ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) చందాదారుల ఖాతాల్లో వడ్డీ జమ అవుతోంది. పీఎఫ్ ఖాతాల్లో నిల్వలపై 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.25 శాతం చొప్పున వడ్డీని ఖాతాల్లో వేస్తోంది. […]
విద్యా హక్కు చట్టం కింద ఒకటి నుంచి 8 తరగతి వరకు చదువుతున్న బాలబాలికలకు ప్రభుత్వ పాఠశాల అనేది తమ ఇళ్లకు సమీపంలోనే ఉండడం తప్పనిసరి. అయితే ఒకవేళ పాఠశాల తమ […]
సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జూలై 2 నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమం నెలరోజుల పాటు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. వంద శాతం రాయితీతో ఆయిల్ పామ్ మొక్కలు పంపిణీ చేస్తోంది. నీటి వసతి ఉన్న రైతులు ఈ పంటను సాగు […]
ఏపీ లో ఉచిత బస్సు పథకం(free bus travel) సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం […]
అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సంబంధించి ప్రభుత్వం కీలక సమాచారం వెల్లడించింది. ఇప్పటివరకు అన్నదాత సుఖీభవ కింద 98% మంది అనగా 47.77 లక్షల మంది రైతులు కేవైసీ పూర్తి చేయడం […]
రాజధాని అమరావతిలో మౌలిక వసతుల కోసం మరోసారి భూసమీకరణ చేయాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒకేరకమైన రూల్స్ తో ల్యాండ్ పూలింగ్ […]
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తల్లికి వందనం కార్యక్రమానికి సంబంధించి నగదు జమ కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, జూన్ 17 లోపు లబ్ధిదారులందరి ఖాతాలో […]
తెలంగాణలో రైతులందరికీ గుడ్ న్యూస్. రైతు నేస్తం కార్యక్రమం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు విడుదల కార్యక్రమాన్ని బటన్ నొక్కి ప్రారంభించారు. దీంతో రైతు భరోసా జమ […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు గుడ్ న్యూస్. జూన్ 20 వ తేదీన అటు పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ నిధులు ఒకేసారి జమ కానున్నాయి. పీఎం […]