AP LRS 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 30 జూన్ 2025 వరకు రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్ల రెగ్యులరైజేషన్ కొరకు ప్రభుత్వం సవరించిన ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ [Land Regularization Scheme] […]
Bangaru Kutumbam: పేదరిక నిర్మూలనలో భాగంగా పీ-4 కార్యక్రమం కింద బంగారు కుటుంబాల దత్తతకు సంబంధించి ప్రభుత్వం శాఖల వారీగా బాధ్యతలు అప్పగించింది. ఎంపికైన వివిధ వర్గాలకు చెందిన బంగారు కుటుంబాలకు […]
PM Kisan 20th Installment 2025 Release Date: దేశవ్యాప్తంగా రైతులకు గుడ్ న్యూస్. రైతులు ఎదురు చూస్తున్న 20 వ విడత PM కిసాన్ సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. […]
రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. ఆగస్ట్ 2 వ […]
భారత ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. చిన్నారులకు ఆధార్ తీసుకోవడం ఇక నుండి తలనొప్పిగా ఉండదు. తల్లిదండ్రుల కష్టాలను తగ్గించేందుకు, పుట్టిన వెంటనే ఆధార్ కార్డు జారీ చేయాలన్న నిర్ణయంతో ప్రత్యేక […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదరికం నిర్మూలనకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక తుది దశకు చేరింది. దశలవారీగా ప్రభుత్వం లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను చేపట్టడం జరిగింది. ఆగస్టు 15 […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోయినప్పటికీ భార్యకి పెన్షన్ రావడానికి చాలా సమయం పట్టేది. ఆ విధంగా భర్తను పోగొట్టుకున్న భార్య పెన్షన్ కూడా లేకుండా దుర్భర జీవితం గడపాల్సి […]
Free Bus Scheme: కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఆగస్టు 15న ప్రారంభిస్తున్నట్లు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఒక ప్రకటనలో […]
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం (RTE) కింద భర్తీయ్యే 25% సీట్లకు ప్రభుత్వం తాజాగా ఫీజులను ఖరారు చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి […]