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. * ఇంటర్ పరీక్షలు మార్చి…
Read more
-
ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 (ఏపీ ఈఏపీసెట్ నోటిఫికేషన్ ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. పరీక్షను జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ అనంతపురం (జేఎన్టీయూఏ) నిర్వహించనుంది. ఈ ప్రకటన ద్వారా 2023 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ అన్ఎయిడెడ్, అఫిలియేటెడ్ ప్రొఫెషనల్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్/ హార్టికల్చర్, ఫార్మసీ, వెటర్నరీ/ ఫిషరీస్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 11…
Read more
-
ఏపీలో పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యాయి. ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్-2023 పరీక్ష తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. మే 15 నుంచి 18 వరకు ఇంజినీరింగ్.. మే 22, 23 తేదీల్లో ఫార్మసీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈఏపీసెట్ దరఖాస్తుకు ఈనెల 11 నుంచి ఏప్రిల్ 15 వరకు గడువు ఇచ్చింది. అలాగే మే 5న ఈసెట్ నిర్వహించనుండగా.. దరఖాస్తుకు మార్చి 10 నుంచి ఏప్రిల్…
Read more
-
తెలంగాణ ఎంసెట్, పీజీ ఈసెట్ షెడ్యూల్ విడుదలైంది. షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి విడుదల చేశారు. ఈనెల 28న నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి వెల్లడించారు. మార్చి 3 నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుముతో మే 2 వరకు ఎంసెట్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 30 నుంచి ఎంసెట్ హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని.. మే 7 నుంచి 11 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు ఉన్నత…
Read more
-
నీట్ UG 2023 పరీక్షకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. అప్లికేషన్ డేట్స్ మరియు పూర్తి వివరాలు
Read more
-
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మొత్తం మూడు పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది
Read more
-
AP Intermediate board has released toll free number to the students whose hall tickets are being delayed by their respective colleges ఇంటర్మీడియట్ పబ్లిక్ పరిక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సకాలంలో హాల్ టికెట్స్ జారీ చేయాలనీ ఎలాంటి జాప్యం చేయరాదని ఇంటర్ విద్య మండలి కార్యదర్శి శేషగిరి బాబు ఆదేశించారు. ఏదైనా కళాశాల హాల్ టికెట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడితే టోల్ ఫ్రీ నంబర్…
Read more
error: Content is protected !!