PMGKAY – ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ఉచిత రేషన్ మరోసారి పొడిగించిన కేంద్రం

PMGKAY – ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ఉచిత రేషన్ మరోసారి  పొడిగించిన కేంద్రం

ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యజన లబ్దిదారులకు శుభవార్త.
ఈ పథకం ద్వారా కేంద్రం పంపిణి చేస్తున్న ఉచిత రేషన్ ను మరో మూడు నెలలు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 30 తో ముగియనున్న ఈ పథకం డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నట్లు క్యాబినెట్ వెల్లడించింది.

ఈ పథకం ద్వారా ప్రతి నెల లబ్దిదారులకు 5 కిలోల బియ్యం లేదా గోధుమలు పంపిణి చేస్తున్న విషయం తెలిసిందే.
దీంతో కేంద్ర ఖజానా పై మరో 44,700 కోట్ల అదనపు భారం పడనుందని కేంద్రం వెల్లడించింది.

ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది లబ్ది పొందుతున్నారు.

For more latest updates on pradhan mantri gareeb kalyan anna yojana scheme visit below link

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page