పీచు మిఠాయి ని బ్యాన్ చేసిన తమిళనాడు

పీచు మిఠాయి అంటే తెలియని పిల్లలు ఎవరు ఉండరు. అది కూడా 90 s లో పిల్లలకి అయితే ఇది ఎంతో ఇష్టమైన తినుబండారం అని చెప్పవచ్చు. అయితే అప్పట్లో పీచు మిఠాయి రంగులు లేకుండా ఫ్రెష్ గా సహజంగా ఉండేది. ఆ రుచి కూడా వేరుగా ఉండేది. కానీ ఇప్పుడు, వీటికి రంగులు అద్ది అమ్ముతున్నారు. ముఖ్యంగా గులాబీ రంగులో దీనిని ఎక్కువగా వీధి వ్యాపారులు అమ్ముతున్నారు. దీనినే కాటన్‌ క్యాండీ అని కూడా అంటారు….

Read More

చంద్రయాన్ 3 పై అన్ని దేశాలు ప్రశంసిస్తుంటే ఈ దేశం మాత్రం అక్కసు వెళ్లగక్కింది

చంద్రయాన్ 3, భారత దేశ చిత్రపటాన్ని ప్రపంచ పటంలో మరోసారి నిలబెట్టిన ఉపగ్రహం.. భారత నేలపై నుంచి సగర్వంగా నింగిలోకి ఎగిరిన చంద్రయాన్ 3 40 రోజుల యాత్రను ముగించి దిగ్విజయంగా ఆగస్టు 23 సాయంత్రం 6.03 నిమిషాల సమయంలో చంద్రుడి నేలను ముద్దాడింది. అయితే మరొక విషయం ఏమిటంటే, చందమామపై కాలు మోపిన నాలుగో దేశం భారత్ అయితే దక్షిణ ధృవం పై తొలిసారి కాలు మోపిన రికార్డు భారత్ సొంతం చేసుకుంది. భారత సత్తా…

Read More

Facts about Ants : చీమల గురించి ఈ 10 ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా?

  చీమల గురించి 10 ఆసక్తికరమైన విషయాలు మీకోసం 1. చీమలకు మానవాతీత శక్తి ఉంటుంది! చీమలకు మానవాతీత శక్తులు ఉంటాయి. మీరు విన్నది నిజమే. మనిషి సగటున తన బరువు లో పావు వంతు బరువు ను ఎత్తడానికి కూడా కష్ట పడతాడు. అయితే చీమలు  తమ శరీర బరువు కంటే 10 నుండి 50 రెట్లు ఎక్కువ బరువు ను మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి! ఉదాహరణకు ఆసియా నేత చీమ(asian weaver ant) అయితే, దాని…

Read More

భగత్ సింగ్: బ్రిటీష్ అసెంబ్లీ లోనే బాంబ్ వేసిన సమర యోధుడు..23 ఏళ్లకే యావత్ దేశం దృష్టి ని ఆకర్షించిన భరత మాత ముద్దు బిడ్డ

భగత్ సింగ్ ఈ స్వాతంత్ర సమరయోధుని పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది ఆయన బ్రిటిష్ వారి పట్ల చూపించిన పోరాట పటిమ మరియు తెగువ. 23 ఏళ్ల కే భారత మాత కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసిన ఈ అమర వీరుడు గురించి ఈరోజు తెలుసుకుందాం భారత మాత కన్న ఈ ముద్దు బిడ్డ సెప్టెంబర్ 27, 1907న బ్రిటిష్ ఇండియాలోని లియాల్‌పూర్ జిల్లాలో (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది) కిషన్ సింగ్ మరియు విద్యావతి…

Read More

Barren Island – భారత దేశంలో ఉన్న ఏకైక అగ్ని పర్వతం గురించి విన్నారా?

Barren Island – ఈ పేరు లోనే ఇది ఒక బంజరు ద్వీపం అనే అర్థం మనకి తెలుస్తుంది. అండమాన్ నికోబార్ లో భాగమైన ఈ బ్యారెన్ ద్వీపం అనేది దేశంలోనే ఆక్టివ్ ఉన్న ఒకే ఒక అగ్ని పర్వతం. ఇది భారత దేశం లోనే కాదు దక్షిణాసియాలోనే నిర్ధారించబడిన ఏకైక చురుకైన అగ్నిపర్వతం. ఈ ద్వీపానికి సంబంధించి మరిన్ని ఆసక్తికర అంశాలు ఇక్కడ తెలుసుకుందాం. ఈ ద్వీపం అండమాన్ మరియు నికోబార్ రాజధాని అయిన పోర్ట్…

