ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధి దిశగా మరో వినూత్న అడుగు వేస్తోంది. ఇక పర్యాటకులు సందర్శనీయ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రత్యేకంగా కారవాన్ వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కారవాన్లు పర్యాటకులను […]
ఆధార్ అప్డేట్ కి సంబంధించి కేంద్ర ఆధార్ ప్రాధికార సంస్థ UIDAI కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఐదు సంవత్సరాల సమయంలో మరియు 15 సంవత్సరాలు సమయంలో మాత్రమే బయోమెట్రిక్ అప్డేట్ […]
రాష్ట్రంలోని రైతులు తమ ఈ క్రాప్ పంటల నమోదు ప్రక్రియను తప్పనిసరిగా అక్టోబర్ 25 లోగా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావు ఆదేశించారు. ప్రస్తుత నమోదు ప్రక్రియ […]
ఆటో డ్రైవర్ సేవలో (Auto Driver Sevalo) పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో మరియు క్యాబ్ […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం (అక్టోబర్ 4, 2025) విజయవాడ సింగ్నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.15,000 ఆర్థిక సాయం అందించే పథకంను లాంఛనంగా ప్రారంభించనున్నారు. […]
భూమి యజమానులు, అభివృద్ధి దారులకు శుభవార్త. ప్రభుత్వం భూ వినియోగ మార్పిడి (Land Use Conversion 2025) ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ కొత్త నిబంధనలు ప్రకటించింది. ఇకపై భవన నిర్మాణ […]
Aadhar Services New Charges : భారత ప్రత్యేక గుర్తింపు అథారిటీ (UIDAI) ఆధార్ సేవలకు సంబంధించిన కొత్త ఫీజులను ప్రకటించింది. ఈ ఫీజులు 01 అక్టోబర్ 2025 నుండి దేశవ్యాప్తంగా […]
పేద మరియు మధ్య తరగతి కుటుంబాలకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణ అనుమతుల ఫీజు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 50 చదరపు గజాల్లోపు స్థలంలో జీ+1 వరకు […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో (NREGS Andhra Pradesh) కూలీలకు కొత్త మార్గదర్శకాలు తీసుకువస్తోంది. ఇప్పటి వరకు మస్టర్లలో జరుగుతున్న మోసాలు, బోగస్ హాజరు, నకిలీ ఫొటోలు వంటి అక్రమాలను […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పింది. వారి కుటుంబ భవిష్యత్తు కోసం ప్రత్యేకంగా రెండు కొత్త పథకాలను ప్రారంభించబోతోంది. పిల్లల చదువులకు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఆడబిడ్డల వివాహాలకు ఎన్టీఆర్ […]