ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ‘తల్లికి వందనం’ (Thalliki Vandanam) నిధులు విద్యార్థుల తల్లులు, సంరక్షకుల ఖాతాలో జమ అవుతున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో తెదేపా (TDP) పోస్ట్ చేసింది. […]
రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పండుగ రానే వచ్చింది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. ఈనెల 20న అన్నదాత సుఖీభవ (Annadata Sukhibava […]
నేడు ‘తల్లికి వందనం’ పథకం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ. 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.15 వేల చొప్పున జమ చేయనుంది. ఎంత మంది పిల్లలు […]
Andhra Pradesh Farmers Investment Subsidy Released: రాష్ట్రంలోని రైతులకి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అకాల వర్షాల వల్ల నష్టపోయిన ఉద్యాన పంటల పెట్టుబడి రాయితీ కింద రూ.5.37 కోట్లు విడుదల […]
AP MBU Survey 2025: ఇక రాష్ట్రంలో ఎవరి Aadhaar Card Cancelled / Suspend అవ్వకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం Mandatory Biometric Update Survey 2025 / AP MBU Survey 2025 ను గ్రామ / వార్డు సచివాలయ సిబ్బంది GSWS Employees ద్వారా […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభావంతులైన ఇంటర్ మరియు 10వ తరగతి విద్యార్థులకు పురస్కారాలను అందించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం ప్రతిభా పురస్కారం. ఈ పురస్కారంలో […]
డ్వాక్రా మహిళల పిల్లల చదువుకు భరోసానిచ్చేలా కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకానికి రూపకల్పన చేసింది. వారి విద్యా వికాసానికి తోడ్పడేందుకు 4% వడ్డీకే (35 పైసలు) రుణాలు అందించాలని నిర్ణయించింది. […]
రక్షిణ మంచినీటి కోసం శ్రీకాకుళం జిల్లా ఉద్దానంకు రూ. 5.75 కోట్లు.. కుప్పంలో రూ. 8.22 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్ విడుదలకు కేబినెట్ ఆమోదం.. 248 కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుళ్లుగాపదోన్నతి […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాపు మహిళలకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు ‘గృహిణి ‘ పేరుతో కొత్త పథకం తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కాపు సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు. ఈ […]
AP Fee Reimbursement Arrear 2023-24 Payment Update 2025 – విద్యార్థుల ఫీజు బకాయిల విడుదలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమైన అప్డేట్లు తీసుకురావడం జరిగింది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి […]