రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుడ్ న్యూస్ తెలిపాయి. రైతులు ఎదురుచూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ అమౌంట్ విడుదల కు ముహూర్తం ఖరారు అయింది. ఆగస్టు 2న వారణాసి […]
రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. ఆగస్ట్ 2 వ […]
ఆంధ్రప్రదేశ్ లో ఇల్లు లేని పేదలు ఉండకూడదు అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉచిత ఇంటి స్థలాలు పంపిణీ చేసేలా ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా పట్టణాల్లో రెండు […]
ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు కీలక సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఉచిత బస్సులో […]
అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కీలక అప్డేట్ ని ప్రభుత్వం వెల్లడించింది. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హత ఉన్నప్పటికీ కూడా తమ పేర్లు అర్హుల జాబితాలో లేనట్లు పలువురు రైతులు […]
అన్నదాత సుఖీభవ పథకం పీఎం కిసాన్ తో పాటు జూలై నెలలోనే విడుదల కానున్న నేపథ్యంలో రైతులు ఈ ముఖ్యమైన అంశాలు(Annadatha Sukhibhava important points) తప్పక తెలుసుకోవాలి. ఇందులో ముఖ్యంగా […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ముఖ్య గమనిక. అన్నదాత సుఖీభవ పథకం మొదటి విడత అమౌంట్ జూలై నెలలో విడుదల కానున్న నేపథ్యంలో రైతులు తమ అర్హతకు సంబంధించిన స్టేటస్ చూసుకునే […]
ఏపీలో ఇవాళ అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో రాష్ట్రమంత్రివర్గం సమావేశమైంది. ఈ భేటీలో పలు అంశాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించారు. అనంతరం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో రైతులకు సంబంధించిన […]
ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డులో సభ్యుల తొలగింపు ఆప్షన్ (member deletion in ration card andhra pradesh) వచ్చేసింది. రేషన్ కార్డులో అనర్హులుగా ఉన్నటువంటి కుటుంబ […]
వారసత్వంగా సంక్రమించే ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక అప్డేట్ వెలువరించింది. ఇకపై వారసత్వ ఆస్తులను గ్రామ వార్డు సచివాలయాలలో నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు త్వరలో అవకాశం కల్పించనుంది. అయితే వీరికి […]