PMFME Scheme 2025 ద్వారా గ్రామీణ యువత, మహిళలు, రైతులకు మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ₹15 లక్షల సబ్సిడీ. Eligibility, documents, online application process, benefits & FAQs వివరాలు ఇక్కడ చూడండి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 ఏప్రిల్ 1 నుంచి యూనివర్సల్ హెల్త్ పాలసీని అమల్లోకి తీసుకురానుంది. ఈ పథకం ద్వారా BPL కుటుంబాలకు ఏడాదికి రూ.25 లక్షలు, APL కుటుంబాలకు రూ.2.5 లక్షల వరకు నగదు రహిత వైద్య సేవలు అందించబడతాయి. పీపీపీ మోడల్లో వైద్య కళాశాలలు, సంజీవని డిజిటల్ హెల్త్ ప్రాజెక్టు, డిజిటల్ హెల్త్ కార్డులు వంటి ఆధునిక ఆరోగ్య వ్యవస్థలను ప్రభుత్వం అమలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల ఆరోగ్య భద్రతను బలోపేతం చేసే సమగ్ర ఆరోగ్య…
ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 24 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమం ప్రారంభం కానుంది. రైతుల సమస్యలు, పంట నష్టం, బీమా, రాయితీలు, మార్కెట్ సమస్యలు వంటి అంశాలపై గ్రామాల్లోనే అధికారులు నేరుగా పరిష్కారాలు అందించనున్నారు.
AP Family Benefit Card 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి Unique Family Benefit Card జారీ చేయడానికి Unified Family Survey 2025 ప్రారంభించింది. ఈ సర్వే ద్వారా Household Mapping, Benefit Eligibility, Family ID creation మరింత పారదర్శకంగా జరుగుతుంది. పూర్తి వివరాలు ఈ పోస్ట్లో.
AP Citizen eKYC 2026 రాష్ట్రంలో ప్రతి పౌరుడికి తప్పనిసరి. GSWS Services, Pensions, Subsidies, DBT Payments, Certificates పొందాలంటే మొబైల్లోనే Aadhaar OTP ద్వారా eKYC ఎలా పూర్తి చేయాలో ఈ పూర్తి గైడ్లో తెలుసుకోండి.
AP Farmers 50% Subsidy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మామిడి మరియు టమాటా రైతుల కోసం 50% రాయితీపై ప్లాస్టిక్ బాక్సులు అందిస్తోంది. మామిడి రైతులు 24 కిలోల బాక్స్ను ₹120కు, టమాటా రైతులు 15 కిలోల బాక్స్ను ₹60కు పొందవచ్చు. పంట రవాణా ఖర్చు తగ్గించేందుకు ఈ పథకం అత్యంత ఉపయోగకరమైనది. సమీప RSKలో దరఖాస్తు చేయండి.
Andhra Pradesh NTR Baby Kit Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్లీ ‘ఎన్టీఆర్ బేబీ కిట్’ పథకాన్ని పునఃప్రారంభించడానికి సిద్ధమైంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే తల్లులకు, వారి నవజాత శిశువులకు అవసరమైన […]
📰 ఏపీలో పేదలకు సర్కార్ శుభవార్త! ఆంధ్రప్రదేశ్లో సొంత స్థలం ఉన్నా, ఇల్లు కట్టుకోలేకపోతున్న వారికి ఇప్పుడు బంపర్ అవకాశం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) — PMAY-G Scheme కింద […]
ఏపీలో విద్యుత్ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. ఈ నెల అనగా నవంబర్ నుంచి వినియోగదారులపై విద్యుత్ భారం (Electricity charges ) తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఏపీలో విద్యుత్ చార్జీలు […]
ఆంధ్రప్రదేశ్ మిషన్ వాత్సల్య పథకం కింద నెలకు ₹4,000 చొప్పున పిల్లలకు ఆర్థిక సహాయం అందిస్తారు. అర్హులైన వారు దగ్గరలోని అంగన్వాడీ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవచ్చు.