సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జూలై 2 నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమం నెలరోజుల పాటు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. […]
ఏపీ లో ఉచిత బస్సు పథకం(free bus travel) సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం […]
ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఒకటైన ఉచిత గ్యాస్ బుకింగ్ పథకాన్ని ప్రభుత్వం దీపావళి నుంచి ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ పథకాన్ని గతంలో అమలు చేసిన […]
జగనన్న విద్యా దీవెన పథకం పేరుతో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని గత ప్రభుత్వం అమలు చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం మొత్తం 3500 కోట్ల రూపాయల […]
రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఉచిత ఇసుక అని చెబుతున్నప్పటికీ ఇప్పటికే కొన్ని రుసుములు వసూలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. […]