Swasth Naari Sashakt Parivar Abhiyaan 2025: భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా స్వస్త్ నారీ సశక్తి పరివార్ అభియాన్ 2025 (ఆరోగ్యకర మహిళ – శక్తివంతమైన కుటుంబం) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ […]
వారసత్వంగా సంక్రమించే ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక అప్డేట్ వెలువరించింది. రెవెన్యూ శాఖకు అందే అర్జీల్లో 70% భూహక్కు సంబంధితమైనవే ఉంటున్నాయని ఆశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి పేర్కొన్నారు. […]
e-Panta App 2025-26 ఆంధ్రప్రదేశ్ — పూర్తి తెలుగు గైడ్ e-Panta App ద్వారా Digital Crop Booking, Farmer e-KYC, Tenant & Owner డాక్యుమెంట్స్, Geo-tagging, Photo Capture […]
ఆంధ్రప్రదేశ్ లో వివిధ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ బెనిఫిట్స్ మరియు సేవలు పొందేందుకు ఆధార్ ప్రామాణికం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి ఒక్క లబ్ధిదారుడు నుంచి ఈ కేవైసీ సేకరిస్తూ ఉంటుంది. […]
రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని పేదలకు రూ.25 లక్షల వరకు, దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న వారికి రూ.2.5 లక్షల వరకు ఉచిత వైద్య బీమా అందించే కొత్త […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ పొందుతున్న లబ్ధిదారులకు ప్రభుత్వం మరో సువర్ణావకాశం కల్పించింది. ఆగస్టు 2025లో రద్దు లేదా రకం మార్పు నోటీసులు అందుకున్న వారు ఇకపై అప్పీల్ ప్రక్రియ ద్వారా తమ […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ లబ్ధిదారులపై కీలక నిర్ణయం తీసుకుంది. గత ఎనిమిది నెలలుగా జరుగుతున్న తనిఖీల్లో అనర్హులను గుర్తించి నోటీసులు ఇచ్చినప్పటికీ, సెప్టెంబరు 2025 నెలలో అర్హులైన ప్రతీ ఒక్కరికి […]
రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం కింద మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు కొన్ని రకాల బస్సుల్లో అనుమతి లేకపోయినా, ఇప్పుడు గ్రౌండ్ బుకింగ్ […]
ఏపీ కౌశలం సర్వే 2025 – పూర్తి వివరాలు Kaushalam Survey: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజల విద్యార్హతలు, నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కోసం కౌశలం సర్వే 2025 ను […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఆగస్టు 25న మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ వరలక్ష్మీనగర్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 1.45 – 1.46 కోట్ల కుటుంబాలు […]