రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి అవసరమైన అన్ని చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. ఇందులో భాగంగా ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులకు అడ్వాన్స్బిల్లులను గృహనిర్మాణ శాఖ చెల్లిస్తోంది.
ఆదాయపు పన్ను చట్టంలోని 139 ఏఏ సెక్షన్ ప్రకారం పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య)ను, ఆధార్ నంబరుతో అనుసంధానం చేయాలి. దీనికి ప్రభుత్వం ఇచ్చిన గడువు గత నెల 30వ తేదీతో
PM కిసాన్ 14 వ విడత అమౌంట్ విడుదల కావాలంటే తప్పనిసరిగా ఈకేవైసి పూర్తి చేయాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఈ నెలాఖరులోగా పెండింగ్
జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి జూన్ 28న బటన్ నొక్కి లబ్ధిదారులకు అమౌంట్ విడుదల చేయడం జరిగింది, అయితే బటన్ నొక్కి ఇప్పటికి వారం రోజులు దాటినా ఇంతవరకు చాలామంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుపేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పేదల అభ్యున్నతి దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేస్తోంది. కూలినాలి చేసుకుని కష్టంగా బతుకు బండి లాగుతున్న వారిని,
తెలంగాణలో రైతుల కోసం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు తమకు కూడా వర్తింపచేయాలని తమిళనాడు రైతు సంఘాలు డిమాండ్ చేశాయి.ఈ మేరకు తమిళనాడులోని కృష్ణగిరి లో బుధవారం భారీ ర్యాలీని నిర్వహించడం
రాష్ట్రవ్యాప్తంగా వివిధ సంక్షేమ పథకాలు మరియు సర్టిఫికెట్ల జారీలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రారంభించిన టువంటి జగనన్న సురక్ష పథకం ద్వారా ఇప్పటివరకు 10.86 లక్షల వినదు పరిష్కరించినట్లు
SADAREM (Software for Assessment of Disabled for Access Rehabilitation and Empowerment) Slot Bookings Open SADAREM slot bookings for the differently-abled persons having handicap
దేశంలో సీనియర్ సిటిజన్ (వయోవృద్ధులకు) అత్యధిక వడ్డీని ఇచ్చే ఎఫ్డీలలో HDFC సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్డీ ఒకటి. ఈ డిపాజిట్ ద్వారా సీనియర్ సిటిజన్లకు ఏకంగా 0.75% అధిక వడ్డీని
ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఏపీ ప్రభుత్వం తీపి కబరు అందించింది. ఆర్థిక సహకారం అందించి అండగా నిలబడేందుకు ఇన్పుట్ సబ్సిడీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ఇన్పుట్