Read More

Greenland: ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపమైన గ్రీన్లాండ్ గురించి విన్నారా? ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం

గ్రీన్లాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం ఇది. ఈ ద్వీపం ఆర్కిటిక్ మరియు అట్లాంటిక్ మహాసముద్రాల మధ్య నెలకొని ఉన్న ఈ అతిపెద్ద ద్వీపదేశానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం

Read More

Electoral Bonds Scheme: ఎలక్టోరల్ బాండ్లు అంటే ఏమిటీ?

Electoral Bonds Scheme:ఎన్నికల బాండ్లు. పార్టీలకు విరాళాలిచ్చేందుకు ఉద్దేశించిన ప్రామిసరీ నోట్ల వంటి పత్రాలు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. భారతదేశానికి చెందిన వ్యక్తులు/సంస్థలు ఎవరైనా స్టేట్ బ్యాంక్ఆ ఫ్ ఇండియా తాలూకు ఎంపిక చేసిన శాఖల్లో వీటిని కొనుగోలు చేసి తమకు నచి్చన పార్టీకి విరాళంగా ఇవ్వవచ్చు. ఇవి రూ.1,000, రూ.కోటి ముఖవిలువతో ఉంటాయి. జారీ అయిన 15 రోజుల్లోపు వీటిని నగదుగా మార్చుకోవాలి. లేదంటే ఆ…

Read More

Ramoji Rao Biography – రామోజీరావు జీవిత చరిత్ర మరియు విశేషాలు

రామోజీరావు ఈ పేరు ఒక వ్యక్తి ది కాదు ఒక వ్యవస్థ ది. ఇది ఏదో ఒక్కరు అనే మాట కాదు ఎంతోమంది నమ్మే నిజం. మార్గదర్శి, ఈనాడు, ఈటీవీ నెట్వర్క్, ప్రియా ఫుడ్స్, ఉషా కిరణ్ మూవీస్, ఈటీవీ భారత్, అన్నదాత, రామోజీ ఫిలిం సిటీ ఇలా ఒకటా, రెండా! వివిధ పరిశ్రమలలో తన మార్కును నెలకొల్పిన తెలుగు దిగ్గజం రామోజీరావు. ఒక ఎడిటర్ గా, పారిశ్రామికవేత్తగా, సంఘసంస్కర్తగా, సినీ నిర్మాతగా అద్భుత విజయాలు సాధించిన…

Read More

శ్రీ విజయ పురం నగరం, జనాభా, పాత పేరు, వాతావరణం, భాషలు, సంస్కృతి మరియు ఇతర వివరాలు

శ్రీ విజయ పురం భారతదేశంలోని అండమాన్ మరియు నికోబార్ దీవుల రాజధాని నగరం. దీని పాత పేరు పోర్ట్ బ్లెయిర్. శ్రీ విజయ పురం నగరం బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ ద్వీపం యొక్క తూర్పు తీరంలో నెలకొని ఉంది. శ్రీ విజయ పురం పేరు విశిష్టత “శ్రీ విజయ పురం” అనే పధం సంస్కృతం నుంచి ఆవిర్భవించింది. సంస్కృతం లేదా తెలుగు భాషలో శ్రీ విజయ పురం అంటే విజయానికి చిహ్నంగా చెప్పవచ్చు.  వలసవాద వారసత్వాన్ని ముగింపుగా…

Read More

పొలిటికల్ పార్టీల గుర్తింపు ఎలా చేస్తారు

రాజ్యాంగంలోని 15వ భాగంలో 324 నుంచి 329 వరకు గల అధికరణలు కేంద్ర ఎన్నికల సంఘం గురించి వివరిస్తాయి. ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. దీనికి ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణ, నియంత్రణ, పర్యవేక్షణ అధికారాలు ఉన్నాయి. దేశంలో రాజకీయ పార్టీలకు రిజిస్ట్రేషన్ కల్పించడంతోపాటు ఎన్నికల గుర్తులను కేటాయిస్తుంది. సాధారణ ఎన్నికల తర్వాత పార్టీలకు జాతీయ లేదా ప్రాంతీయ హోదా కల్పించడం లేదా తొలగించడం చేస్తుంది. రాజకీయ పార్టీల నమోదు ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951…

Read More

You cannot copy content of this page

error: Content is protected !!