
భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ముఖ్యమైన సంఘటనలు
భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో పలు ముఖ్యమైన సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జాతీయ ఉద్యమంలో ముఖ్యమైన సంఘటనలు ►1857 ➡ తొలి తిరుగుబాటు Sepoy Mutiny (1857-1858) ►1862 ➡ తొలి హై కోర్టు గా కలకత్తా ఏర్పాటు(మే లో), జూన్ లో మద్రాస్, బాంబే హైకోర్టు ఏర్పాటు. [As per Indian High courts act 1861] ►1878 ➡ వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్ – పత్రికా స్వేచ్ఛను హరించే చట్టం ►1885 ➡…