ప్రముఖ నటి ‘సమంత’ ను ఆమె అభిమానులు ‘సామ్’ అని ముద్దుగా పీల్చుకుంటారు. అయితే ‘సమంత’ తన వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు . ఆమె ప్రస్తుతం కోయంబత్తూరు లోని “ఈషా ఫౌండేషన్” కు వెళ్లారు ఆ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆధ్యాత్మిక గురువు ‘సద్గురు జగ్గీ వాసుదేవ్’ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ధ్యానం చేశారు…. మెడిటేషన్ కి సంబంధించిన దృశ్యాలు, అక్కడి ప్రకృతి అందాలను, క్యాప్చర్ చేసి సోషల్ మీడియా వేదికగా ఆమె అభిమానులతో పంచుకున్నారు…..…
Read more