నిత్యావసర ధరలు పట్ట పగ్గాలు లేకుండా సామాన్య ప్రజలను భయపెడుతున్నాయి. ఇప్పటికే టమోటా, మిర్చి వంటి కూరగాయలు అయితే కొనే పరిస్థితి లేదు. రానున్న నెలల్లో మరింత పెరగనున్న టమోటా, ఉల్లి
జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి నిధులను ముఖ్యమంత్రి గత నెల అనగా జూన్ 28న బటన్ నొక్కి విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి విడుదల చేసి రెండు వారాలు
ఖరీఫ్ సీజన్లో పంట నమోదు ప్రత్యేక రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంస్కరణలను తీసుకొస్తుంది. ఈ సీజన్లో 89.37 లక్షల ఎకరాల సాగు లక్ష్యంగా ఉన్నా, వర్షాలు ఆలస్యం కావడంతో కేవలం 9.07
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముస్లిం మైనారిటీలకు వర్తింప చేస్తున్నటువంటి షాదీతోఫా పథకాన్ని ఇకపై ముస్లింలోని ఇతర వెనకబడిన కులాలకు వర్తింప చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దూదేకుల
భూమి కొనుకలు పథకం ద్వారా భూములను పొందిన దళిత రైతులకు గుడ్ న్యూస్ అందించింది. ఆ భూములపై రుణాలన్నింటినీ మాఫీ చేసి వాటిపై రైతులకు పూర్తి హక్కులను కల్పించాలని నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా రేషన్ బియ్యం ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తున్నటువంటి MDU మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల యజమానులకు కూడా వైయస్సార్ వాహన మిత్ర అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. వైఎస్ఆర్ వాహన మిత్ర మరియు కాపు నేస్తం పథకాలకు సంబంధించి సచివాలయాలకు ప్రభుత్వం కీలక
జగనన్న అమ్మ ఒడి పథకాన్ని గత నెల 28న ముఖ్యమంత్రి అట్టహాసంగా ప్రారంభించడం జరిగింది. అయితే 15 రోజులు దాటినా ఇప్పటివరకు అమ్మ ఒడి చాలామందికి చేరలేదు. ఇంకా ఎంతమందికి అమౌంట్
వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద చేనేత కార్మికుల పాలిట ఒక వరం. చేనేత కార్మికుల కుటుంబాలకు సంవత్సరానికి 24 వేల రూపాయల ఆర్థిక సహాయం కొరకు ప్రవేశపెట్టబడిన పథకమే వైఎస్ఆర్