HCL Amaravati Phase 2: అమరావతిలో 15 వేల ఐటీ ఉద్యోగాలు

గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో విజయవాడలో స్థాపించబడిన భారత ఐటీ దిగ్గజ  సంస్థ HCL తొలి దశలో భాగంగా 4500 మంది ఉద్యోగాలను కల్పించింది. ప్రస్తుతం రెండో దశ విస్తరణలో భాగంగా హెచ్ సి ఎల్ కి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి  శివశంకర్ మరియు అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ శివప్రసాద్ తో మంత్రి నారా లోకేష్ అమరావతిలో బేటి అయ్యారు. రెండో దశలో భాగంగా చేపట్టే విస్తరణ కి సంబంధించిన చర్చ వీరి మధ్య జరిగింది….

Read More

ఆరెంజ్ రంగులో వందే భారత్

దేశంలోనే అత్యంత వేగవంతమైన వందేభారత్ రైళ్లు ఇకపై రంగు మార్చుకోనున్నాయి. ఇన్నాళ్లూ నీలం రంగులో ఉండే రైలు బోగీలు ఇకపై కాషాయం రంగులో కనిపిస్తాయి. కొత్తగా తయారు చేసే రైళ్లకు కాషాయం రంగు వేస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) లో వందేభారత్ రైలు కోచ్లు తయారవుతున్నాయి. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ఫ్యాక్టరీని సందర్శించారు. రైలు బోగీలోకి వెళ్లి సీట్లను పరిశీలించారు. లోకో పైలెట్ జోన్లోకి కూడా వెళ్లి అన్నీ…

Read More

Healthy Food for Heart – గుండె ను పదిలంగా ఉంచాలంటే ఏ ఆహారం తినాలి? ఒకసారి మెను చూడండి

గుండె అనేది సకల జీవ రాశులకు అత్యంత కీలక అవయవం. గుండె నిరంతరం మన శరీర భాగాలకు ప్రాణ వాయువును రక్తం రూపంలో అందిస్తూ వ్యర్థ పదార్థాలను బయటకు పంపించేందుకు దోహద పడుతుంది. కొద్ది సేపు గుండె కొట్టుకోవడం ఆగిపోయినా అవయవాలు పని చేయడం మానేస్తాయి. ఇంతటి పదిలమైన గుండె ను కాపాడుకోవడం మన బాధ్యత. ఆరోగ్యంగా జీవించాలంటే గుండెను జాగ్రత్త గా రక్షించుకోవాలి. గుండె ను ఎక్కువగా ప్రభావితం చేసేది మనం తినే ఆహారం లేదా…

Read More

Prithviraaj Chauhan: మొహమ్మద్ ఘోరీ నే గడగడలాడించిన రాజసం, పృథ్వీరాజ్ చౌహాన్ గురించి విన్నారా!

పృథ్వీరాజ్ చౌహాన్! చరిత్ర ఎరుగని రాజసం ఈయనకే సొంతం. హిందూ గొప్ప చక్రవర్తుల జాబితాలో మొదటి వరుస లో నిలిచే పృథ్వీరాజ్ చౌహాన్ గురించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం.. పృథ్వీరాజ్ చౌహాన్, ఈయన చౌహన్ లేదా చహమన రాజ్య వంశానికి చెందిన చక్రవర్తి.1178-1192 AD వరకు వాయువ్య భారతదేశాన్ని పరిపాలించారు. ఈయన ప్రస్తుత రాజస్థాన్,ఢిల్లీ , హర్యానా ప్రాంతాలను అజ్మీర్ రాజధాని గా పరిపాలించారు.గజిని ని పరిపాలిస్తున్నటువంటి మొహమద్ ఘోరి 1191 లో ఈయన పై దండెత్తి…

Read More

పేటీఎంకు భారీ ఊరట..పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు మరో 15 రోజులు గడువు

ఇటీవల ఆర్‌బీఐ ‘పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌’ (PPBL) 2024 ఫిబ్రవరి 29 తరవాత నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 16న (ఇవాళ) ఆ గడువు తేదీని మార్చి 15, 2024కి పొడిగిస్తూ ఆర్‌బీఐ కీలక ప్రకటన చేసింది. మార్చి 15 తర్వాత నిబంధనలు అమల్లోకి వస్తాయని సెంట్రల్‌ బ్యాంక్‌ స్పష్టం చేసింది. పేటీఎం  వ్యాలెట్‌, పేమెంట్స్‌ ద్వారా కోట్లాది రూపాయల మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై బయటి…

Read More

Women’s Day : అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎలా ప్రారంభమైందో తెలుసా?

అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ఏమిటి, ఎందుకు జరుపుకుంటారు మరియు అది ఎలా ప్రారంభమైంది..ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (IWD), ప్రతి సంవత్సరం మార్చి 8 న జరుపుకుంటారు. ఇది మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ పురోగతి మరియు లింగ సమానత్వం చాటేందుకు జరుపుకునే వేడుక. అసలు మహిళా దినోత్సవం కి పునాది ఎలా పడింది? మహిళా దినోత్సవం కి పునాది 1857 లోనే పడిందని చెప్పాలి. తక్కువ వేతనాలు…

Read More

Oscar 2023 : ఆస్కార్ అవార్డ్స్ పూర్తి విజేతల జాబితా ఇదే

95 వ ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా ముగిసింది. ఇందులో తొలిసారిగా భారత్ ఏకంగా రెండు అవార్డులను సొంతం చేసుకోవడం గొప్ప విషయం. Naatu Naatu పాట కు మరియు elephant whisperes ఈ సారి భారత సినీ రంగాన్ని విశ్వవ్యాప్తం చేశాయు. అయితే ఈ అవార్డుల లో ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ (Everything Everywhere all at ones) చిత్రం అయితే ఏకంగా ఏడు అవార్డ్స్ ను సొంతం చేసుకుంది. ఇందులో…

Read More

భవిష్యత్తులో ఉద్యోగుల స్థానంలో ఏఐ, ఇప్పటికే పలు సంస్థల్లో ఉద్యోగుల కోత

కృత్రిమ మేధ (AI – Artificial Intelligence ) ఆధారిత టూల్‌ చాట్‌జీపీటీ (ChatGPT), Google Bard సహా ఇతర AI టూల్స్ తో ఉద్యోగుల భవిష్యత్‌ మరింత ప్రమాదంలో పడనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆయా రంగాల్లో మనుషులు చేస్తున్న పనుల్ని ఏఐ టూల్స్‌తో చేయనుండడంతో.. ఆ టూల్స్‌ అభివృద్దిని అడ్డుకోవాలంటూ ఇప్పటికే ఎలాన్‌ మస్క్‌ సహా పలువురు ప్రముఖులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ తరుణంలో మీడియా రంగం నుంచి, టెక్నాలజీ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై…

Read More

చంద్రయాన్ 3 పై అన్ని దేశాలు ప్రశంసిస్తుంటే ఈ దేశం మాత్రం అక్కసు వెళ్లగక్కింది

చంద్రయాన్ 3, భారత దేశ చిత్రపటాన్ని ప్రపంచ పటంలో మరోసారి నిలబెట్టిన ఉపగ్రహం.. భారత నేలపై నుంచి సగర్వంగా నింగిలోకి ఎగిరిన చంద్రయాన్ 3 40 రోజుల యాత్రను ముగించి దిగ్విజయంగా ఆగస్టు 23 సాయంత్రం 6.03 నిమిషాల సమయంలో చంద్రుడి నేలను ముద్దాడింది. అయితే మరొక విషయం ఏమిటంటే, చందమామపై కాలు మోపిన నాలుగో దేశం భారత్ అయితే దక్షిణ ధృవం పై తొలిసారి కాలు మోపిన రికార్డు భారత్ సొంతం చేసుకుంది. భారత సత్తా…

Read More

రక్షా బంధన్ ఎలా పుట్టింది, ఈ పండుగ చరిత్ర తెలుసా! చదివేయండి

రక్షా బంధన్ దీనినే మనం రాఖీ పూర్ణిమ అని కూడా అంటాము. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్లు జరుపుకునే ఈ పవిత్రమైన పండుగ గురించి మీకు తెలుసా? ఈ పండుగ అసలు ఎలా పుట్టింది? ఈ పండుగ కి సంబంధించిన ఆసక్తికరమైన చరిత్ర మరియు ఫ్యాక్ట్స్ మీ కోసం. రక్షాబంధన్ పండుగ పుట్టిందో తెలుసా? మహాభారతం లో శ్రీకృష్ణుడు ద్రౌపతి పురాణాల్లో రక్షాబంధన్ కి సంబంధించి కొన్ని కథలు ఉన్నాయి….

Read More

You cannot copy content of this page

error: Content is protected !!