RYTHU BHAROSA DATE : రైతు భరోసా పీఎం కిసాన్ డేట్ ఫిక్స్ .. ఆరోజే రైతుల ఖాతాల్లో అమౌంట్

ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ తెలిపింది.

జనవరి 2023 లో విడుదల చేయాల్సి ఉన్న రైతు భరోసా పీఎం కిసాన్ ఈ ఏడాది నిధులను ఫిబ్రవరి 24 న విడుడల చేయనున్నట్లు ప్రకటించింది.

RYTHU BHAROSA DATE : February 24 2023

ఎంత అమౌంట్ జమ అవుతుంది?

జనవరి నెల కి సంబంధించి రైతు భరోసా PM కిసాన్ అమౌంట్ 2000 రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది.
అయితే ఈ విడత ఈ 2000 అమౌంట్ అనేది PM కిసాన్ అమౌంట్.

మొదటి విడత గా 7500, రెండో విడత 4000 ఇక ఈ నెల మూడో విడత గా 2000 ప్రబుత్వం జమ చేస్తుంది.

అదే రోజున Input Subsidy అమౌంట్ కూడా

రైతులకు అదే రోజున ప్రతి ఏటా అందిస్తున్న పెట్టుబడి రాయితీ ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ ను కూడా ప్రబుత్వం విడుదల చేయనుంది.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page