రూ.500కు సిలిండర్.. ఎంపిక ప్రక్రియ ఇదే

రూ.500కు సిలిండర్.. ఎంపిక ప్రక్రియ ఇదే

మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కు వంట గ్యాస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు గుర్తించనున్నారు.

ప్రతి కార్యకర్త 30 దరఖాస్తులను ఇంటింటికీ తీసుకెళ్లి రేషన్ కార్డు, ఎల్పీజీ కంపెనీ పేరు, కస్టమర్ నంబర్, పాస్బుక్ సంఖ్య, డెలివరీ రసీదును పరిశీలిస్తున్నారు.

అర్హతలుంటే ఆ వివరాలను ప్రభుత్వం సూచించిన మొబైల్ యాప్లో నమోదు చేస్తారు.

You cannot copy content of this page