ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని టైలర్లు, రజకులు(చాకలి వారు) మరియు నాయి బ్రాహ్మణుల ఆర్థిక సహాయం కోసం జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు ఏటా పదివేల ఆర్థిక […]
ఆధార్ పొంది 10 సంవత్సరాలు దాటినా, ఇప్పటివరకు పదేళ్ల లో ఒక్క సారి కూడా ఆధార్ డేటా అప్డేట్ చేసుకోలేదో అంటువంటి వారికి భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ UIDAI […]
రాష్ట్రవ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష [Jagananna Aarogya Suraksha] అనే కొత్త కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల ఆరోగ్య పరిస్థితులపై డోర్ టు […]
ప్రతి నెల ఒకటో తేదీ నుండి 5వ తేదీ వరకు రాష్ట్రంలోని వృద్ధులు వితంతువులు మరియు వికలాంగులకు ప్రభుత్వం పెన్షన్ పంపిణీ చేస్తుంది. సెప్టెంబర్ నెలలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి […]
వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఎలక్ట్రిసిటీ మీటర్ సీడింగ్ చేసే ఆప్షన్ సచివాలయం ఉద్యోగులకు ఇవ్వడం జరిగింది. సీడింగ్ చేసే సమయంలో వారికి తరచుగా వస్తున్న సందేహాలు మరియు వాటి సమాధానాలు. […]
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. విజయవాడలోని డీఎంహెచ్ […]
రాష్ట్రవ్యాప్తంగా కౌలు రైతుల ఖాతాలో సెప్టెంబర్ 1 న ముఖ్యమంత్రి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. చాలా మంది కౌలు రైతులు, రైతు భరోసా అమౌంట్ కోసం ఇంకా ఎదురు […]
వైఎస్ఆర్ చేయూత పథకం 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రస్తుతం అప్లికేషన్స్ కొనసాగుతున్నాయి. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లికేషన్స్ కోసం సెప్టెంబర్ 5 చివరి తేదీగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. […]
చేతి వృత్తులు మరియు సంప్రదాయ కులవృత్తులు చేసుకుంటూ జీవనాధారం సాగిస్తున్నటువంటి వారికి ఆర్థిక సహాయం అందించేందుకు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇందులో […]