రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులు ప్రస్తుతం 6000 రూపాయలు పెన్షన్ పొందుతున్న విషయం మనకు తెలిసిందే అయితే వీరిలో కొంతమందికి 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నా కూడా పెన్షన్ పొందుతున్నట్లు […]
పింఛన్ పొందుతున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు లబ్ధిదారులు ఇప్పుడు తమ సమస్యలను మరింత సులభంగా పరిష్కరించుకునే అవకాశం పొందుతున్నారు. ఆగస్టు 15 నుంచి మన మిత్ర యాప్ ద్వారా నేరుగా పింఛన్ […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతులకు మొదటి విడత నగదు రూపాయలు ₹5000/- ను ఆగస్టు 2, 2025 న విడుదల చేసింది. రాష్ట్రంలోని ఎక్కువమంది రైతులకు […]
గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్విభజించటం జరిగింది. అయితే ఈ జిల్లాలలో కొన్ని అభ్యంతరాలు మరియు మరికొన్ని కొత్త జిల్లాల డిమాండ్లు వచ్చిన […]
ఏపీ ఉచిత బస్సు ప్రయాణ పథకం – స్త్రీ శక్తి పథకం పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి (Stree Shakti) పథకం ద్వారా మహిళలు మరియు ట్రాన్స్జెండర్లు […]
రాష్ట్రవ్యాప్తంగా లేఅవుట్ పేరుతో పలు ఎకరాల విస్తీర్ణంలో ఇళ్ల స్థలాలను అమ్మటం మనం చూస్తూ ఉంటాం. అయితే వాటికి సరైన అనుమతులు ఉన్నాయా లేవా అనేది మనం తెలుసుకుంటున్నామా? తెలుసుకోకుండా ప్లాట్ […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల మోటారు వాహనాలను అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు, సీనియర్ సిటిజన్స్ సహకార సంస్థ […]
స్త్రీ శక్తి పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బసు పథకాన్ని ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ […]
అక్షర ఆంధ్రా కార్యక్రమం రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చదువు నేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘అక్షర ఆంధ్ర’ కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. ముఖ్యంగా 15–59 ఏళ్ల వయస్సు గల నిరక్షరాస్యులను […]
మంగళగిరిలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేనేత పరిశ్రమపై అభిమానం వ్యక్తం చేశారు. ఆయన చేనేత క్లస్టర్లలో తయారైన ఉత్పత్తులను పరిశీలించి, వాటిని సామాన్యులకు […]