
Interesting Facts: అయోధ్య రామ మందిరం గురించిన ఆసక్తికరమైన విషయాలు మీ కోసం
అయోధ్య రామమందిరం, ఇప్పుడు ప్రతి నోటా ఇదే మాట, ఇంతలా దేశవ్యాప్తంగా రామనామాన్ని వ్యాపింప చేసిన ఈ గొప్ప కట్టడం ఉత్తరప్రదేశ్లో ని అయోధ్యలో ఉంది. రాముడు జన్మస్థలం లో ఈ పవిత్ర మందిరం నిర్మించబడినందున దీనికి ఇంతటి ప్రాముఖ్యత సంతరించుకుందని చెప్పవచ్చు. రామ విగ్రహం యొక్క ప్రాణ ప్రతిష్ఠ 22 జనవరి 2024న జరుగుతుంది. ఈ నేపథ్యంలో అయోధ్య రామమందిరం గురించిన ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం. మతపరమైన మరియు చారిత్రక ప్రాముఖ్యత: ఇది రామ…