రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని పేదలకు రూ.25 లక్షల వరకు, దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న వారికి రూ.2.5 లక్షల వరకు ఉచిత వైద్య బీమా అందించే కొత్త […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ పొందుతున్న లబ్ధిదారులకు ప్రభుత్వం మరో సువర్ణావకాశం కల్పించింది. ఆగస్టు 2025లో రద్దు లేదా రకం మార్పు నోటీసులు అందుకున్న వారు ఇకపై అప్పీల్ ప్రక్రియ ద్వారా తమ […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ లబ్ధిదారులపై కీలక నిర్ణయం తీసుకుంది. గత ఎనిమిది నెలలుగా జరుగుతున్న తనిఖీల్లో అనర్హులను గుర్తించి నోటీసులు ఇచ్చినప్పటికీ, సెప్టెంబరు 2025 నెలలో అర్హులైన ప్రతీ ఒక్కరికి […]
రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం కింద మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు కొన్ని రకాల బస్సుల్లో అనుమతి లేకపోయినా, ఇప్పుడు గ్రౌండ్ బుకింగ్ […]
రాష్ట్రంలోని రైతులు తమ ఈ క్రాప్ పంటల నమోదు ప్రక్రియను తప్పనిసరిగా సెప్టెంబర్ 30 లోగా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావు ఆదేశించారు. ప్రస్తుత నమోదు ప్రక్రియ […]
ఏపీ కౌశలం సర్వే 2025 – పూర్తి వివరాలు Kaushalam Survey: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజల విద్యార్హతలు, నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కోసం కౌశలం సర్వే 2025 ను […]
వికలాంగులు, మెడికల్ పింఛనుదారులకు కొత్త మార్గదర్శకాలు – పూర్తి వివరాలు ప్రభుత్వం తాజాగా వికలాంగులు, మెడికల్ పింఛనుదారులకు సంబంధించిన పింఛన్లపై స్పష్టమైన మార్గదర్శకాలు ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు పింఛన్ అర్హతలు, […]
ప్రస్తుతం ఫిర్యాదులు, వ్యాపారాలు, ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి రెరా (Real Estate Regulatory Authority – RERA) చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ తప్పనిసరి. గడువులోపు రిజిస్ట్రేషన్ చేయని వారికి భారీగా జరిమానాలు […]
రాష్ట్రంలో ప్రతి మండలానికి ఒక జనఔషధీ మెడికల్ స్టోర్ ను ఓపెన్ చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఈ మెడికల్ స్టోర్లలో పనిచేసేందుకు బీసీ యువతకు అవకాశం ఇస్తామని ఆయన […]
స్త్రీ శక్తి పథకం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సులను నడుపుతున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో ఉచిత బస్ పథకంలో భాగమైన అన్ని బస్సులకు లైవ్ […]