రాష్ట్రవ్యాప్తంగా జగనన్న చేదోడు పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సమాచారాన్ని వెల్లడించింది. జగనన్న చేదోడు పథకానికి సంబంధించి ఇప్పటికే షాప్ ఉండి షాప్ ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికెట్ ఎక్స్పైర్ అయినటువంటి […]
మీకు ఆరోగ్య సమస్య ఎదురైనా, దురదృష్టవశాత్తూ ప్రమాదానికి గురైనా డా॥ వై. యస్. ఆర్. ఆరోగ్యశ్రీ లో ఉచిత వైద్యం పొందటం ఇప్పుడు మరింత సులభం ఈ దిగువన తెలియజేసిన రకరకాల […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో, ట్యాక్సీ మరియు మ్యక్సి క్యాబ్ డ్రైవర్లకు గుడ్ న్యూస్..ఈ నెలాఖరు లో విడుదల కానున్న వైఎస్ఆర్ వాహన మిత్ర పథకానికి సంబంధించి అర్హుల తుది […]
రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి కొత్తగా అర్హత సాధించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రైతు భరోసా కొత్త రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం అనుమతించింది. అర్హులైన రైతులు […]
రాష్ట్రవ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష [Jagananna Aarogya Suraksha] అనే కొత్త కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని ఈనెల 30 న లాంఛనంగా ప్రభుత్వం […]
నిరుపేద మైనార్టీలకు రూ.లక్ష సాయాన్ని అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. త్వరలోనే రెండో దశ పంపిణీని ప్రారంభించనుంది. ఇందుకోసం రూ.153 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈసారి 120 […]
సావరిన్ గోల్డ్ బాండ్లు (SGBలు) అనేవి బంగారం లో పెట్టుబడి పెట్టే వారికి ప్రభుత్వం జారీ చేసేటటువంటి సెక్యూరిటీస్. సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) పథకాన్ని మొదటిసారిగా భారత ప్రభుత్వం (GOI) […]
కేంద్రం ఈ నెల 17 నుంచి ప్రారంభించనున్న ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకంలో రాష్ట్రంలో తొలి ఏడాదిలో 2.5 లక్షల మందిచేతివృత్తిదారులను నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ […]
వైద్య రంగంలో ఫ్యామిలీ డాక్టర్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ వంటి విప్లవాత్మక సంస్కరణలతో ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.. ఇప్పుడు ప్రజల ఆరోగ్య […]