యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ కార్డు అప్డేట్ విధానంలో ప్రధాన మార్పులు చేసింది. నవంబర్ 1, 2025 నుండి కొత్త నిబంధనలను అమలు చేయనుంది. ఈ మార్పులతో […]
గత రెండు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పంట (ecrop) నమోదు చేసుకోమని రైతులను కోరుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఖరీఫ్ పంటకు సంబంధించిన పంట నమోదు కార్యక్రమం కొనసాగుతుంది. మరోవైపు […]
ఆంధ్రప్రదేశ్ రైతులకు ముఖ్య గమనిక! రాష్ట్ర ప్రభుత్వం ఈ పంట నమోదు గడువు 2025ను మరోసారి పొడిగించింది. అన్నదాతలు సాగు చేసిన పంటలకు ప్రభుత్వం అందించే సబ్సిడీలు, పంట బీమా, పరిహారం […]
Andhra Pradesh Government Waives Aadhaar Seeding Service Charges for Farmers: ఆంధ్రప్రదేశ్ రైతులకు పెద్ద శుభవార్త! 🌾 అన్నదాత సుఖీభవ (Annadatha Sukhibhava) పథకంలోని రైతుల ఆధార్ లింకింగ్ […]
ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Illu) పథకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదవారికి ఇల్లు కట్టుకునేందుకు వివిధ దశల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి అయిన స్టేటస్ ని బట్టి ఐదు లక్షలు […]
Pragati and Saraswati Scholarship 2025 Details: కేంద్ర ప్రభుత్వం బాలికల విద్యా పురోగతిని దృష్టిలో ఉంచుకొని ‘ప్రగతి’, ‘సరస్వతి’ (Pragati and Saraswati Scholarship) పేర్లతో ప్రత్యేక పథకాలను ప్రారంభించింది. […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వీసు ఇనాం భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి, 45 రోజుల్లో నివేదికను సమర్పించాలని నిర్ణయించింది. ఆ నివేదికను ముఖ్యమంత్రి […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది పదో తరగతి (SSC) వార్షిక పరీక్షలు మార్చి 16, 2026 నుండి ప్రారంభమవనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. విద్యాశాఖ […]