సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ టాలీవుడ్ పరిశ్రమలో స్టార్ కపుల్స్ గా పేరు సంపాదించుకున్నారు. బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన “వంశీ” అనే చిత్రంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు. దాదాపు నాలుగేళ్ల పాటు ప్రేమాయణం కొనసాగించి అనంతరం పెద్దల సమక్షంలో 2005 ఫిబ్రవరి 10న వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు పూర్తిగా స్వస్తి పలికారు. ఇక సెలబ్రిటీల జీవితాల్లో ఉండే ఎన్నో చిక్కులు, చికాకులు, విడాకులు, వరకు పోతున్న జంటల్ని ఎందరినో చూస్తున్నాం. కానీ…
Read more