ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు కీలకమైన బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ […]
UIDAI నివేదిక ప్రకారం దాదాపు 1,49,05,892 డాక్యుమెంట్ అప్డేట్లు పెండింగ్లో ఉన్నాయి రాష్ట్రంలో. 100% డాక్యుమెంట్ అప్డేట్లను సాధించడానికి, సెప్టెంబర్ 20, 21, 22 & 23 తేదీల్లో ఆధార్ క్యాంపులు […]
వైఎస్సార్ కాపు నేస్తం నాలుగో విడత అమౌంట్ ను ముఖ్యమంత్రి గత శనివారం విడుదల చేయడం జరిగింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు, తెలగ, బలిజ, ఒంటరి […]
తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వరాల జల్లు కురిపించింది. కాంగ్రెస్ పెద్దల అధ్యక్షతన జరిగిన తుక్కు గూడా సభలో ఆ పార్టీ ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున […]
రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీ సర్వే పూర్తయిన రెండో దశలోని 2 వేల గ్రామాల్లో భూ హక్కు పత్రాల పంపిణీని రెవెన్యూ శాఖ ప్రారంభించింది. మొదటి దశ సర్వే పూర్తయిన 2 […]
తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తాము ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీ స్కీములను అమలు చేసేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం రోజున ఈ ఆరు గ్యారెంటీ ల పైన కూడా […]
దేశవ్యాప్తంగా చేతి వృత్తులు మరియు సంప్రదాయ కులవృత్తులు చేసుకుంటూ వాటిపైనే జీవిస్తున్నటువంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పీఎం విశ్వకర్మ యోజన [PM Vishwakarma Yojana] పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర […]
రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు సంబంధించిన వారికి ప్రతి ఏటా అందిస్తున్నటువంటి 15వేల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించి వరుసగా నాలుగో ఏడాది వైయస్సార్ కాపు నేస్తం […]
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఇకపై ఒకటి నుంచి 10వ తరగతి చదివేటటువంటి విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం తో పాటు అల్పాహారం […]
జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాంకు సంబంధించి వాలంటీర్ తన క్లస్టర్ పరిధిలో ఉన్న ప్రతి ఇంటిని వైద్య క్యాంపు జరగడానికి ముందు రెండు సార్లు సర్వే చెయ్యాలి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే, […]