ప్రభుత్వం ఏప్రిల్ 26వ తేదీన విడుదల చేసినటువంటి జగనన్న వసతి దీవెన అమౌంట్ ఇప్పటికీ తమ ఖాతాలో చెమ కాలేదని పలువురు విద్యార్థులు రిపోర్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగనన్న వసతి […]
జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు గుడ్ న్యూస్..గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అమ్మ ఒడి నిధులను జూన్ లో విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ […]
రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా పథకానికి సంబంధించి ఈ ఏడాది కొత్తగా అర్హులైనటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.. కొత్తగా దరఖాస్తు చేసుకునే గడువును మరోసారి పొడిగించడం జరిగింది. అర్హులైన […]
ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలు అందించాలంటే ముందుగా సదరు లబ్ధిదారుడు ఆరు అంచెల ధ్రువీకరణ (six step validation)లో అర్హత సాధించాల్సి ఉంటుంది. అలా అయితేనే ఆ లబ్ధిదారునికి లేదా ఆయన […]
ఏపీలో గర్భిణీలు బాలింతలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.. వారికి ప్రతి నెల అంగన్వాడి కేంద్రాలలో అందిస్తున్నటువంటి సంపూర్ణ పోషణ మరియు సంపూర్ణ పోషణ ప్లస్ కింద సరుకులను మరియు […]
PM Kisan ద్వారా లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతు e-KYCని పూర్తి చేయాలి. ఇప్పటికే ఈ కేవైసీ పూర్తి చేయని వారికి కేంద్ర ప్రభుత్వం నిధులను జమ చేయడం […]
ఏపీలో అకాల వర్షాలతో ఇబ్బంది పడుతున్న రైతులకు గుడ్ న్యూస్.. రాష్ట్రవ్యాప్తంగా రబి పంటకు సంబంధించి ధాన్యం సేకరణ కొనసాగుతుంది. అయితే ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసిన మూడు వారాల తర్వాతే […]
ఏపీలో వైయస్సార్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ పథకం తొలి దశలో ఉన్నప్పుడు ప్రభుత్వం అందరికీ ప్లాస్టిక్ PVC కార్డులను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. […]
ఆంధ్ర ప్రదేశ్ లో మార్చి 25న విడుదలైనటువంటి వైయస్సార్ ఆసరా అమౌంటు ఇంకా జమ అవుతూనే ఉంది. అయితే ఈ అమౌంట్ ఈసారి పొదుపు సంఘాల ఖాతాల్లో కాకుండా నేరుగా సభ్యుల […]