ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అంటే ఏమిటి? ఎవరికీ వర్తిస్తుంది? ఎలా చేయాలి? పూర్తి ఉచితంగా ఇంటి వద్దనే ఆన్లైన్ లో మీ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకునే పూర్తి ప్రాసెస్
ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ‘తల్లికి వందనం’ (Thalliki Vandanam) నిధులు విద్యార్థుల తల్లులు, సంరక్షకుల ఖాతాలో జమ అవుతున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో తెదేపా (TDP) పోస్ట్ చేసింది. […]
రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పండుగ రానే వచ్చింది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. ఈనెల 20న అన్నదాత సుఖీభవ (Annadata Sukhibava […]
నేడు ‘తల్లికి వందనం’ పథకం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ. 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.15 వేల చొప్పున జమ చేయనుంది. ఎంత మంది పిల్లలు […]
Andhra Pradesh Farmers Investment Subsidy Released: రాష్ట్రంలోని రైతులకి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అకాల వర్షాల వల్ల నష్టపోయిన ఉద్యాన పంటల పెట్టుబడి రాయితీ కింద రూ.5.37 కోట్లు విడుదల […]
AP MBU Survey 2025: ఇక రాష్ట్రంలో ఎవరి Aadhaar Card Cancelled / Suspend అవ్వకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం Mandatory Biometric Update Survey 2025 / AP MBU Survey 2025 ను గ్రామ / వార్డు సచివాలయ సిబ్బంది GSWS Employees ద్వారా […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభావంతులైన ఇంటర్ మరియు 10వ తరగతి విద్యార్థులకు పురస్కారాలను అందించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం ప్రతిభా పురస్కారం. ఈ పురస్కారంలో […]
డ్వాక్రా మహిళల పిల్లల చదువుకు భరోసానిచ్చేలా కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకానికి రూపకల్పన చేసింది. వారి విద్యా వికాసానికి తోడ్పడేందుకు 4% వడ్డీకే (35 పైసలు) రుణాలు అందించాలని నిర్ణయించింది. […]
రక్షిణ మంచినీటి కోసం శ్రీకాకుళం జిల్లా ఉద్దానంకు రూ. 5.75 కోట్లు.. కుప్పంలో రూ. 8.22 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్ విడుదలకు కేబినెట్ ఆమోదం.. 248 కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుళ్లుగాపదోన్నతి […]
Annadatha Sukhibhava Scheme: రైతు తనకు ఎన్ని నష్టాలు వచ్చినా.. వ్యవసాయం చేయడాన్ని మాత్రం మానడు. దేశానికి అన్నం పెట్టేందుకు తన చెమటను ధారపోస్తాడు. అలాంటి అన్నదాతలకు.. పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, […]