PM Kisan : ఈ నెల 27 న పిఎం కిసాన్, ఈ వివరాలు చెక్ చేశారా?

PM Kisan : ఈ నెల 27 న పిఎం కిసాన్, ఈ వివరాలు చెక్ చేశారా?

PM Kisan 14 వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం జూలై 27న విడుదల చేయనున్న నేపథ్యంలో లబ్ధిదారులకు కొన్ని సూచనలు చేయడం జరిగింది.

పిఎం కిసాన్ విడుదల కి ముందు ఈ వివరాలు చెక్ చేయండి

✓ PM కిసాన్ మీ స్టేటస్ ని ఇలా చెక్ చేయండి

మీ స్టేటస్ చెక్ చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

✓ PM కిసాన్ జాబితా లో మీ పేరు చెక్ చేయండి

జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి

✓ PM కిసాన్ EKYC పూర్తి అయ్యిందా లేదా సరి చూసుకోండి

PM కిసాన్ EKYC కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

✓ మీ బ్యాంక్  ఆధార్ కి NPCI లింక్ అయిందా లేదా సరి చూసుకోండి

బ్యాంక్ NPCI మ్యాపింగ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

పైన పేర్కొన్న అన్ని లింక్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మీకు అర్హత ఉన్నట్లయితే ఈ నెల అనగా జూలై 27న రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి పీఎం కిసాన్ 14 వ  విడత అమౌంట్ ను దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రతి రైతు ఖాతాలో 2000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. ఎవరికైతే గత విడతలో ఈ కేవైసీ పెండింగ్ ఉన్న కారణం ద్వారా జమ కాలేదో వారికి ఒకవేళ ఇప్పటికి ఈ కేవైసీ పూర్తయినట్లయితే రెండు విడుదల అమౌంట్ కలిపి నాలుగు వేల రూపాయలు వారి ఖాతాలో జమవుతాయి.

పీఎం కిసాన్ ఇతర అన్ని లింక్స్ కొరకు కింది పేజ్ ని చెక్ చేయండి.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page