రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కళ్యాణమస్తు మరియు షాదీ తోఫా లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. కళ్యాణమస్తు మరియు షాది తోఫా అమౌంట్ ను ఈరోజు ముఖ్యమంత్రి రిలీజ్ చేశారు. ఈ పథకం ద్వారా గత ఏడాది
రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గృహలక్ష్మి పథకానికి సంబంధించి అప్లికేషన్స్ ప్రారంభమయ్యాయి. సొంత జాగా ఉంది పక్కా ఇల్లు లేని వారికి ఇల్లు కట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని
YSR Cheyutha 2023 – వైయస్సార్ చేయూత పథకానికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది. వైయస్సార్ చేయూత పథకానికి సంబంధించిన ఈ ఏడాది అమౌంటును సెప్టెంబర్ లో విడుదల చేయనున్న
రంగారెడ్డి జిల్లా మన్నెగూడ లో నిర్వహించిన చేనేత దినోత్సవం లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ చేనేత కార్మికులకు వరాలను ప్రకటించారు చేనేత మిత్ర పథకం కింద ప్రతి మగ్గానికి నెలకు రూ.3వేలు
వైఎస్సార్ వాహన మిత్ర పథకానికి సంబంధించి ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో ముమ్మరంగా కొత్త దరఖాస్తులు మరియు వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి
అమ్మఒడి పథకానికి సంబందించి, కొంతమంది విద్యార్థులకు ఆధార్ కార్డ్ లేదు. అయితే, ఇటువంటి వారికి BOP app version 14.7 నందు “Enter Child Aadhar” option నకు mandatory remove
అమ్మ ఒడి పథకానికి సంబంధించి ఈకేవైసి పూర్తికాని కారణం చేత అమౌంట్ పడని వారికి రాష్ట్ర ప్రభుత్వం చివరి అవకాశాన్ని కల్పించింది. Amma Vodi ఈ కేవైసీ పెండింగ్ ఉన్నవారికి లాస్ట్
ఏపీలో వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాది తోఫా ఈ ఏడాది రెండో విడత కార్యక్రమం వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 8న నిర్వహించాల్సి ఉన్న ఈ కార్యక్రమం వాయిదా పడినట్లు సమాచారం.
ఇప్పటికే టమోటా ధరలు సామాన్యుడికి పట్టపగలే చుక్కలు చూపిస్తుండగా, టమోటా తో పాటు పోటీ పడుతూ ప్రతి ఏటా పెరిగేటటువంటి ఉల్లి ధరలు కూడా వచ్చే నెల మరింత ఘాటేక్కనున్నట్లు సమాచారం
నేతన్న నేస్తం వరుసగా ఐదో ఏడాది అమౌంట్ ను ముఖ్యమంత్రి జూలై 21 న విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 80,686 మంది చేనేత కార్మికులకు, 24 వేల చొప్పున 193.64 కోట్లను,