Wetlands Day 2024: నేడు ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం – Interesting Facts

జీవవైవిధ్యం, నీటి వనరులు మరియు సమాజ శ్రేయస్సు కోసం చిత్తడి నేలలు కీలకం. వీటి ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీన ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈరోజు 1971లో చిత్తడి నేలలపై రామ్‌సర్ ఒప్పందాన్ని ఆమోదించిన తేదీని సూచిస్తుంది. భూమి యొక్క పర్యావరణ సమతుల్యానికి చిత్తడి నేలలు కీలకం. అవి మొక్క మరియు జంతు మనుగడకు మద్దతునిస్తాయి. నీటిని శుద్ధి చేస్తాయి. తీరప్రాంతాలను స్థిరీకరించడంలో దోహదపడతాయి. మొక్కలకు పోషకాలను…

Read More

శ్రీ విజయ పురం నగరం, జనాభా, పాత పేరు, వాతావరణం, భాషలు, సంస్కృతి మరియు ఇతర వివరాలు

శ్రీ విజయ పురం భారతదేశంలోని అండమాన్ మరియు నికోబార్ దీవుల రాజధాని నగరం. దీని పాత పేరు పోర్ట్ బ్లెయిర్. శ్రీ విజయ పురం నగరం బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ ద్వీపం యొక్క తూర్పు తీరంలో నెలకొని ఉంది. శ్రీ విజయ పురం పేరు విశిష్టత “శ్రీ విజయ పురం” అనే పధం సంస్కృతం నుంచి ఆవిర్భవించింది. సంస్కృతం లేదా తెలుగు భాషలో శ్రీ విజయ పురం అంటే విజయానికి చిహ్నంగా చెప్పవచ్చు.  వలసవాద వారసత్వాన్ని ముగింపుగా…

Read More

Electoral Bonds Scheme: ఎలక్టోరల్ బాండ్లు అంటే ఏమిటీ?

Electoral Bonds Scheme:ఎన్నికల బాండ్లు. పార్టీలకు విరాళాలిచ్చేందుకు ఉద్దేశించిన ప్రామిసరీ నోట్ల వంటి పత్రాలు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. భారతదేశానికి చెందిన వ్యక్తులు/సంస్థలు ఎవరైనా స్టేట్ బ్యాంక్ఆ ఫ్ ఇండియా తాలూకు ఎంపిక చేసిన శాఖల్లో వీటిని కొనుగోలు చేసి తమకు నచి్చన పార్టీకి విరాళంగా ఇవ్వవచ్చు. ఇవి రూ.1,000, రూ.కోటి ముఖవిలువతో ఉంటాయి. జారీ అయిన 15 రోజుల్లోపు వీటిని నగదుగా మార్చుకోవాలి. లేదంటే ఆ…

Read More

RRR – ఆస్కార్ కైవసం చేసుకున్న నాటు నాటు పాట ..భారతీయ చలనచిత్ర రంగంలో ఇదే అతి పెద్ద రికార్డ్

నాటు నాటు పాట అభిమానులకు ఇక పండగే.. అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించింది. తొలిసారిగా ఒక భారతీయ చిత్రానికి మరియు తెలుగు సినిమాకి ఈ ఖ్యాతి దక్కింది. బెస్ట్‌ ఒరిజినల్ సాంగ్ కేటగిరి లో నాటు నాటు కి ఈ అవార్డు దక్కింది. ఇందులో పోటీ పడిన ‘అప్లాజ్‌’ (టెల్‌ ఇట్‌ లైక్‌ ఏ ఉమెన్‌), ‘లిఫ్ట్‌ మి అప్‌’ (బ్లాక్‌ పాంథర్‌: వకాండా ఫెరవర్‌), దిస్‌ ఈజ్‌…

Read More

Neera drink : అసలు నీరా అంటే ఎంటి? ఇందులో alcohol ఉంటుందా? పూర్తి వివరాలు మీకోసం

నీరా (Neera ) – అనేది తాటి, ఈత వంటి చెట్ల నుంచి తీసినటువంటి పానీయం. సహజంగా తాటి చెట్ల గెలల నుంచి ఈ నీరా ద్రవం సేకరిస్తారు. దీనిని సూర్యోదయానికి ముందే సేకరిస్తారు.దీని లో alchohol ఉంటుందా అంటే

Read More

World Water Day : భూమి పై నీరు ఉంటేనే మనం.. నీటికి సంబంధించి ఆసక్తికర అంశాలు మీకోసం

