Wetlands Day 2024: నేడు ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం – Interesting Facts

జీవవైవిధ్యం, నీటి వనరులు మరియు సమాజ శ్రేయస్సు కోసం చిత్తడి నేలలు కీలకం. వీటి ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీన ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈరోజు 1971లో చిత్తడి నేలలపై రామ్‌సర్ ఒప్పందాన్ని ఆమోదించిన తేదీని సూచిస్తుంది. భూమి యొక్క పర్యావరణ సమతుల్యానికి చిత్తడి నేలలు కీలకం. అవి మొక్క మరియు జంతు మనుగడకు మద్దతునిస్తాయి. నీటిని శుద్ధి చేస్తాయి. తీరప్రాంతాలను స్థిరీకరించడంలో దోహదపడతాయి. మొక్కలకు పోషకాలను…

Read More

చంద్రయాన్ 3 పై అన్ని దేశాలు ప్రశంసిస్తుంటే ఈ దేశం మాత్రం అక్కసు వెళ్లగక్కింది

చంద్రయాన్ 3, భారత దేశ చిత్రపటాన్ని ప్రపంచ పటంలో మరోసారి నిలబెట్టిన ఉపగ్రహం.. భారత నేలపై నుంచి సగర్వంగా నింగిలోకి ఎగిరిన చంద్రయాన్ 3 40 రోజుల యాత్రను ముగించి దిగ్విజయంగా ఆగస్టు 23 సాయంత్రం 6.03 నిమిషాల సమయంలో చంద్రుడి నేలను ముద్దాడింది. అయితే మరొక విషయం ఏమిటంటే, చందమామపై కాలు మోపిన నాలుగో దేశం భారత్ అయితే దక్షిణ ధృవం పై తొలిసారి కాలు మోపిన రికార్డు భారత్ సొంతం చేసుకుంది. భారత సత్తా…

Read More

ప్రపంచ సుందరి 2024 క్రిస్టినా పిస్కోవా గురించి ఆసక్తికరమైన విషయాలు మీకోసం

ముంబైలో 9 మార్చి 2024న జరిగిన మిస్ వరల్డ్ 2024 అందాల పోటీలలో చెక్ రిపబ్లిక్‌కు చెందిన మోడల్ క్రిస్టినా పిస్కోవా (Krystyna Pyszková) టైటిల్ ను గెలుచుకున్నారు. ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకునే ముందు, ఆమె గతంలో మిస్ చెక్ రిపబ్లిక్ 2022 కిరీటాన్ని పొందింది. ఈ నేపథ్యంలో క్రిస్టినా పిస్కోవా గురించిన బయోగ్రఫీ మరియు ఆసక్తికరమైన అంశాలు మీకోసం. క్రిస్టినా పిస్జ్కోవా బయోగ్రఫీ [ Krystyna Pyszková Biography ] పూర్తి పేరు క్రిస్టినా…

Read More

పీచు మిఠాయి ని బ్యాన్ చేసిన తమిళనాడు

పీచు మిఠాయి అంటే తెలియని పిల్లలు ఎవరు ఉండరు. అది కూడా 90 s లో పిల్లలకి అయితే ఇది ఎంతో ఇష్టమైన తినుబండారం అని చెప్పవచ్చు. అయితే అప్పట్లో పీచు మిఠాయి రంగులు లేకుండా ఫ్రెష్ గా సహజంగా ఉండేది. ఆ రుచి కూడా వేరుగా ఉండేది. కానీ ఇప్పుడు, వీటికి రంగులు అద్ది అమ్ముతున్నారు. ముఖ్యంగా గులాబీ రంగులో దీనిని ఎక్కువగా వీధి వ్యాపారులు అమ్ముతున్నారు. దీనినే కాటన్‌ క్యాండీ అని కూడా అంటారు….

