Kharif Paddy Procurement 2025 | AP Paddy Purchase Date | AP Rice Millers Association ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త! రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 27 నుంచి ఖరీఫ్ […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు సంక్షేమ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కౌలు రైతులకూ విశిష్ట గుర్తింపు సంఖ్య (Unique ID) ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీని ద్వారా […]
రైతులకు యూరియా కొరత, దుర్వినియోగం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే రబీ సీజన్లో ఆధార్ అనుసంధానంతో కూడిన కొత్త యూరియా పంపిణీ విధానాన్ని అమలు చేయనుంది. ఇకపై […]
ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యుత్ వినియోగదారులకు ఇప్పుడు ఉచితంగా సౌర విద్యుత్తు ఏర్పాటు చేసే అవకాశం లభించింది. ఈ పథకం ద్వారా విద్యుత్ బిల్లులు […]
రాష్ట్రంలోని రైతులు తమ ఈ క్రాప్ పంటల నమోదు ప్రక్రియను తప్పనిసరిగా అక్టోబర్ 25 లోగా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావు ఆదేశించారు. ప్రస్తుత నమోదు ప్రక్రియ […]
ఆటో డ్రైవర్ సేవలో (Auto Driver Sevalo) పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో మరియు క్యాబ్ […]
భూమి యజమానులు, అభివృద్ధి దారులకు శుభవార్త. ప్రభుత్వం భూ వినియోగ మార్పిడి (Land Use Conversion 2025) ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ కొత్త నిబంధనలు ప్రకటించింది. ఇకపై భవన నిర్మాణ […]
పేద మరియు మధ్య తరగతి కుటుంబాలకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణ అనుమతుల ఫీజు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 50 చదరపు గజాల్లోపు స్థలంలో జీ+1 వరకు […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పింది. వారి కుటుంబ భవిష్యత్తు కోసం ప్రత్యేకంగా రెండు కొత్త పథకాలను ప్రారంభించబోతోంది. పిల్లల చదువులకు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఆడబిడ్డల వివాహాలకు ఎన్టీఆర్ […]
సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో డబుల్ ఇంజన్ సర్కారు వలన మాత్రమే ఇది […]