వికలాంగులు, మెడికల్ పింఛనుదారులకు కొత్త మార్గదర్శకాలు – పూర్తి వివరాలు ప్రభుత్వం తాజాగా వికలాంగులు, మెడికల్ పింఛనుదారులకు సంబంధించిన పింఛన్లపై స్పష్టమైన మార్గదర్శకాలు ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు పింఛన్ అర్హతలు, […]
రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి గీత కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.. త్వరలో వీరి కోసం ఒక సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఆదరణ 3.0 (Adarana 3 scheme) పేరుతో గీత కార్మికులకు […]
ఏపీ కౌశలం సర్వే 2025 – పూర్తి వివరాలు Kaushalam Survey: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజల విద్యార్హతలు, నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కోసం కౌశలం సర్వే 2025 ను […]
సామాన్యులకు మరియు చిరు వ్యాపారులకు ఉరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి జీఎస్టీ పై కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, కొత్త […]
దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు ను తగ్గించడానికి అదేవిధంగా యువతకు ఉద్యోగ అవకాశాలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. ఆగస్టు 15 నుంచి పీఎం వికసిత్ భారత్ […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు మరియు ట్రాన్స్ జెండర్ల కు ఐదు రకాల ఆర్టీసీ బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించే స్త్రీ శక్తి పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. […]
హైవేలపై టోల్ చార్జీలు పెరుగుతున్న నేపధ్యంలో, టోల్ ప్లాజాల్లో క్యూల్లో ఎక్కువ సేపు నిలబడాల్సి రావడం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా FASTag ప్రవేశపెట్టబడింది. ఇది టోల్ […]
రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులు ప్రస్తుతం 6000 రూపాయలు పెన్షన్ పొందుతున్న విషయం మనకు తెలిసిందే అయితే వీరిలో కొంతమందికి 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నా కూడా పెన్షన్ పొందుతున్నట్లు […]
పింఛన్ పొందుతున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు లబ్ధిదారులు ఇప్పుడు తమ సమస్యలను మరింత సులభంగా పరిష్కరించుకునే అవకాశం పొందుతున్నారు. ఆగస్టు 15 నుంచి మన మిత్ర యాప్ ద్వారా నేరుగా పింఛన్ […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతులకు మొదటి విడత నగదు రూపాయలు ₹5000/- ను ఆగస్టు 2, 2025 న విడుదల చేసింది. రాష్ట్రంలోని ఎక్కువమంది రైతులకు […]