Read More

Healthy Food for Heart – గుండె ను పదిలంగా ఉంచాలంటే ఏ ఆహారం తినాలి? ఒకసారి మెను చూడండి

గుండె అనేది సకల జీవ రాశులకు అత్యంత కీలక అవయవం. గుండె నిరంతరం మన శరీర భాగాలకు ప్రాణ వాయువును రక్తం రూపంలో అందిస్తూ వ్యర్థ పదార్థాలను బయటకు పంపించేందుకు దోహద పడుతుంది. కొద్ది సేపు గుండె కొట్టుకోవడం ఆగిపోయినా అవయవాలు పని చేయడం మానేస్తాయి. ఇంతటి పదిలమైన గుండె ను కాపాడుకోవడం మన బాధ్యత. ఆరోగ్యంగా జీవించాలంటే గుండెను జాగ్రత్త గా రక్షించుకోవాలి. గుండె ను ఎక్కువగా ప్రభావితం చేసేది మనం తినే ఆహారం లేదా…

Read More

Neera drink : అసలు నీరా అంటే ఎంటి? ఇందులో alcohol ఉంటుందా? పూర్తి వివరాలు మీకోసం

నీరా (Neera ) – అనేది తాటి, ఈత వంటి చెట్ల నుంచి తీసినటువంటి పానీయం. సహజంగా తాటి చెట్ల గెలల నుంచి ఈ నీరా ద్రవం సేకరిస్తారు. దీనిని సూర్యోదయానికి ముందే సేకరిస్తారు.దీని లో alchohol ఉంటుందా అంటే

Read More

Oscar 2023 : ఆస్కార్ అవార్డ్స్ పూర్తి విజేతల జాబితా ఇదే

95 వ ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా ముగిసింది. ఇందులో తొలిసారిగా భారత్ ఏకంగా రెండు అవార్డులను సొంతం చేసుకోవడం గొప్ప విషయం. Naatu Naatu పాట కు మరియు elephant whisperes ఈ సారి భారత సినీ రంగాన్ని విశ్వవ్యాప్తం చేశాయు. అయితే ఈ అవార్డుల లో ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ (Everything Everywhere all at ones) చిత్రం అయితే ఏకంగా ఏడు అవార్డ్స్ ను సొంతం చేసుకుంది. ఇందులో…

Read More

రోజు నిద్ర లేవగానే నీరు తాగటం మంచిదేనా? ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలుసా? ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం

రోజు నిద్ర లేవగానే ఒక గ్లాసు నీళ్లు తాగితే మంచిదని మనం వింటూ ఉంటాం. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అలా తాగడం వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా? తాగితే ఎంత మోతాదులో నీళ్లు తాగాలి? పూర్తి డీటెయిల్స్ మీకోసం రోజంతా యాక్టివ్ గా ఉండాలంటే మనం నిద్రలేవగానే మొదట చేయాల్సిన పని ఏంటంటే ఒక గ్లాస్ నీళ్లు తాగటం. ఇది అన్ని విధాలుగా చూసినట్లయితే ఆరోగ్యానికి మంచే చేస్తుంది తప్ప చెడు మాత్రం చేయదు….

Read More

Prithviraaj Chauhan: మొహమ్మద్ ఘోరీ నే గడగడలాడించిన రాజసం, పృథ్వీరాజ్ చౌహాన్ గురించి విన్నారా!

పృథ్వీరాజ్ చౌహాన్! చరిత్ర ఎరుగని రాజసం ఈయనకే సొంతం. హిందూ గొప్ప చక్రవర్తుల జాబితాలో మొదటి వరుస లో నిలిచే పృథ్వీరాజ్ చౌహాన్ గురించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం.. పృథ్వీరాజ్ చౌహాన్, ఈయన చౌహన్ లేదా చహమన రాజ్య వంశానికి చెందిన చక్రవర్తి.1178-1192 AD వరకు వాయువ్య భారతదేశాన్ని పరిపాలించారు. ఈయన ప్రస్తుత రాజస్థాన్,ఢిల్లీ , హర్యానా ప్రాంతాలను అజ్మీర్ రాజధాని గా పరిపాలించారు.గజిని ని పరిపాలిస్తున్నటువంటి మొహమద్ ఘోరి 1191 లో ఈయన పై దండెత్తి…

Read More

You cannot copy content of this page

error: Content is protected !!