రాష్ట్రంలో పీ4 కార్యక్రమం కింద ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కలెక్టర్లను ఆదేశించారు. ఇప్పటి వరకు 6.57 […]
తల్లికి వందనం పథకానికి సంబంధించి 9,10 మరియు ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలు మరియు కళాశాల విద్యార్థులకు తల్లికి వందనం అమౌంట్ లో కేంద్ర వాటా మరో 20 […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) అధ్యక్షతన జులై 24న ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం (AP Cabinet Meeting) జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో […]
PMEGP Scheme: PMEGP (Prime Minister’s Employment Generation Programme) పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో కూడిన రుణం అందిస్తోంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే యువతకు ఇది ఒక గొప్ప […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు తీపికబురు చెప్పింది.. కొత్తగా పాసు పుస్తకాలను అందజేసేందుకు సిద్ధమైంది. గత ప్రభుత్వంలో రైతుల పాసు పుస్తకాలపై ఉన్న జగన్ బొమ్మను కూటమి ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు […]
ఆంధ్రప్రదేశ్ లో ఇల్లు లేని పేదలు ఉండకూడదు అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉచిత ఇంటి స్థలాలు పంపిణీ చేసేలా ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా పట్టణాల్లో రెండు […]
పంట వేయకపోయినా ధ్రువపత్రంతో బీమా చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం రైతులకు కల్పించింది. బీమా చేశాక పంట సాగు చేసి ఆ వివరాలను ఈ- పంటలో తప్పనిసరిగా నమోదు చేస్తే సరిపోతుంది. ఇంతకు […]
ఆడబిడ్డ నిధికి సంబంధించి మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు. ఈ పథకం అమలు చేయాలంటే ఏపీని అమ్ముకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో విధంగా ఎలా అమలు చేయాలో ప్రయత్నిస్తున్నామని అన్నారు. […]
ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు కీలక సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఉచిత బస్సులో […]
అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కీలక అప్డేట్ ని ప్రభుత్వం వెల్లడించింది. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హత ఉన్నప్పటికీ కూడా తమ పేర్లు అర్హుల జాబితాలో లేనట్లు పలువురు రైతులు […]