రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అక్కాచెల్లెళ్లకు, ఆడపడుచులకు గుడ్ న్యూస్ అందించిన విషయం తెలిసిందే. గృహ వినియోగానికి ఉపయోగించేటటువంటి 14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్ […]
సాధ్యమైనంత ఎక్కువ మంది వాస్తవ సాగుదారులకు సంక్షేమ ఫలాలు అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులు మరియు దేవాదాయ భూముల సాగుదారులకు రైతు భరోసా సహాయం అందిస్తుంది. భూ యజమానులకు […]
వంట గ్యాస్ వినియోగదారులకు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాఖీ పౌర్ణమి పండుగ కానుకగా దేశవ్యాప్తంగా మహిళలకు గుడ్ న్యూస్ తెలిపింది. గృహ వినియోగానికి ఉపయోగిస్తున్నటువంటి 14.2 కేజీల […]
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సూచన చేసింది. ఇకపై పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందాలంటే రాష్ట్ర వెబ్ ల్యాండ్ లో […]
గ్రామాల్లోని సంప్రదాయ కుల వృత్తిదారులు, హస్త కళాకారుల వ్యాపారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకానికి శ్రీకారం చుడుతోంది. సెప్టెంబర్ 17న ప్రారంభమయ్యే ఈ పథకంపై […]
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠానికి (APOSS) సంబంధించి పదోతరగతి, ఇంటర్ ప్రవేశాలు ఇకపై సచివాలయాల్లోనూ దరఖాస్తు మరియు పరీక్ష ఫీజులను చెల్లించే వీలును కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ […]
దేశవ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలకు సెప్టెంబరు 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఆధార్ తో అనుసంధానం చేసిన బ్యాంకు అకౌంట్లకు మాత్రమే వేతనాలు చెల్లింపులు చేస్తారు. ఉపాధి హామీ జాబ్ […]
జగనన్న విద్యా దీవెన ఏప్రిల్ జూన్ 2023 క్వార్టర్ కి సంబంధించి నేడు అనగా ఆగస్టు 28వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తల్లుల ఖాతాలో అమౌంటును విడుదల చేయనున్నారు. నగరి […]
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ తెలిపింది. ఇకపై పలు కేంద్ర ప్రభుత్వ పథకాలకు నేరుగా మరియు సులభంగా తమ బ్యాంకు శాఖ నుంచి అప్లై […]