పంచభూతాలలో ఒకటైన నీరు మానవ మనుగడకు భగవంతుడు ప్రసాదించిన అమృతమని చెప్పవచ్చు. నీరు లేనిదే జీవం లేదు మీరు లేకపోతే సర్వం నిర్జీవం. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నీటికి సంబంధించి పలు ఆసక్తికరమైన అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. భూమి పై మూడింట నీరే భూమి యొక్క ఉపరితలంలో దాదాపు 71% నీటితో నిండి ఉంటుంది భూమి పై సుమారు 1.386 బిలియన్ క్యూబిక్ కిలోమీటర్ల నీరు ఉంటుంది, దానిలో 97% ఉప్పునీటి రూపంలో మహా సముద్రాలు…

Read More

పొలిటికల్ పార్టీల గుర్తింపు ఎలా చేస్తారు

రాజ్యాంగంలోని 15వ భాగంలో 324 నుంచి 329 వరకు గల అధికరణలు కేంద్ర ఎన్నికల సంఘం గురించి వివరిస్తాయి. ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. దీనికి ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణ, నియంత్రణ, పర్యవేక్షణ అధికారాలు ఉన్నాయి. దేశంలో రాజకీయ పార్టీలకు రిజిస్ట్రేషన్ కల్పించడంతోపాటు ఎన్నికల గుర్తులను కేటాయిస్తుంది. సాధారణ ఎన్నికల తర్వాత పార్టీలకు జాతీయ లేదా ప్రాంతీయ హోదా కల్పించడం లేదా తొలగించడం చేస్తుంది. రాజకీయ పార్టీల నమోదు ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951…

Read More

Oscar 2024 : ఆస్కార్ అవార్డ్స్ పూర్తి విజేతల జాబితా ఇదే

96 వ ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం  అట్టహాసంగా ప్రారంభమైంది. క్లాస్ ఏంజల్స్ లోని డాల్ఫి థియేటర్లో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటికే పలు క్యాటగిరీలకు సంబంధించినటువంటి అవార్డులను అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పటివరకు అనౌన్స్ చేసినటువంటి అవార్డుల జాబితాను కింద లిస్టులో చూడండి. 96వ ఆస్కార్‌ అకాడమీ అవార్డు విజేతల జాబితా ! [Oscar 2024 Winners List] ఇప్పటివరకు విడుదలైనటువంటి అవార్డులలో పూర్ థింగ్స్ మరియు ఓపెన్‌హైమర్‌ సత్తా చాటాయి. ఎక్కువ అవార్డులను వాటి…

Read More

తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త.. మరో రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభం కాబోతున్నాయి. ఈ నెల 24న ప్రధాని నరేంద్రం మోదీ ఒకేసారి 9 వందేభారత్‌ రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. వీటిలో విజయవాడ-చెన్నై వందే భారత్‌ మరియు కాచిగూడ-యశ్వంత్‌పూర్ కూడా ఉన్నాయని రైల్వే అధికారులు తెలిపారు.  తెలుగు రాష్ట్రాలను కనెక్ట్ చేస్తూ ఇప్పటికే రెండు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్లల్లో నడుస్తున్న వందే భారత్ రైళ్లకు మంచి క్రేజ్ లభిస్తోంది. విజయవాడ-చెన్నై…

Read More

Interesting Facts: అయోధ్య రామ మందిరం గురించిన ఆసక్తికరమైన విషయాలు మీ కోసం

అయోధ్య రామమందిరం, ఇప్పుడు ప్రతి నోటా ఇదే మాట, ఇంతలా దేశవ్యాప్తంగా రామనామాన్ని వ్యాపింప చేసిన ఈ గొప్ప కట్టడం ఉత్తరప్రదేశ్‌లో ని అయోధ్యలో ఉంది. రాముడు జన్మస్థలం లో ఈ పవిత్ర మందిరం నిర్మించబడినందున దీనికి ఇంతటి ప్రాముఖ్యత సంతరించుకుందని చెప్పవచ్చు. రామ విగ్రహం యొక్క ప్రాణ ప్రతిష్ఠ 22 జనవరి 2024న జరుగుతుంది. ఈ నేపథ్యంలో అయోధ్య రామమందిరం గురించిన ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం. మతపరమైన మరియు చారిత్రక ప్రాముఖ్యత: ఇది రామ…

Read More

You cannot copy content of this page

error: Content is protected !!