ఆంధ్రప్రదేశ్ లో ధాన్యం కొనుగోలు పరిమితిని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా రబి ధాన్యం కొనుగోలు ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. ఈనెల […]
ఏపీలో రిజిస్ట్రేషన్ శాఖ మరో కీలక ముందడుగు వేసింది. రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమాలను అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం కొత్తగా ఈ స్టాంపింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అసలు ఈ స్టాంపింగ్ విధానమంటే ఏంటి పూర్తి వివరాలు మీకోసం
ఏపి లో ఒంటి పూట బడులు అనగా 11.15 వరకు నిర్వహిస్తుండడంతో పిల్లలకు రాగిజావ బదులు చిక్కి ఇవ్వాలని విద్యా శాఖ నిర్ణయించింది. పిల్లలు ఇంటికి వెళ్లే ముందు మధ్యాహ్నం భోజనం […]
మహిళా శిశు సంక్షేమ శాఖ పై గురువారం సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అంగన్వాడీలు, నాడు నేడు మరియు సంపూర్ణ పోషణ పథకాల పలు కీలక […]
ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. 2023 24 సంవత్సరం వరకు వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ను పొడిగిస్తూ కీలక నిర్ణయం […]
ఆరోగ్యంతో పాటు ఆర్థిక వ్యవస్థలను అతలా కుతలం చేసిన కరోనా వైరస్ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత కొద్ది రోజులుగా తెలంగాణలో కూడా కేసులు అత్యధిక […]
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి గుడ్ న్యూస్.. 2020 నోటిఫికేషన్ లో ఎంపికైన వారికి ప్రొబేషన్ కన్ఫర్మ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరికి పొబ్రేషన్ ఇస్తున్నట్లు ప్రభుత్వం […]
ఏప్రిల్ నెలలో 18,19,20 & 25 ,26 తేదీలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు సచివాలయ ఉద్యోగులు సచివాలయంలో అందుబాటులో ఉన్న అన్ని ఆధార్ సేవల గురించి తెలుపుతూ పబ్లిక్ అవేర్నెస్ కోసం […]